PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వైసీపీ నాయకుడు తీగ కృష్ణ తండ్రి చంబయ్య మరణ వార్త విని వారికి పూలదండలతో నివాళులర్పించిన తన్నీరు నాగేశ్వరరావు

పయనించే సూర్యుడు రిపోర్టర్ సెప్టెంబర్ 15ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటనియోజకవర్గం, ఇంచార్జీ చేని రాంబాబు పెనుగంచిప్రోలు గ్రామం చెరువు బజార్, యాదవ్ పల్లికి చెందిన తీగల చంబయ్య అనారోగ్య కారణంగా మరణించినా విషయాన్ని తెలుసుకొని ఈరోజు వారి నివాసానికి వెళ్లి భౌతికాయాన్ని సందర్శించి పూలమాలలు వేసి నివాళులర్పించి, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేసిన జగ్గయ్యపేట నియోజకవర్గ వైఎస్ఆర్ సీపీ ఇన్ ఛార్జ్ తన్నీరు నాగేశ్వరరావు వారి తో పాటు పట్టణ పార్టీ అధ్యక్షులు గుడిమెట్ల శంకర్, […]

HOME

జగ్గయ్యపేట 2 ఎస్ ఐ గా శంకర్ నాయక్

బాధ్యతలు తీసుకున్న ఎస్ఐ శంకర్ నాయక్ పయనించే సూర్యుడు రిపోర్టర్ సెప్టెంబర్ 15.ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఇన్చార్జి.చేనిరాంబాఋ జగయ్యపేట్ట పట్టణ నా నికి జగ్గయ్యపేట ఎస్సై 2 గా * బాధ్యతలు స్వీ కరించడం సందర్భంగా అభినందనలు తెలియజేసిన పెనుగంచిప్రోలు మండలం ఎస్ ఎల్ టీ.* పాత్రికేయుల యూనియన్ తరపున అభినందనలు తెలియజేస్తున్నాం వారు ఏఎస్సీగా వారి పనితీరు గతంలో పెనుగంచిప్రోలు వత్సవాయి స్టేషన్లో ఏఎస్ఐగా పనిచేసిన ఎంతో పేరు తెచ్చుకొని మంచికి మారుపేరు లాగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బిజినపల్లి మండలం లో మహిళా ఓటర్ల సంఖ్య అధికం

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కె శ్రవణ్ కుమార్ బిజినపల్లి మండలం లో ఎన్నికల నిర్వహణకు అధికారులు సిద్ధమయ్యారు. బిజినపల్లి మండలంలో మొత్తం 61 వేల 735 మంది ఓటర్లు ఉన్నారని ముసాయిదా ఓటర్లు తుది జాబితా వెల్లడించింది. ఇందులో 30,695 మంది పురుషులు ఓటర్లు గాక, 31,040 మంది మహిళా ఓటర్లు ఉన్నారు. దీంతో బిజినపల్లి మండలంలో పురుషుల కంటే మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. వీరంతా త్వరలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆటో కార్మికుల సమస్యలపై పరిష్కరించాలి. ఏఐటియుసి

పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 16, ఆదోని రూరల్ రిపోర్టర్ నిరసన కార్యక్రమము స్థానిక ఆదోని సబ్ కలెక్టర్ ఆఫీస్ నందు నిరసన వ్యక్తం చేయడం జరిగింది నియోజకవర్గ ఏఐటియుసి ఆటో యూనియన్ అధ్యక్షులు వై .టి . భీమేష్ అధ్యక్షతన జరిగినది ఈ కార్యక్రమానికి జిల్లా ఏ ఐ టి యు సి అధ్యక్షులు కె అజయ్ రావు మరియు ఏ ఐ టి యు సి పట్టణ ప్రధాన కార్యదర్శి బి వెంకన్న పాల్గొని వారు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

30 సంవత్సరాల నుండి పని చేస్తున్న గుండమ్మ అంగన్వాడి ఆయాగా

గత సంవత్సరం కిందట అనారోగ్యంతో మృతి చెందింది. కారుణ్య నియామకం చేపట్టాలి అంగనవాడే ఆయా నోటిఫికేషన్లో నెట్టేకల్ ఎస్సీలకు కేటాయించాలి. ఎరుకుల రవి కుమార్, ఆదోని డివిజన్ ఎస్. ఇ./ఎస్.టి విజలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్, పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 16, ఆదోని రూరల్ రిపోర్టర్. దాసరి నాగరాజు, S/o లేట్ దాసరి అంజినయ్య, వయస్సు 34 సం||లు, నివాసం ఇంటి నెం.2-34, ఎస్.సి. కాలని, నెట్టేకల్ గ్రామం, బైచిగేరి పోస్ట్, ఆదోని మండలం, కర్నూలు జిల్లా

Scroll to Top