PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
తెలంగాణ

బచ్చన్నపేట నూతన ఎంపీడీవోని సన్మానించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు.

పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 14, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. నూతన ఎంపీడీవోగా బాధ్యతలు స్వీకరించిన రూమావత్ మమతని మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు శాలువాతో సత్కరించారు. ప్రజల సమస్యలపై ఎప్పుడు అందుబాటులో ఉండాలని న్యాయం జరిగే విధంగా చూడాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు జంగిటి విద్యానాధ్ మరియు మండల ప్రధాన కార్యదర్శి అల్వాల ఎల్లయ్య, కొడవటూరు దేవస్థాన చైర్మన్ ఆముదాల మల్లారెడ్డి, మాజీ మార్కెట్ […]

తెలంగాణ

దళిత రణభేరి గోడ పత్రికలను విడుదల చేస్తున్న బీఎస్పీ నాయకులు

*బి.ఎస్.పి నియోజకవర్గ ఇన్చార్జ్ శ్రీనివాసులు *దళిత రణభేరిని జయప్రదం చేయండి పయనించే సూర్యుడు సెప్టెంబర్ 14 న్యూస్ శింగనమల ప్రభుత్వాలు పాలకులు మారుతున్న దళితులపై దాడులు ఆగలేదని వీటిని నిరసిస్తూ బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో దళిత రణభేరి సభను జయప్రదం చేయాలని, శింగనమలమండల కేంద్రంలో బిఎస్పి నియోజకవర్గ ఇన్చార్జ్, జిల్లా అడ్వైజర్ కమిటీ సభ్యుడు బి శ్రీనివాసులు, శింగనమల నియోజకవర్గం ఇన్చార్జి రమేష్ లు గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ,

తెలంగాణ

టీబీ రోగులకు పోషక విలువలు గల సరుకుల వితరణ.

సరుకులను అందిస్తున్న డాక్టర్ రాజ్ కుమార్. పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 13 నిజామాబాద్ జిల్లా బోధన్ నియోజకవర్గంలోని సాలూర మండల కేంద్ర పరిధిలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో నిక్షయ్ పోషణ యోజన కింద టీబి రోగులకు పోషక విలువలతో కూడిన సరుకులను మండల మెడికల్ ఆఫీసర్ డాక్టర్ రాజ్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం టిబి రోగులకు వితరణ చేశారు.సాలూర మండల పరిధిలో 9 మంది టీబీ వ్యాధిగ్రస్తులు ఉన్నట్లు వెల్లడించారు.9 మంది టీబీ వ్యాధిగ్రస్తులను దత్తత

ఆంధ్రప్రదేశ్

భక్తులకు మొక్కలు పంపిణీ చేసినహైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్నార్నె శ్రీనివాస రావు.

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 13 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి కుమార్ : హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని సెవెన్ హిల్స్ శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవా లయంలో స్వచ్ వాయు దివాస్, వన మహోత్సవం కార్యక్రమాల్లో భాగంగా దేవాలయంలో సుదర్శన హోమంలో పాల్గొని ప్రత్యేక పూజలు చేసి,అన్నదానం కార్యక్రమంలో పాల్గొని భక్తులకు మొక్క లు పంపిణీ చేసిన హైదర్ నగర్ డివిజన్ కార్పొరేటర్ నార్నె శ్రీనివాస రావు.ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ… జిహెచ్ఎంసి వారి ఆధ్వర్యంలో

తెలంగాణ

స్పిరిట్ మూవీ నిర్మాత నరసమ్మ వెంకటేశ్వర్లు ను సన్మానించినశ్రీశైలం యాదవ్.

పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 13 రంగారెడ్డి జిల్లా ప్రతినిధి కుమార్ : మరొకసారి తన మానవత్వని చాట్టుకు న్నా ఇండియన్ యూత్ కాంగ్రెస్ జూబ్లీ హిల్స్ నియోజకవర్గ ఎలక్టెడ్ వైస్ ప్రెసిడెంట్ మారమోని శ్రీశైలం యాదవ్ ట్రూ హెల్పింగ్ హాండ్స్ స్వచ్ఛంద సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులుగా పరిచయమై ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఎందరి నో చేరదీస్తూ ఎందరికో ధైర్యమే ఇవ్వడం కాకుండా ఒక పేద రైతు కుటుంబ నికి చెందిన స్పిరిట్ మూవీ నిర్మాత ఐన

Scroll to Top