PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతన్న కోసం రాష్ట్ర ప్రభుత్వం మండల ఆర్గనైజర్ సెక్రెటరీ వెంకటేశ్వర్లు

పయనించే సూర్యుడు నవంబర్ 29 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) అన్నదాత సుఖీభవ ఇంటింటా ప్రచార కార్యక్రమంలో భాగంగా చేజర్ల మండలంలోని బిల్లుపాడు గ్రామంలో రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి. ఆనం రామనారాయణరెడ్డి ఆదేశాల మేరకు ఆత్మకూరు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కిమ్స్ ఆస్పత్రి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు సూచనలతో కార్యక్రమాన్ని నిర్వహించిన తెలుగుదేశం పార్టీ మండల ఆర్గనైజర్ సెక్రటరీ వెంకటేశ్వర్లు. గ్రామ సర్పంచ్ గొర్ల పెంచలనాయుడు. గొర్ల గోపాల నాయుడు. […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అశ్వాపురం మేజర్ పంచాయతీ సర్పంచ్ అభ్యర్థి గా సదర్ లాల్ నామినేషన్

అశ్వాపురం మేజర్ గ్రామ పంచాయతీ సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బానోత్ సదర్ లాల్ తన మద్దతు దారులతో భారీ జన సందోహం మధ్య డి సి సి బి డైరెక్టర్ తుళ్లూరి బ్రాహ్మయ్య, మాజీ మండల అధ్యక్షురాలు ముత్తినేని సుజాత,టీ డి పీ మండల అధ్యక్షులు తుళ్లూరి ప్రకాష్, మాజీ ఎం పి టీ సి తుళ్లూరి గంగాభవాని, వేములపల్లి మల్లికార్జున్, వేములపల్లి రమేష్, తుళ్లూరి వీరయ్య, మాజీ మండల ఉపాధ్యక్షులు భూతం వెంకటేశ్వర్లు, నాయకులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ర్యాలీలు, డిజేలు నిషేధం..

రుద్రూర్, నవంబర్ 29 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) గ్రామపంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామాలలో ఎటువంటి ర్యాలీలు, డిజేలు నిర్వహించరాదని పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు స్థానిక ఎస్సై పి.సాయన్న శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ర్యాలీలు నిర్వహించాలనుకుంటే సంబంధిత ఎన్నికల రిటర్నింగ్ అధికారి, పోలీసుల అనుమతులు తప్పని సరిగా తీసుకోవాలని ఆదేశించారు. అనుమతులు లేకుండా ర్యాలీలు నిర్వహిస్తే చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

క్రైమ్-న్యూస్, వైరల్ న్యూస్

“యాక్ తూ”.. మూత్రం కలిపి చపాతీ చేసిన వంట మనిషి.. కెమెరాకు అడ్డంగా దొరికింది.. జాగ్రత్తగా ఉండండి (వీడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్:- సాధారణంగా సంపన్న కుటుంబాలకు చెందినవారు, ఇద్దరు జాబ్ చేస్తూ బిజీగా ఉండే భార్యభర్తలు, వయసు మీద పడి పనిచేయలేని వారు ఇంటి పనుల కోసం పని మనిషిని పెట్టుకుంటారు. కొంతమంది పని మనుషులు ఎంతో బాధ్యతతో ఉంటూ యజమానుల మెప్పు పొందుతారు. అలాంటి పనిమనుషులు ఏళ్ల తరబడి తమ యజమానుల సేవలో ఉంటారు. కానీ, ఇటీవల కొంతమంది పనిమనుషులు చేస్తున్న దారుణాలు సోషల్ మీడియాలో వెలుగు చూస్తుంటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. ఉత్తర్ ప్రదేశ్‌లోని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అధికారుల కు ఎన్నిసార్లు మొరపెట్టుకున్న స్పందించరు

పయనించే సూర్యుడు నవంబర్ 29 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని ఊరికి చివరన ఉన్న బొగ్గుల కాలనీలో వీధిలైట్లు వెలగట్లేదని మున్సిపల్ అధికారులకు ఎన్నిసార్లు విన్నవించుకున్నా పట్టించుకోలేదు పెద్ద ప్రాబ్లమ్స్ జరుగుతున్న స్పందించి మున్సిపల్ అధికారులు జి ఎన్ టి రోడ్డుకి ఆనుకొని బొగ్గులు కాలనీ వరకు అక్కడ అక్కడ ఉన్న స్తంభానికి అక్కడక్కడ ఒక లైట్ మాత్రం వెలుగుతున్నది ఈమధ్య ఒక వృద్ధ మహిళ ఒంటరిగా వెళ్లి వస్తుంది గమనించిన

Scroll to Top