PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

టి పి సి సి ఉపాధ్యక్షులు ఎమ్మెల్యే డాక్టర్. చిక్కుడు వంశీకృష్ణ ను శాలువాతో సన్మానించిన కొడదల రాము

నాగర్ కర్నూల్ జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కొడదెల రాము పయనించే సూర్యుడు సెప్టెంబర్ 14 నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కే శ్రవణ్ కుమార్ అచ్చంపేట ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ శాలువాతో సన్మానించిన కొడిదేల రాము.ఈ సందర్భంగా నాగర్ కర్నూలు జిల్లా యూత్ కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు కొడదెల రాము మాట్లాడుతూ ఈరోజు నల్లమల్ల ముద్దుబిడ్డ బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి జననేత ప్రజా నాయకుడు ప్రజల మధ్యలో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎస్బిఐ బిజినపల్లి బ్రాంచ్ ఆధ్వర్యంలో ఫైనాన్షియల్ ఇన్సూరెన్స్ సాచురేషన్ క్యాంప్

కార్యక్రమంలో పాల్గొన్న బిజినపల్లి ఎస్బిఐ బ్యాంక్ మేనేజర్ ఎమ్ నవీన్ కుమార్ పయనించే సూర్యుడు సెప్టెంబర్ 14 నాగర్ కర్నూల్ జిల్లా బిజినపల్లి రిపోర్టర్ కె శ్రవణ్ కుమార్ బిజినపల్లి మండలం లట్టుపల్లి గ్రామంలో బిజినపల్లి ఎస్బిఐ శాఖ వారు ఈరోజు ఉదయం గ్రామపంచాయతీ దగ్గర కేవైసీ డ్యూ ఉన్న ప్రతి ఖాతాదారుడు రీ కేవైసీ చేసుకోవలసిందిగా బ్యాంకు మేనేజర్ ఎం నవీన్ కుమార్ సూచించారు. అలాగే ఫీల్డ్ ఆఫీసర్ ఫరూక్ భాష మాట్లాడుతూ క్రాప్ లోను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో సమావేశం.

పయనించే సూర్యుడు న్యూస్ మందమర్రి మండల ప్రతినిధి. బొద్దుల భూమయ్య… కెమికల్ & ఫార్మాస్యూటికల్ పరిశ్రమల్లో ఉద్యోగ భద్రతపై అవగాహన కల్పించడానికి ట్రైనింగ్ ఆఫ్ ట్రైనర్స్ ప్రోగ్రామును కార్మిక, ఉపాధి, గనుల శాఖ మంత్రి డా. వివేక్ వెంకటస్వామి ప్రారంభించారు.అని తెలుపుటకు సంతోషిస్తున్నాము.ఈ సందర్భంగా మంత్రి వివేక్ వెంకటస్వామి మాట్లాడుతూ పరిశ్రమల్లో సేఫ్టీకి ప్రాధాన్యం ఇవ్వాలని మేనేజ్మెంట్‌పై దృష్టి సారించారు.పాశమైలారం సిగాచి ప్రమాదం అందరికీ పాఠం కావాలని, కేవలం ₹20 లక్షలతోనే ఆ ప్రమాదం నివారించవచ్చని, కానీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్మశాన వాటిక ప్రాగణంలో అక్రమంగా చెట్లు నరికివేత

తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలో ఘటన* పయనించే సూర్యుడు న్యూస్ 14 సెప్టెంబర్ ఇబ్రహీంపట్నం నియోజకవర్గం ఇంచార్జ్ రిపోర్టర్ మొలుగు సంజీవ స్మశాన వాటిక ప్రాంగణంలో దుండగులు అక్రమంగా చెట్లు నరికివేత ఘటన తుర్కయంజాల్ మున్సిపాలిటీలోని స్మశాన వాటికలో జరిగింది.అక్రమంగా నరికిన చెట్లను తుర్కయంజాల్ మున్సిపల్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.ఐదు నుండి ఆరు సంవత్సరాల చెట్లను నరికి,కలపను అక్రమంగా తరలిస్తున్న బొలెరో వాహనాన్ని అధికారులు పట్టుకున్నారు.ఇన్స్పెక్టర్ వనిత మాట్లాడుతూ అనుమతులు లేకుండా చెట్లను నరికి వేస్తే వారిపై కఠిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లక్ష్య సాధనకు ప్రణాళిక కలిగి ఉండండి హ్యూమన్ రైట్స్ సొసైటీ

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 14(వైరా నియోజకవర్గ రిపోర్టర్ ఆదూరి ఆనందం ) పెనుబల్లి మండల పరిధిలో గల కుప్పెనకుంట్ల, ముత్తగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలలో బహుజన అభ్యుదయ సేవా సమితి మరియు అనుబంధ సంస్థ అయిన హ్యూమన్ రైట్స్ సొసైటీ ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్ సొసైటీ నేషనల్ మహిళా అధ్యక్షురాలు ఆదూరి మణి అధ్యక్షతన మానవ హక్కులు- చట్టాలపై అవగాహన సదస్సు జరిగింది.ఈ సందర్బంగా సంస్థ వ్యవస్థాపకులు ఆదూరి ఆనందం మాట్లాడుతూ మానవ హక్కులలో పొందుపర్చిన

Scroll to Top