వైసీపీ నాయకుడు తీగ కృష్ణ తండ్రి చంబయ్య మరణ వార్త విని వారికి పూలదండలతో నివాళులర్పించిన తన్నీరు నాగేశ్వరరావు
పయనించే సూర్యుడు రిపోర్టర్ సెప్టెంబర్ 15ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటనియోజకవర్గం, ఇంచార్జీ చేని రాంబాబు పెనుగంచిప్రోలు గ్రామం చెరువు బజార్, యాదవ్ పల్లికి చెందిన తీగల చంబయ్య అనారోగ్య కారణంగా మరణించినా విషయాన్ని తెలుసుకొని ఈరోజు వారి నివాసానికి వెళ్లి భౌతికాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్ ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు వారి తో పాటు పట్టణ పార్టీ అధ్యక్షులు గుడిమెట్ల శంకర్, […]




