PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కలికాలంలో ఎన్ని కధలు చూడాలో.ఎన్ని వింతపోకడలు వినాలో.ఈ వార్త చదివిన తరువాత ముక్కున వేలు వేసుకోవాల్సిందే..

పయనించే సూర్యుడు న్యూస్ డిసెంబర్ 1 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలిసి తెలియని వయసులో కొందరు చేస్తున్న పిచ్చి పనులు వారికే కాకుండా వారి కుటుంబానికి సైతం మాయని మచ్చని తీసుకొస్తున్నాయి. నిండా పద్దెనిమిది ఏళ్లు కూడా లేని జంట ప్రేమలో పడడం.. మేజర్లు కాకుండానే ఏకంగా తల్లిదండ్రులు కావడం అందర్నీ షాక్‌కి గురి చేస్తోంది..బాలుడు తొమ్మిదో తరగతి చదువుతుండగా.. బాలిక ఇంటర్ చదువుతుంది. ఈ ఘటన వనపర్తి జిల్లాలో చోటుచేసుకోగా రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా […]

జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

థ్రిల్ కోసం ఎక్కితే చుక్కలు కనిపించాయి.. 120 అడుగుల పైన గంటన్నర పాటూ..! (వీడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్ :కేరళలోని ఇడుక్కిలోని అనాచల్‌లో షాకింగ్‌ ఘటన చోటు చేసుకుంది. ఓ ప్రైవేట్ స్కై-డైనింగ్ వద్ద ఓ క్రేన్‌లో సాంకేతిక వైఫల్యం తలెత్తింది. దీంతో అనేక మంది పర్యాటకులు భూమికి దాదాపు 120 అడుగుల ఎత్తులో ఆకాశంలో ఇరుక్కుపోయారు. గంటన్నరకు పైగా ప్రాణభయంతో బిక్కుబిక్కుమంటూ అక్కడే గడిపారు. మున్నార్ సమీపంలో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారాయి. సమాచారం అందుకున్న రెస్క్యూ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గొల్లపల్లిలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పంపిణీ

” పయనించే సూర్యుడు డిసెంబర్ 1 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య)ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల కార్యక్రమం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి. ఆనం రామనారాయణ రెడ్డి సూచనతో మరియు ఆత్మకూర్ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు ఆదేశాలతో చేజర్ల మండలం గొల్లపల్లి గ్రామం నందు సోమవారం తెలుగుదేశం పార్టీ నాయకులు మరియు 24 ఎల్ సోమశిల కాలువ చైర్మన్ ఉడత హజరత్తయ్య చేతుల మీదుగా పెన్షన్ల

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ కమిటీ ఎన్నిక.

అధ్యక్షులుగా తౌడోజు బిక్షమయ్య పయనించే సూర్యుడు నవంబర్ 30 (పొనకంటి ఉపేందర్ రావు) టేకులపల్లి: నవంబర్ 30 : మండల కేంద్రంలోని శ్రీమద్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయ నూతన కమిటీ అధ్యక్షునిగా తౌడోజు బిక్షమయ్యను ఆదివారంఏకగ్రీవంగాఎన్నుకున్నారు. ఈ సందర్భంగా నూతనంగా అధ్యక్షులుగా ఎన్నుకొని, ప్రధాన కార్యదర్శిగా నోముల భాస్కరాచారి, గత కార్యవర్గ కమిటీని కొనసాగించారు. ఎన్నికైన కమిటీ సభ్యులు బ్రహ్మంగారి ఆలయ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో టేకులపల్లివిశ్వబ్రాహ్మణులు…ధర్మపురి వీర బ్రహ్మచారి, చంద్రగిరి రాధాకృష్ణ,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అమరుల ఆశయాల ఎర్రజెండా ను ఎత్తుకున్న మసివాగు ప్రజలు సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా (మాస్ లైన్) పార్టీలో 30 కుటుంబాలు చేరిక

పయనించే సూర్యుడు నవంబర్ 30(పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు : మండలం మసివాగు గ్రామానికి చెందిన 30 కుటుంబాలు సిపిఐ ఎంఎల్ ప్రజాపంథా మాస్ లైన్ పార్టీలో చేరడం విప్లవ పోరాటాలకు స్పూర్తిదాయకమని మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య, ప్రజాపంథా రాష్ట్ర నాయకులు నాయిని రాజు అన్నారు. వారికి ఎర్ర కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. విప్లవ పార్టీ చీలికల అనంతరం వివిధ పార్టీలోకి వెళ్లిన వారు ప్రజాపంథా విప్లవ రాజకీయాలపై విశ్వాసం కలిగి తిరిగి

Scroll to Top