PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ సమీక్ష సమావేశం

వికలాంగుల వృద్ధుల వితంతుల పింఛన్ దారుల పింఛన్ పెంపుకై జిల్లా సమావేశం పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 16 మెదక్ జిల్లా చేగుంట మండలం ప్రతినిధి కాశబోయిన మహేష్ చేగుంట మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కమిటీ సమీక్ష సమావేశం నిర్వహించడం జరిగినది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జాతీయ కార్యదర్శి మెదక్ జిల్లా ఇన్చార్జి సైదులు మాదిగ హాజరైనారు. మెదక్ జిల్లాలో ఉన్న ప్రతి మండలానికి ఒక ఇన్చార్జిలో నియమించడం జరిగింది సోమవారం వికలాంగుల మహా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లక్ష్యం అకాడమీ ఆధ్వర్యంలో అకాడమీ పూర్వ విద్యార్థులకు సన్మానం…

లక్ష్యం అకాడమీ చైర్మన్ లక్ష్మీనారాయణ జనం న్యూస్ సెప్టెంబర్ 15 ( గోరంట్ల మండల ప్రతినిధి ఫక్రోద్దీన్) మారుతున్న కాలానికి, పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకుని ఉన్నత స్థానానికి ఎదిగి ఇతరులకు ఆదర్శంగా నిలవాలని విశ్రాంత ఉపాధ్యాయులు రఘురామిరెడ్డి తెలిపారు. గోరంట్ల పట్టణంలోని ప్రభుత్వ పెన్షనర్ల భవనంలో గోరంట్ల పట్టణంలో లక్ష్యం అకాడమీ ఎడ్యుకేషన్లో విద్యను అభ్యసించిన అకాడమీ పూర్వ విద్యార్థులు పట్టణానికి చెందిన గంధం చందన శ్రీధర్ దంపతుల కుమారుడు ప్రవేట్ స్టడీస్ ద్వారా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వృద్ధులు వికలాంగులకు ఒంటరి మహిళల పెన్షన్ పెంచాలి

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 15 మధిర న్యూస్ మధిర ఎమ్మార్వో కార్యాలయం నందు ఎమ్మార్పీఎస్ వీహెచ్ పి ఎస్ ఆధ్వర్యంలో ఎమ్మార్వో కార్యాలయాన్ని దిగబ్బంధం, వినతి పత్రం ఇవ్వడం జరిగినది. ఎమ్మార్వో దానికి ప్రతిస్పందనగా కలెక్టర్ దృష్టికి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామన్నారు. రేవంత్ రెడ్డి పింఛన్లు పెంచుకుంటే తాడోపేడో తెలుసుకుంటామని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. అధికారం వచ్చిన వెంటనే వృద్దులు, వితంతువులు, వికలాంగులు పించను 2000/4000లు మరియు 4000/6000 వరకు పింఛను పెంచుతామని హామీ ఇచ్చారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పెద్ద జామియా మస్జీద్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఎమ్మెల్యే జారె ఆదినారాయణ

గొప్ప ఇస్లామిక్ ధార్మిక సభ మస్జిద్ ప్రారంభోత్సవం మరియు ఖురాన్ కంఠస్థం పరిపూర్ణం చేసిన విద్యార్థులకు సన్మానం పయనించే సూర్యుడు సెప్టెంబర్16 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్ అశ్వారావుపేట మున్సిపాలిటీ పరిధిలో నూతనంగా నిర్మించిన పెద్ద జామ మసీర్జ్ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే ఆదినారాయణ ప్రసంగిస్తూ ఈరోజు సంతోషకరమైన రోజు మన పట్టణంలో ఇంత పెద్ద హంగుతో తయారైన మసీదులో ఈ సభలో పాల్గొనడం నాకు చాలా ఆనందంగా ఉంది గతంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతు సేవా కేంద్రంను ప్రారంభించిన నిమ్మక జయకృష్ణ

పాలకొండ పయనించే సూర్యుడు సెప్టెంబర్ 15 ప్రతినిధి జీ రమేష్ పాలకొండ మండలంలో గల తుమ్మరాడ గ్రామమునందు రైతు సేవా కేంద్రమును ప్రారంభించిన పాలకొండ శాసనసభ్యులు నిమ్మక జయకృష్ణ ఈ కార్యక్రమంలో తెలుగుదేశం జనసేన బిజెపి చెందిన ముఖ్య నాయకులు కార్యకర్తలు మరియు ఆ గ్రామ ప్రజలు పాల్గొన్నారు రైతు నాయకుడు చంద్రబాబు నాయుడు మరియు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రైతులకు మేలు చేయటమే మన ప్రభుత్వ ధ్యేయమని తెలియజేశారు

Scroll to Top