PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నిజామాబాద్ జిల్లా కలెక్టర్ మరియు పంచాయతీ రాజ్ కమిషనర్ ఆదేశాను సారం

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ మండల పరిధిలో జిల్లా కలెక్టర్ మరియు పంచాయతీరాజ్ కమిషనర్ ఆదేశానుసారము ఈరోజు శనివారం రోజున బడా భీంగల్ గ్రామంలో భారీ వర్షాలతో వరద తాకిడి మూలంగా వ్యవసాయ పొలాలలో ఇసుక మేటలు వేసి పంట నష్టం జరిగిన భూములను మండల పరిషత్ అభివృద్ధి అధికారి సంతోష్ కుమార్ మండల అగ్రికల్చర్ అధికారి లావణ్య మరియు ఉపాధి హామీ ఎపిఓ జి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సరితకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన మంత్రులు..

పయనించే సూర్యుడు తేదీ 7 సెప్టెంబర్ ఆదివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. గద్వాల నియోజకవర్గంలో రాష్ట్ర మంత్రివర్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జూపల్లి కృష్ణారావు వాకిటి శ్రీహరి జోగులాంబ గద్వాల జిల్లా మాజీ జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి సరితమ్మ జన్మదిన సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రెవెన్యూ గృహ నిర్మాణం పౌర సంబంధాల శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి ఎక్స్చేంజ్ టూరిజం శాఖ మంత్రి జూపల్లి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

డబుల్ బెడ్ రూమ్ ఇండ్లకు రంగులు మార్చినంత మాత్రాన అవి ఇంద్రమ్మ ఇండ్లు అవుతాయా..

పయనించే సూర్యుడు తేదీ 7 ఆదివారం సెప్టెంబర్ జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న.. జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గంలో గత కేసీఆర్ ప్రభుత్వం డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పనులన్నీ పూర్తి చేస్తే నేడు కాంగ్రెస్ ప్రభుత్వం మంత్రులు ప్రారంభించడం సిగ్గుచేటు.అలాగని గద్వాల నియోజకవర్గం బి ఆర్ ఎస్ పార్టీ ఇన్చార్జి బాసు హనుమంతు నాయుడు ని పార్టీ కార్యకర్తలను అక్రమ అరెస్టులు చేయించి మందుల పర్యటించడం ఏమిటి గద్వాల నియోజకవర్గ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా శ్రీ సార్వజనిక్ గణేష్ శోభయాత్ర….

రుద్రూర్, సెప్టెంబర్ 6 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ గ్రామంలోని శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి 75 వ వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించారు. శనివారం గణేష్ శోభాయాత్రను అంగరంగ వైభవంగా నిర్వహించారు. శివపార్వతుల వేషధారణ, భజనలు, కీర్తనలు, నృత్యాలు, నాసిక్ డోలక్ బ్యాండ్ ల మధ్య ప్రధాన వీధుల గుండా గణేష్ శోభయాత్ర కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి రాము శర్మ, గణేష్ మండలి అధ్యక్షులు చిదుర వీరేశం, గెంటిల సాయిలు,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎన్నికల్లో బీసీ డిక్లరేషన్ ప్రకటించిన

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ వేదిక పైనే, అసెంబ్లీలో తీర్మానం చేసి దాన్ని అమలు చేసుకునీ సంబరాలు చేసుకుంటూ ఈనెల 15న కామారెడ్డి పట్టణంలో బహిరంగ సభ ఏర్పాట్లు ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ నివాసంలో బహిరంగ సభ సన్నాహక సమావేశం పాల్గొన్న రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, ఇన్చార్జ్ మంత్రి సీతక్క,రేపు అనగా 7-9-25 నాడు కామారెడ్డి పట్టణంలో ఇన్చార్జి

Scroll to Top