PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
తెలంగాణ, వైరల్ న్యూస్

గుడ్ల లారీ బోల్తా – ప్రమాదం చిన్నదే కానీ గుడ్ల కోసం పెద్ద క్యూ!

పయనించే సూర్యుడు న్యూస్ :జనగామ జిల్లాలో కోడిగుడ్ల వ్యాన్ అదుపుతప్పి బోల్తా పడింది.. ఈ ప్రమాదంలో వ్యాన్‌లో ఉన్న గుడ్లన్ని చెల్లచెదురుగా రోడ్డు పై పడ్డాయి.. కొన్ని కిందపడి పగిలిపోగా.. మరికొన్ని ట్రైలలో అలానే ఉన్నాయి.. అసలే కోడిగుడ్ల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో.. రోడ్డుపై పడిపోయిన కోడిగుడ్ల కోసం జనం పరుగులు పెట్టారు. జనం గుడ్ల కోసం పరుగులు పెడుతుండడంతో ఆ డీసీఎం ఓనర్ తో సహా పోలీసులు ఆ గుడ్లు ఎవరు ఎత్తుకుపోకుండా కాపలా […]

వైరల్ న్యూస్, సినిమా-వార్తలు

సమంత వెడ్డింగ్ రింగ్ ఖరీదు షాక్ — కోట్లు ఖర్చు చేశారా?

పయనించే సూర్యుడు న్యూస్ ;స్టార్‌ హీరోయిన్‌ సమంత, బాలీవుడ్‌ డైరెక్టర్‌ రాజ్‌నిడుమోరు సోమవారం భూతశుద్ధి వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే ఈ పెళ్లి ఫోటోలను స్వయంగా సమంత సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేయడంతో అవి బాగా వైరల్‌ అయ్యాయి. అయితే ఈ ఫోటోలలో సమంత ధరించిన కాస్ట్యూమ్ తోపాటు ఆమె వేలికి ఉన్న వెడ్డింగ్ రింగ్ అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ వెడ్డింగ్ రింగ్ ప్రత్యేకతను తాజాగా ఓ జ్యువెలరీ వ్యాపారి బయటపెట్టారు. ఈ ఉంగరానికి చాలా

ఆంధ్రప్రదేశ్, క్రైమ్-న్యూస్

మర్డర్ కేసు విచారణలో షాక్ – నెల్లూరు జాన కామాక్షి భయంకర అరాచకాలు బయటపడ్డాయి!

పయనించే సూర్యుడు న్యూస్ :నెల్లూరులో సంచలనం సృష్టించిన హత్య కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. హౌసింగ్ బోర్డ్ కాలనీలో సీపీఎం నాయకుడు పెంచలయ్య అనే వ్యక్తిని దాదాపు పదిమంది కత్తులతో నరికి చంపారు. ఆ సమయంలో ఇది రెండు వర్గాల మధ్య జరిగిన వివాదాల కారణంగా పాత కక్షలతో జరిగిన హత్య అని అందరూ అనుకున్నారు. ఆ తర్వాతే ఒక్కొక్క విషయం బయటపడుతూ షాకింగ్ నిజాలు బయటకు వచ్చాయి. నెల్లూరులో అప్పటిదాకా ఎవరూ ఊహించని ఓ

క్రైమ్-న్యూస్, తెలంగాణ

మనుషుల ప్రాణాల కోసం తానే బలి అయిన కుక్క… రైల్వే స్టేషన్‌లో విషాదం

పయనించే సూర్యుడు న్యూస్ :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెం రైల్వే స్టేషన్‌లో బాంబు కలకలం సృష్టించింది. రైల్వేస్టేషన్ మొదటి ప్లాట్ ఫారంపై గుర్తు తెలియని వ్యక్తులు నల్లని సంచిలో బాంబు అమర్చారు. దుండగులు అమర్చిన బాంబుకు కుక్క బలైంది. రైల్వే ట్రాక్‌పై ఉన్న బాంబును చూసి తినే పదార్థం అనుకుని కుక్క కొరికేసింది. దీంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. ఈ ఘటన కుక్క స్పాట్‌లో మృతి చెందింది.రైల్వేస్టేషన్ లో ఒక్కసారిగా భారీ శబ్దం రావడంతో ప్రయాణికులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏటూరులో రైతన్న మీకోసం కార్యక్రమం టిడిపి మండల కన్వీనర్

” ” పనుంచి సూర్యుడు డిసెంబర్ 3 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం ఏటూరు రైతు సేవ కేంద్రం పరిధిలో రైతన్న మీకోసం కార్యక్రమం నిర్వహించడం జరిగినది.ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా చేజర్ల మండలం టీడీపీ మండల కన్వీనర్ షేక్.సిరాజుద్దీన్ పాల్గొని ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతన్న మీకోసం కార్యక్రమం ముఖ్య ఉద్దేశం రైతులకు తెలిచేయటం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల రైతు ఉపాధ్యక్షులు ఏనుగు.రఘురామి రెడ్డి మరియు ఏటూరు పంచాయతీ టీడీపీ

Scroll to Top