PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకుల చేరికలు.

పయనించే సూర్యుడు న్యూస్ మందమర్రి మండల ప్రతినిధి బొద్దుల భూమయ్య సెప్టెంబర్ 13 మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ మంచిర్యాల ఇంచార్జి మహేష్ వర్మ ఆధ్వర్యంలో పలువురు కాంగ్రెస్ నాయకులు తీన్మార్ మల్లన్న ఆశయ సాధనకై పనిచేసేందుకు, రానున్న రోజుల్లో మన పార్టీ జెండాను ఎత్తుకునేందుకు ఈ రోజు ముందుకు రావడం జరిగింది. వారికి మంచిర్యాల జిల్లా ఇంచార్జి మహేష్ వర్మ తీన్మార్ మల్లన్న తెలంగాణ పొలిటికల్ బీసీ జేఏసీ కండువాను కప్పి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ గడప గడపకు చేర్చిన ఘనత వైసీపీ పార్టీ.కే దక్కుతుంది..!!

ఎపి మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చేని కుమారి పయనించే సూర్యుడు సెప్టెంబర్13 ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు పెనుగంచిప్రోలు గ్రామంలో ఒక పత్రిక ప్రకటనలో విడుదల చేసిన మాజీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ బీసీ కార్పొరేషన్ డైరెక్టర్ చేని కుమారి ఈ ఈ సందర్భంగా మాట్లాడుతూ *రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలన్నీ ఎగ్గొడుతూ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అని తమకు తామే డప్పు కొట్టుకుంటున్నా మెచ్చుకుంటూ కాలాన్ని వృధా చేస్తున్న

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యూరియా ఆపద్బాంధవుడు ఎమ్మెల్యే బతుల లక్ష్మా రెడ్డి.

పయనించే సూర్యుడు న్యూస్.సెప్టెంబర్14,నల్గొండ జిల్లా వేములపల్లి మండల రిపోర్టర్. నల్గొండ జిల్లా వేములపల్లి మండల పరిధిలో గల ఆమనగల్లు లక్ష్మీ దేవి గూడెం అన్నదాతల మొహంలో చిరునవ్వు.గత కొద్ది రోజుల నుండి రైతులు యూరియా కోసం అరిగోస పడుతున్నారు.సహకార సంఘాలు పెస్టిసైడ్స్ షాపుల ముందు రైతులు బారులు దిగుతున్నారు.వరి పంట పొలాలకు యూరియా లేక రైతులు ఇక్కట్లు పడి తీవ్ర ఆందోళన చెందుతున్నారు. మిర్యాలగూడ నియోజకవర్గంలో యూరియా కోసం రైతులు ఇబ్బందులు పడుతుండడంతో ఆమనగల్ గ్రామానికి చెందిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

టీచర్స్ ఫెడరేషన్ పిలుపు మేరకు పెనుగంచిప్రోలు తహసిల్దార్ కార్యాలయం వద్ద నడుస్తున్న వ్యక్తం చేసిన జిల్లా నాయకులు శేట్టిపోగు.రాము

పయనించే సూర్యుడు రిపోర్టర్ సెప్టెంబర్ 13ఎన్టీఆర్ జిల్లా జగయ్యపేట్ట నియోజకవర్గం ఇన్చార్జి చేని రాంబాబు పెనుగంచిప్రోలు గ్రామంలో ని ఈరోజున తాసిల్దార్ కార్యాలయం ఎదురుగా నిరసన వ్యక్తం చేసిన జిల్లా నాయకులు శేట్టీపొగు రాము ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ ఇచ్చిన పిలుపు మేరకు పెనుగంచిప్రోలు తహసిల్దార్ కార్యాలయం వద్ద నిరసన ప్రదర్శన నిర్వహించడం జరిగింది నిరసన ప్రదర్శనలో రాష్ట్రకౌన్సిలర్ శెట్టిపోగు రాము మాట్లాడుతూ ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక్క డీఏ కూడా ప్రకటించకపోవడం విచారకరమని అన్నారు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇందిరమ్మ ఇండ్లు పథకం కోసం కాల్ సెంటర్

ఏ అధికారైన ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారులను ఇబ్బంది పెడితే ఒక కాల్ తో వారిపై ఫిర్యాదు చేయవచ్చు పయనించే సూర్యుడు సెప్టెంబర్ 13 శంకరపట్నం మండలం రిపోర్టర్ పెద్ది గట్టయ్య : ఇందిరమ్మ ఇండ్ల పథకం నికి సంబంధించి రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది ఈ పథకం విషయానికి వస్తే లబ్ధిదారులో అనేక ఫిర్యాదులు ఉన్నాయి కొన్ని సందర్భాల్లో అధికారులు అవకతవకలకు పాల్పడుతుంటారు ఇలాంటి వారి మీద ఎవరికి ఫిర్యాదు చేయాలో అర్థం కాదు ఇలాంటి

Scroll to Top