PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అనంతసాగర్ గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ నుండి 200 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలోకి చేరిక…..

అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్ పార్టీలోకి చేరిక — నూతలపాటి వెంకటేశ్వరరావు.. పయనించే సూర్యుడు సెప్టెంబర్ 15, (చింతకాని మండల రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు). మధిర నియోజకవర్గ చింతకాని మండలం అనంతసాగర్ గ్రామంలో నిన్న సాయంత్రం మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు అమ్మంటి వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో ముఖ్య అతిథిగా డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క సతీమణి అమ్మ ఫౌండేషన్ చైర్మన్ మల్లు నందిని విక్రమార్క హాజరయ్యారు. ఈ సందర్భంగా బిఆర్ఎస్ పార్టీ నుంచి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భారీ నష్టాల నుండి రైతులను ఆదుకోవాలి. సిపిఐ

సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్న సిపిఐఏపీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు. పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 16, ఆదోని నియోజకవర్గం ప్రతినిధి బాలకృష్ణ. వరస అతివృష్టి,అనావృష్టితో వ్యవసాయ రంగం రైతంగానికి పూర్తిస్థాయిలో భారం అవుతుందని,ఈ ఏడాది ఎడతెరపు లేకుండా కురిసిన వర్షాలకు నష్టపోయిన రైతంగాన్ని ఆదుకునేందుకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టాలని కోరుతూ . ఏపీ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం,సిపిఐ ఆధ్వర్యంలో సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేపట్టారు. కార్యక్రమాన్ని ఉద్దేశించి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పెద్ద శంకరంపేట మేజర్ గ్రామపంచాయతీలో సమయపాలన పాటించని అధికారులు

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 15 పెద్ద శంకరంపేట్ మండలం మెదక్ జిల్లా.(రిపోర్టర్ జిన్నా) ఉదయం 11:30 అయినా తెరుచుకొని కార్యాలయం పెద్ద శంకరంపేట మేజర్ గ్రామపంచాయతీ ఈవో సరిగ్గా విధుల్లో నిర్వర్తించకపోవడం కాలి కుర్చీ తాళాలు వేసి ఉండడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు.పంచాయతీలో కనీసం కంప్యూటర్ ఆపరేటర్ సరిగ్గా విధుల్లో ఉండకపోవడం కాళీ కూర్చులే దర్శనమిస్తున్నాయని దీన్ని అధికారులు పట్టించుకోవడం లేదు. శంకరంపేట మేజర్ గ్రామపంచాయతీలో కంప్యూటర్ ఆపరేటర్ ఉన్న అలంకారప్రాయంగా మిగిలిపోయాడు. దీనిపై అధికారులు స్పందించి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆదోని డివిజనల్ అగ్రి ఇన్ ఫుట్స్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్

జనరల్ సెక్రెటరీ గా కాజా రుక్ముద్దీన్ పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 16, కర్నూలు జిల్లా ఇన్చార్జ్ శ్రీకాంత్. ఆదోని డివిజనల్ అగ్రి ఇన్పుట్స్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ 12 వ వార్షికోత్సవం ఆదోని పట్టణంలోని తిరుమల నగర్ లో గల శంకర్ మఠంలో గౌరవ అధ్యక్షులు అశోకానంద రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా డీలర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఎర్రిస్వామి పాల్గొని మాట్లాడారు అనంతరం నూతన కమిటీని ఎన్నుకున్నారు ఆదోని డివిజనల్ అగ్రి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ విద్యార్థుల ప్రతిభ

( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 15 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ న్యూ పవర్ కుంగ్ ఫు అకాడమీ విద్యార్థులు స్టేట్ లెవెల్ ఆల్ స్టైల్ మార్షల్ ఆర్ట్స్ 2025 ఛాంపియన్షిప్ షాద్నగర్ లో జరిగిన పోటీలలో నంది అవార్డు గ్రహీత అహ్మద్ ఖాన్ (బ్రూస్లీ )మాస్టర్ విద్యార్థులు అత్యంత ప్రతిభ కనబరిచి ఛాంపియన్షిప్ మరియు మెడల్స్ సాధించారు. మొదటి స్థానంలో గోల్డ్ మెడల్ గెలిచిన విద్యార్థులు

Scroll to Top