PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట ‌మున్సిపల్ కార్యాలయం లో ఖాళీ కుర్చీలు ఒక ఉద్యోగి కూడా ఆఫీసులో లేరు

పయనించే సూర్యుడు డిసెంబర్ 5 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీ ఆఫీసులో పనిచేస్తున్న వంటి ఉద్యోగులు ఎవరు కూడా సామాన్య ప్రజలకు అందుబాటు లేరు ఒక పక్కన దిత్వా తుఫాను ప్రభావం వల్ల ప్రజల అవస్థలు పడుతుంటే సమయ పాలన పాటించని అధికారి యంత్రాంగం, ఈరోజు 2.45 నిమిషాలక సమయంలో కాంగ్రెస్ పార్టీ తిరుపతి జిల్లా మాజీ డిసిసి ప్రధాన కార్యదర్శి కన్నంబాకం హరికృష్ణ మరికొందరి ప్రజలతో కలిసి మున్సిపల్ కార్యానికి వెళ్తే. […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దందాలకే దందా ఈ భూ దందాని అరికట్టేది ఎవరు

పయనించే సూర్యుడు డిసెంబర్ 5 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీపరిధిలోని మన్నారు పోలూరు SC కాలనీ వాసి దొడ్డి సదానందం . 67/2 లో ఒక సెంటు భూమిని తన స్థలాన్ని గ్రామ పంచాయతీకి కేటాయించారు . అప్పటి గ్రామ పంచాయతీ అందులో ప్రభుత్వ మంచి నీటి బావి‌ ని నిర్మించింది ఈ బావిలో నీళ్లు గ్రామస్తులు వాడుకునే వాళ్ళు, ప్రస్తుతం గ్రామంలో ఉన్నటువంటి ఒక వ్యక్తి భూతాపంతో ఆ భూమి ఆ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్రస్థాయి సాహిత్య పోటీల్లో విజయాలు సాధించిన ఏర్గట్ల విద్యార్థిని

పయనించి సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్తెలంగాణ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం ఏర్గట్ల మండలం లోనిబాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని తెలంగాణ రాష్ట్ర సాహిత్య అకాడమీ వారు నిర్వహించిన రాష్ట్రస్థాయి సాహిత్య పోటీల్లో ఏర్గట్ల ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థిని పద్మశాలి ముద్దుబిడ్డ జక్కని వైష్ణవి రాష్ట్రస్థాయి నిర్వహించిన నాటిక విభాగంలో రెండవ బహుమతి, వచన కవిత విభాగంలో ప్రోత్సాహక బహుమతులకు ఎన్నికైనట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కొమరగిరి కృష్ణచారి గురువారం తెలిపారు. ఈ

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

ఆయాసంతో విలవిలలాడిన చిన్నారి–స్కాన్‌లో బయటపడిన భయానక నిజం

పయనించే సూర్యుడు న్యూస్ :మూడేళ్ల పిల్లాడికి వారం రోజులుగా తరచూ దగ్గూ, ఆయాసం రావడంతో తల్లిదండ్రులు ఎన్నో ఆస్పత్రులకు తిరిగారు. అయినా పిల్లాడికి ఎంతకూ ఆయాసం తగ్గడం లేదు. రోజు రోజుకీ పరిస్థితి విషమిస్తుండటంతో పెద్దాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యులు ఊపరితిత్తులకు స్కాన్ చేయగా.. అందులో కనిపించింది చూసి స్టన్‌ అయ్యారు. ఇంతకీ స్కాన్‌ రిపోర్టులో ఏం వచ్చిందంటే.. వైఎస్సార్‌ కడప జిల్లా పులివెందులకు చెందిన ప్రశాంత్‌ అనే వ్యక్తికి మూడేళ్ల కుమారుడు పాలెం మహి (3)

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నాదెండ్ల వారి కండ్రిగలో రైతులు కష్టాల్లో ఉంటే V R O చుట్టం చూపుగా వచ్చి వెళ్ళటం ఏంటి

పయనించే సూర్యుడు డిసెంబర్ 5 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మండలం నాదెండ్ల వారి కండ్రిగ గ్రామం మరోసారి తుఫాన్ దెబ్బకు చిత్తడైంది. దిత్వ తుఫాన్‌తో కురిసిన అతివృష్టి కారణంగా గ్రామ పరిధిలో 50 ఎకరాలకు పైగా వరి పంట పూర్తిగా నీటమునిగి నాశనం అయింది. ప్రతి సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలల్లో వరి రైతులు ఎదుర్కొనే ఆర్థిక దెబ్బ ఈసారి మరింత తీవ్రంగా తెలిసింది.“ఏటా ఇదే దుస్థితి. మా వరి ఎలా పెరిగినా

Scroll to Top