సూళ్లూరుపేట మున్సిపల్ కార్యాలయం లో ఖాళీ కుర్చీలు ఒక ఉద్యోగి కూడా ఆఫీసులో లేరు
పయనించే సూర్యుడు డిసెంబర్ 5 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీ ఆఫీసులో పనిచేస్తున్న వంటి ఉద్యోగులు ఎవరు కూడా సామాన్య ప్రజలకు అందుబాటు లేరు ఒక పక్కన దిత్వా తుఫాను ప్రభావం వల్ల ప్రజల అవస్థలు పడుతుంటే సమయ పాలన పాటించని అధికారి యంత్రాంగం, ఈరోజు 2.45 నిమిషాలక సమయంలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ మరికొందరి ప్రజలతో కలిసి మున్సిపల్ కార్యానికి వెళ్తే. […]




