PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గణనాథుడిని దర్శించుకున్న మానాల మోహన్ రెడ్డి…

రుద్రూర్, సెప్టెంబర్ 6 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) రుద్రూర్ గ్రామంలోని శ్రీ సార్వజనిక్ గణేష్ మండలి 75 వ వజ్రత్సవాలలో భాగంగా శనివారం తెలంగాణ కో-ఆపరేటివ్ యూనియన్ చైర్మన్, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు మానాల మోహన్ రెడ్డి గణనాథుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గణేష్ మండలి నిర్వాహకులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు తోట అరుణ్ కుమార్, బ్లాక్ కాంగ్రెస్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎంపీటీసీ ముసాయిదా ఓటర్ల.జాబితా విడుదల..

//పయనించే సూర్యుడు// సెప్టెంబర్7// మక్తల్ త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలలో భాగంగా ఎంపీటీసీ స్థానాలకు సంబంధించి ముసాయిదా ఓటర్ల జాబితాలను శనివారం అధికారులు విడుదల చేశారు. ఈ సందర్భంగా మక్తల్ మండలంలోని సంగం బండ గ్రామపంచాయతీ కార్యాలయం వద్ద మొత్తం 4194 మందితో కూడిన ముసాయిదా ఓటర్ల జాబితాను పంచాయతీ కార్యదర్శి శారద విడుదల చేశారు. ముసాయిదా ఓటర్ల జాబితా పై అభ్యంతరాల స్వీకరణకు గడువు ఇవ్వడం జరిగిందన్నారు. పోలింగ్ స్టేషన్ల వారీగా స్త్రీలు, పురుషులతో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మోడీ చిత్రపటానికి పాలాభిషేకం

(సూర్యుడు సెప్టెంబర్ 6 రాజేష్) దౌల్తాబాద్, ప్రధాని నరేంద్ర మోడీ చిత్రపటానికి దేవుడి లావణ్య నరసింహారెడ్డి ఆధ్వర్యంలో శనివారం దౌల్తాబాద్ శివాజీ చౌరస్తాలో పాలాభిషేకం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం, ప్రధాని నరేంద్ర మోడీ సామాన్య ప్రజలను దృష్టిలో పెట్టుకొని జిఎస్టి స్లాబ్ లను తక్కువ చేశారని దీనితో నిత్యవసర వస్తువులను మధ్య తరగతి ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చారన్నారు. నిత్యవసర వస్తువులపై సామాన్యులకు జీఎస్టీ తగ్గించడం వల్ల నిరుపేద సామాన్య ప్రజలకు ఎంతో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పాపారాయుడు నగర్ కాలనీ వినాయక లడ్డూ కైవసం చేసుకున్న చౌదరి నర్సింగ్ రావు

పయనించే సూర్యుడు న్యూస్ సెప్టెంబర్ 6 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి కూకట్పల్లి పాపారాయుడు నగర్ కాలనీ సొసైటీ కమ్యూనిటీ హాల్ వద్ద నిర్వహించిన గణపతి మండపం వద్ద లడ్డు వేలం పాటలో లడ్డును ఒక లక్ష పది హెడు వేల రూపాయలకు కైవసం చేసుకున్న చౌదరి నర్సింగ్ రావు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గణేష్ నవరాత్రుల నియమ నిష్ఠలతో కాలనీ ప్రజలందరూ పూజల్లో పాల్గొని ఘనంగా పూజలు నిర్వహించారు, ఈ మహిమగల లడ్డూను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అన్నదానం కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే సతీమణి కోరం లక్ష్మి

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 06 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు: జగదాంబ సెంటర్ నందు సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుడివాడ వీరభద్రం ఫ్యామిలీ( గుడివాడ బ్రదర్స్ అండ్ యూత్) ఆధ్వర్యంలో వినాయక చవితి సంబరాలను వైభవంగా నిర్వహించారు. శుక్రవారం మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇల్లందు శాసనసభ్యులు సతీమణి శ్రీమతి లక్ష్మీ పాల్గొని ప్రత్యేక పూజ నిర్వహించి, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. అనంతరం అన్నప్రసాద కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో

Scroll to Top