PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాతృ దేవోభవ ఆశ్రమాన్ని ని ప్రారంభించిన ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే

పయనించే సూర్యుడు న్యూస్ 15 సెప్టెంబర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ రిపోర్టర్ మొలుగు సంజీవ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం మంచాల మండలం లింగంపల్లి గ్రామ పరిధిలోని మనోహరాబాద్ లో మాతృదేవోభవ ఆశ్రమాన్ని ఇబ్రహీంపట్నం శాసనసభ్యులు మల్ రెడ్డి రంగారెడ్డి ఆదివారం నాడు ప్రారంభించారు.ఈ కార్యక్రమం లో నకిరేకల్ శాసనసభ్యులు వేముల వీరేశం , చేకోటి ప్రవీణ్, మల్ రెడ్డి రామ్ రెడ్డి స్థానిక కాంగ్రెస్ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.*

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చేయుత స్వచ్ఛంద సేవాసమితి వారిచే ఆర్థిక సహాయం

కాసిపేట మండలం ముత్యంపల్లి గ్రామమనికి చెందిన చొప్పరి రాజయ్య – లక్ష్మీ దంపతుల కూతురు సురక్షిత రోడ్డుపై నడుచుకుంటూ వెళుచుండగా వీధి కుక్కలు వెంటపడి దాడి చేశాయి ఈ దాడిలో గాయపడిన చిన్నారికి వైద్య ఖర్చుల నిమిత్తం కాసిపేట 1వ గని (సర్వే డిపార్ట్మెంట్) చేయుత స్వచ్ఛంద సంస్థ వారిచే ఆర్థిక సహాయం రూపాయలు 5000 రూపాయలు వైద్య ఖర్చుల నిమిత్తం ఏఐటీయూసీ బ్రాంచ్ కార్యదర్శి దాగం మల్లేష్ , సంస్థ అధ్యక్షులు ఆడెపు రవీందర్ ప్రధాన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

క్రీడలపై ప్రత్యేక ద్రుష్టి పెట్టాలి

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 16 టంగుటూరు రిపోర్టర్ టంగుటూరు ఎంఈఓ ఆఫీస్ నందు జరిగినటువంటి ప్రత్యేక సమావేశంలో …ఈ నెల 17, 18 ,19, తేదీల్లో టంగుటూరు మండల స్థాయిలో జరుగు స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆటలు పోటీల నిర్వహణ గురించి, సన్నాహా కార్యక్రమాల గురించి, మండల ఎంఈఓ చెల్లి ఆనందరావు గారు, టి .బాలాజీ గారు ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వం చేపట్టినటువంటి స్కూల్ గేమ్ ఫెడరేషన్ ఆటలు పోటీల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అనారోగ్యంతో మరణించిన వ్యక్తి కుటుంబానికి ఆర్థిక సాయం.

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 16 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రవణ్ కుమార్ బిజినపల్లి మండలం నంది వడ్డేమాన్ గ్రామానికి చెందిన మాల రాములు తీవ్ర అనారోగ్యానికి గురి కావడంతో నాగర్ కర్నూల్ ఏరియా హాస్పిటల్ కి చికిత్స నిమిత్తమై తరలించారు. పరిస్థితి విషమించడంతో ఆయన మరణించారు. కుటుంబ పరిస్థితులు ఇబ్బందికరంగా ఉండడం, ఆర్థిక స్తోమత లేకపోవడంతో కుటుంబంలోని యజమాని మరణించడం తో ఏమి తోచని దీనస్థితుల్లో భార్య పిల్లలు ఎదురుచూస్తున్నా అంత్యక్రియలు జరపడానికి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

త్రిబుల్ ఆర్ పనులు వేగవంతం చెయ్యండితెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది

త్రిబుల్ ఆర్ భూములు కోల్పోతున్న రైతులకు నష్టపరిహారం కట్టిస్తాము ప్రతిపక్షల చెప్పిన మాటలు వినకండి పయనించే సూర్యుడు న్యూస్ రిపోర్టర్ ఎస్ రాజు కొండపూర్ మండలం సంగారెడ్డి జిల్లా 16 సెప్టెంబర్ 2025 తెలంగాణ సంగారెడ్డిజిల్లా కొండాపూర్ మండలం పరిధిలోని త్రిబుల్ ఆర్ భూములను కోల్పోయిన నష్టపరిహారం కట్టిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది విషయం ప్రతిపక్ష చెప్పిన మాటలు భూములు కోల్పోయిన రైతులకు కచ్చితంగా నష్టపరిహారం ఇస్తాము నాయకులందరికీ తెలిసింది భూములు కోపైన రైతులు

Scroll to Top