PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రచారంలో దూసుకుపోతున్న అనుభవజ్ఞుడు, డైనమిక్ లీడర్ సదర్ లాల్

పయనించే సూర్యుడు,డిసెంబర్ 1, అశ్వాపురం ప్రతినిధి. చిరునవ్వుతో పలకరింపు, మాట మీద నిలబడే మనిషి, అనుభవజ్ఞుడు, గ్రామాన్ని అభివృద్ధి చేయటానికి నడుం బిగించిన సదర్ లాల్ ప్రచారంలో అందరికన్నా ముందు ఉన్నారు గతంలో తన శ్రీమతి శారద చేసిన అభివృద్ధి ని కొనసాగిస్తా అని పంచాయతీ కి అన్ని హంగులతో నూతన భవనం నిర్మాణం మిగిలిన కొద్దిపాటి రోడ్లు సైడ్ డ్రైనేజీ లు పూర్తి చేయడమే లక్ష్యంగా ప్రచారంలో ముందు ఉన్నారు, గ్రామంలో ఎన్నికల కోలాహలం ప్రస్తుతానికి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అభ్యర్థుల కంటే ‘నోటా’కుఎక్కువ ఓట్లు వస్తే..తొలిసారిగా పంచాయతీ ఎన్నికల్లో నోటా

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 1 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి పంచాయతీ ఎన్నికల్లో తొలిసారిగా నోటా(నన్ ఆఫ్ది అబౌ) ఆప్షన్ ప్రవేశపెట్టారు. ప్రస్తుత నిబంధనల ప్రకారం లోక్‌సభ లేదా అసెంబ్లీ ఎన్నికల్లో పోటీలో ఉన్న అభ్యర్థులందరి కంటే నోటాకు ఎక్కువ ఓట్లు వచ్చినా….ఎన్నికను రద్దు చేయరు.నోటా తర్వాత రెండవ స్థానంలో ఏ అభ్యర్థికైతే ఎక్కువ ఓట్లు వచ్చాయో, ఆ వ్యక్తిని విజేతగా ప్రకటిస్తారు. ఒక ఊరిలో నోటాకు 1,000 ఓట్లు, ఒక అభ్యర్థికి 550

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సీసీ రోడ్డు నిర్మాణ పనులను పరిశీలించిన కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి వివేకానంద నగర్ డివిజన్ శేరిలింగంపల్లి నియోజకవర్గం లోని ఆల్విన్ కాలనీ ఫేస్ వన్ మరియు కమల ప్రసన్న నగర్ లో ముప్పై ఐదు లక్షల రూపాయలతో జరుగుతున్నటువంటి సిమెంట్ రోడ్డు పనులను పరిశీలించిన కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు కార్పొరేటర్ రోజా దేవి మాట్లాడుతూ సిమెంట్ రోడ్డు పనులను వీలైనంత తొందరగా నాణ్యతతో వేసి క్యూరింగ్ కూడా చేసే విధంగా చూడాలని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కలికాలంలో ఎన్ని కధలు చూడాలో.ఎన్ని వింతపోకడలు వినాలో.ఈ వార్త చదివిన తరువాత ముక్కున వేలు వేసుకోవాల్సిందే..

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలిసి తెలియని వయసులో కొందరు చేస్తున్న పిచ్చి పనులు వారికే కాకుండా వారి కుటుంబానికి సైతం మాయని మచ్చని తీసుకొస్తున్నాయి. నిండా పద్దెనిమిది ఏళ్లు కూడా లేని జంట ప్రేమలో పడడం.. మేజర్లు కాకుండానే ఏకంగా తల్లిదండ్రులు కావడం అందర్నీ షాక్‌కి గురి చేస్తోంది..బాలుడు తొమ్మిదో తరగతి చదువుతుండగా.. బాలిక ఇంటర్ చదువుతుంది. ఈ ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకోగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

థ్రిల్ కోసం ఎక్కితే చుక్కలు కనిపించాయి.. 120 అడుగుల పైన గంటన్నర పాటూ..! (వీడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్ :కేరళలోని ఇడుక్కిలోని అనాచల్‌లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ స్కై-డైనింగ్ వద్ద ఓ క్రేన్‌లో సాంకేతిక వైఫల్యం తలెత్తింది. దీంతో అనేక మంది పర్యాటకులు భూమికి దాదాపు 120 అడుగుల ఎత్తులో ఆకాశంలో ఇరుక్కుపోయారు. గంటన్నరకు పైగా ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ అక్కడే గడిపారు. మున్నార్ సమీపంలో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ

Scroll to Top