PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అంగన్‌డీ వర్కర్లు హెల్పర్లు ఛలో కలెక్టరేట్

పయనించే సూర్యుడు డిసెంబర్ 1 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని సి ణ టి యు కార్యాలయంలో అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ డిసెంబర్ 12వ తేదీన జిల్లా కలెక్టరేట్ ఎదురుగా చేయబోతున్న ధర్నాకు సంబంధించిన పాంప్లెట్ ను విడుదల చేశారు. ఈ సందర్భంగా అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ ప్రధాన కార్యదర్శి హైమావతి మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో చేసిన 42 రోజుల సార్వత్రిక సమ్మె సందర్భంగా ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఇంతవరకు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎస్టి గృహాలను సందర్శించిన తాసిల్దార్ మస్తానయ్య

” ” పయనించే సూర్యుడు డిసెంబర్ 1 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) దిత్వా తుఫాను ప్రభావంతో కొనసాగుతున్న భారీ వర్షాలు దృష్ట్యా, చేజర్ల తహశీల్దారు, మస్తానయ్య సోమవారం ఉదయం పెళ్లేరు మజరా చలపనాయుడు పల్లి ఎస్‌.టి కాలనీని సందర్శించి అక్కడి ప్రజల అవసరాలు, సమస్యలను తెలుసుకున్నారు. చేజర్ల మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ పెళ్లేరు గ్రామ రెవెన్యూ అధికారి హాజరయ్యారు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు

ఆంధ్రప్రదేశ్

“విశాఖలో దేశంలోనే అతిపెద్ద గ్లాస్ బ్రిడ్జ్ ఓపెన్!”

పయనించే సూర్యుడు న్యూస్ :పర్యటకులకు గుడ్‌న్యూస్. ఏపీలోని విశాఖపట్టణంలో దేశంలోనే అతిపొడవైన గ్లాస్ బ్రిడ్జి ప్రారంభమైంది. కైలాసగిరిపై నిర్మించిన ఈ గాజు వంతెనను వీఎంఆర్‌డీఏ, ఆర్‌జే అడ్వెంచర్స్ సంస్థ సంయుక్తంగా రూ.7కోట్లతో నిర్మించారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో కూడా తట్టుకునేలా గ్లాస్ బ్రిడ్జి డిజైన్ చేశారు. ఇది పర్యాటకులకు సరికొత్త అనుభూతిని అందించనుంది.కైలాసగిరిపై ప్రతిష్టాత్మకంగా నిర్మించిన గ్లాస్ బ్రిడ్జిని విశాఖపట్టణం ఎంపీ భరత్, మేయర్ పీలా శ్రీనివాసరావు సోమవారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు,

సినిమా-వార్తలు

“చిరంజీవి, వెంకటేష్‌లతో ప్రత్యేక గీతం: అనిల్ రావిపూడి పర్యవేక్షణలో 500 మంది డ్యాన్సర్లతో షూట్”

పయనించే సూర్యుడు న్యూస్ :మెగాస్టార్ చిరంజీవితో అనిల్ రావిపూడి ‘మన శంకర వర ప్రసాద్ గారు’ అనే చిత్రాన్ని చేస్తున్నాడు.  పండక్కి వస్తున్నారు అనేది ఉప శీర్షిక. ఇప్పటికే ఈ మూవీకి సంబంధించిన గ్లింప్స్, సాంగ్ నెట్టింట్లో బాగానే ట్రెండ్ అయ్యాయి. ఇక మీసాల పిల్ల మీద వస్తున్న మీమ్స్ అయితే అందరినీ నవ్విస్తున్నాయి. ఆ పాట మీద కూడా చాలానే ట్రోలింగ్ కూడా నడుస్తోంది. మొత్తానికి ఏదో రకంగా మీసాల పిల్ల అయితే నెట్టింట్లో బాగానే ట్రెండ్

జాతీయ-వార్తలు

“రాజకీయాల్లో అల్లకల్లోలం: 2 వేల కోట్ల మసాలా బాండ్‌పై ఈడీ నుంచి సీఎంకు నోటీసులు!”

పయనించే సూర్యుడు న్యూస్ :కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు ఈడీ (ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్) షోకాజ్‌ నోటీసులు ఇచ్చింది. సీఎం విజయన్‌ వ్యక్తిగత కార్యదర్శితో పాటు రాష్ట్ర ఆర్థిక శాఖ మాజీ మంత్రి థామస్ ఐజాక్‌కు ఈడీ నోటీసులు జారీ చేసింది.  వ్యక్తిగత హాజరు అవసరంలేని ఈ నోటీసును మసాలా బాండ్ జారీలో ఫెమా (FEMA) ఉల్లంఘించారనే  ఆరోపణల నేపథ్యంలో ఈడీ ఈ నోటీసులు జారీ చేసింది. కేరళ రాష్ట్రం 2019లో మసాలా బాండ్లను జారీ చేసింది. ఆ తరహా బాండ్లను

Scroll to Top