PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తుమ్మల సచివాలయంలో స్మార్ట్ రేషన్ కార్డ్ పంపిణీ

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 11 అల్లూరి సీతారామరాజు రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం తుమ్మల సచివాలయంలో ఈరోజు తుమ్మల పంచాయతీ సర్పంచ్ కొవ్వొసి రామారావు ఆధ్వర్యంలో స్మార్ట్ రేషన్ కార్డులు తుమ్మల పంచాయతీ పరిధిలోగల గ్రామ ప్రజలకు స్మార్ట్ రేషన్ కార్డులు పంపిణీ చేయడం జరిగింది. కార్యక్రమంలో పంచాయితీ సెక్రటరీ,వీఆర్వో ముచ్చిక సింగయ్య, సచివాలయం సిబ్బంది అందరూ పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ మండల పరిషత్ కార్యాలయంలో అగ్రికల్చర్ ఉపాధి హామీ పలు అధికారులతో సమీక్ష సమావేశం

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీమ్గల్ పట్టణములో ఈరోజు గురువారం రోజున మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ మండల పరిషత్ కార్యాలయంలో భీమ్గల్ మండలంలో అధిక వర్షపాతం మూలంగా ఇసుక మేటలు వేసిన భూములలో ఉపాధి హామీ పథకం కింద చేపట్టవలసిన పనుల గురించి మండల అగ్రికల్చర్ అధికారి మరియు ఉపాధి హామీ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించినారు ఈ సమీక్షలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అంగన్వాడి కార్మికులను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలి. కనీస వేతనాలు అమలు చేయాలి

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 11 ఆంధ్రప్రదేశ్ అంగనవాడి వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ సిఐటియు అనుబంధ సంఘం ఆధ్వర్యంలో చింతూరు అంగన్వాడి ప్రాజెక్టు మహాసభ జరిగింది ఈ మహాసభ కి ప్రాజెక్ట్ కార్యదర్శి నూకరత్నం జెండా సీఐటీయూ జెండా ని ఆవిష్కరణ చేశారు. అనంతరం ఈ మహాసభ కి అధ్యక్ష వర్గంగా సవనం వెంకటరమణ. నూక రత్నం. వహించారు ఈ మహాసభ కి ముఖ్య అతిథులుగా సిఐటియు రంపచోడవరం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ను ఆహ్వానించిన షాద్ నగర్ జేఏసీ నేతలు

అమరవీరుల స్థూప నిర్మాణ శంకుస్థాపన కొరకు ఆహ్వానం ( లోకల్ గైడ్ షాద్ నగర్ ) తెలంగాణ రాష్ట్రo సిద్ధించడానికి తొలి దశ మరియు మలిదశ ఉద్యమంలో అసువులు బాసిన అమరులను ఎల్లప్పుడూ స్మరించుకునే విధంగా వారి జ్ఞాపకార్థం అమరవీరుల స్థూప నిర్మాణ శంకుస్థాపనకు స్థానిక ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ను మరియు ఎమ్మెల్సీ ప్రొఫెసర్ కోదండరాం ను జేఏసీ నేతలు ఆహ్వానించడం జరిగిందని,ఇందుకు వారు సానుకూలంగా స్పందించారని అన్నారు, అలాగే అసెంబ్లీ ఎదురుగా ఉన్న అమరవీరుల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బిసి రిజర్వేషన్ పైన తలతిక్క మాటలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న బీజేపీ నాయకులు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మానాల మోహన్ రెడ్డి వాక్య ఈరోజు గురువారం రోజున కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నందు జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికలకు ముందు కామారెడ్డి డిక్లరేషన్ లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్

Scroll to Top