PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జేఐహెచ్ ఆధ్వర్యంలోమెగా రక్తదాన శిబిరం ను ప్రారంభించినవన్ టౌన్ సిఐ రాoచందర్ రావు

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 13 కరీంనగర్ న్యూస్ : కరీంనగర్ లో రెండు చోట్ల నిర్వహణ 200 యూనిట్ల రక్తం సేకరణ పెద్ద సంఖ్యలో తరలివచ్చిన యువత కరీంనగర్ ప్రవక్త మహ్మద్ జన్మదిన మాసోత్సవాల సందర్భంగా జమాతే ఇస్లామి హింద్ జేఐహెచ్ రుమాన్ హాస్పిటల్ ఆధ్వర్యంలో మదర్ థెరిస్సా బ్లడ్ బ్యాంక్ ట్రస్ట్ సౌజన్యంతో నగరంలోని తెలంగాణ చౌక్ నాకా చౌరస్తాలో ఈ రోజు మెగా రక్తదాన శిబిరాలు నిర్వహించారు తెలంగాణ చౌక్ రక్తదాన శిబిరాన్ని వన్ […]

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

మొలుగూరి నరసింహారావు కుటుంబానికి ఆర్థిక సహాయం అందించిన స్నేహితులు

పయనించే సూర్యడు సెప్టెంబర్ 13 సూర్యాపేట జిల్లా నడిగూడెం ప్రతినిధి పొలంపల్లి వెంకటేశ్వర్లు మొలుగూరి నరసింహారావు మరణం తర్వాత వారి కుటుంబానికి ఆర్థికంగా తోడుగా నిలవాలని నిర్ణయించిన టెన్త్ క్లాస్ (2003 బ్యాచ్) స్నేహితులు తమ ఉదారతను చాటుకున్నారు. నరసింహారావు గారి ఇద్దరు పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని, ఒక్కొక్కరి పేరుపై రూ.50,000 చొప్పున మొత్తం రూ.1,00,000 ను పోస్టల్ డిపాజిట్ ద్వారా జమ చేసి, ఆర్థిక భరోసా కల్పించారు.సంక్షోభ సమయంలో ముందుకు వచ్చి సహాయహస్తం అందించిన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గౌరవ వేతనాలు ఇవ్వకపోవడం సిగ్గు చేటు..

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 13..యడ్లపాడు మండల ప్రతినిధి .. ఈరోజు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ పలనాడు జిల్లా మైనార్టీ విభాగం ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని మసీదుల్లో పనిచేస్తున్న ఇమామ్, మౌజనులకు నిలిచిపోయిన గౌరవ వేతనాన్ని ప్రభుత్వం వెంటనే మంజూరు చేయాలని పల్నాడు జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు గారికి వినతి పత్రం అందించటం జరిగింది.ఈ కార్యక్రమంలో పల్నాడు జిల్లా వర్కింగ్ ప్రేసిడెంట్ ,మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గోపి రెడ్డి శ్రీనివాస రెడ్డి, జిల్లా మైనార్టీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యడ్లపాడు మండల వైసీపీ నాయకుల మద్దతు..

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 13..యడ్లపాడు మండల ప్రతినిధి… “అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం” ఎరువుల బ్లాక్ మార్కెట్ పై పల్నాడు జిల్లా చిలకలూరిపేట నియోజకవర్గంలో మాజీ మంత్రి వర్యులు శ్రీమతి విడదల రజిని ఆధ్వర్యంలో “అన్నదాత పోరు పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది.ఈ సందర్భంగా మాజీ మంత్రి విడదల రజిని మాట్లాడుతూ –నేడు రాష్ట్రంలోని రైతన్నలు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నారని, యూరియా కొరతను అదుపులోకి తేవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని తెలిపారు…అదే విధంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యూరియా కొరత పంట నష్టాలపై తక్షణ చర్యలు చేపట్టాలి

సామాజిక కార్యకర్తలు మణికంఠ నరేష్ బాబు గవర్నర్ కు వినతి పత్రం పయనించే సూర్యుడు సెప్టెంబర్ 14(హైదరాబాద్ మాధవరెడ్డి) రాష్ట్రంలో యూరియా కొరత కారణంగా రైతులు క్యూలలో నిలబడటం, అధిక ధరలకు విక్రయాలు జరగడం,వర్షాకాలంలో పంటలు దెబ్బతినడం వంటి సమస్యలపై తక్షణ చర్యలు తీసుకోవాలని తెలంగాణ రాష్ట్ర గవర్నర్ మరియు ముఖ్యమంత్రికి సామాజిక కార్యకర్తలు మణికంఠ నరేష్ బాబు వినతిపత్రం సమర్పించారు.రాష్ట్రవ్యాప్తంగా యూరియా సరఫరా సమృద్ధిగా జరగాలని, అధిక ధరల విక్రయాలను అరికట్టాలని, పంట నష్టాలకు పరిహారం

Scroll to Top