PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బిగ్ బ్రేకింగ్ న్యూస్..

పయనించే సూర్యుడు తేదీ 4 గురువారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న.. మల్దకల్ మండల పరిధిలోని తాటికుంట గ్రామానికి చెందిన చేపల వేటకు వెళ్లిన భార్య భర్తల దంపతులు మూడు రోజులైనా ఆచూకీ దొరకని ఈరోజు ఉదయం 6 గంటల సమయంలో భార్య భర్తల శవాలు లభ్యం వెంటనే జోగులాంబ గద్వాల జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి పంచెను కొరకు లభ్యమైన భార్య భర్తలను పోలీస్ శాఖ అధికారులు తీసుకువెళ్లారు

తెలంగాణ

టిపిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర జాయింట్ కన్వీనర్ గా జంగిటి నరేశ్ కుమార్

నగరి గారి ప్రీతం చేతుల మీదుగా నియామక పత్రం అందజేత. పయనించే సూర్యుడు, సెప్టెంబర్ 4, బచ్చన్నపేట మండల ప్రతినిధి: నీల పవన్. హైదరాబాద్ లోనీ తెలంగాణ రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ & టిపిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షులు నగరీగారి ప్రీతం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం నారాయణపురం గ్రామానికి చెందిన సీనియర్ కాంగ్రెస్ నాయకులు జంగిటి నరేష్ ని బుధవారం టిపిసిసి ఎస్సీ సెల్ రాష్ట్ర జాయింట్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మైనార్టీస్ కార్పొరేషన్ డైరెక్టర్ గా షేక్ సల్మా షరీన్ ఎంపిక

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 4 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏ.పి స్టేట్ డైరెక్టర్ గా షేక్.సల్మా షిరీన్ ను ఎంపిక చేయడం జరిగిందని ఆమె తెలిపారు .ఈ సందర్భంగా ఆమె ఆంధ్రప్రదేష్ రాష్ట్ర ముఖ్యమంత్రి .నారా చంద్రబాబు నాయుడు . ఆంధ్ర రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి .ఆనం రామనారాయణ రెడ్డి కి, ఆత్మకూరు నియోజకవర్గం సీనియర్ టిడిపి నాయకులు తాళ్లూరి గిరినాయుడు కి నెల్లూరు జిల్లా,ఆత్మకూరు నియోజక

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆర్యవైశ్య సంఘం గణేష్ మండపం వద్ద మహా అన్న ప్రసాద్ కార్యక్రమం

పయనించే సూర్యుడు గాంధారి 05/09/25 కామారెడ్డి జిల్లా గాంధారి గ్రామంలో సుభాష్ రోడ్ లో గల ఆర్యవైశ్య సంఘంలో ఆర్యవైశ్య సంఘ సభ్యులు మహానదాన కార్యక్రమాన్ని నిర్వహించారు నవరాత్రుల్లో చివరి రోజు భాగంగా తొమ్మిది రోజులు వేద బ్రాహ్మణులచే ఘనంగా గణపయ్యకు పూజలు చేసి తొమ్మిది రోజులు తొమ్మిది ప్రసాదాలు నైవేద్యంగా నివేదించారు తొమ్మిది రోజులు రాత్రి గణపయ్యకు ఘనంగా పూజలు చేసి అందరికీ అల్పాహారాన్ని ప్రసాదంగా గాంధారి ఎస్సై ఆంజనేయులు కుటుంబ పరివారంగా గణపయ్యకు ఘనంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మతమార్పిడులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి

//పయనించే సూర్యుడు// సెప్టెంబర్5//మక్తల్ నారాయణపేట జిల్లా మక్తల్ పట్టణంలోని మారుతి నగర్, కేశవ్ నగర్ లో మతమార్పిడులకు పాల్పడుతున్న పలువురిని హిందూ సంఘాల వారు అడ్డుకున్నారు. సందర్భంగా వారు మక్తల్ పోలీస్ స్టేషన్లో దరఖాస్తు అందించి మతమార్పిడులకు పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను కోరారు. దరఖాస్తు అందజేసిన వారిలో విశ్వహిందూ పరిషత్, బజరంగ్ దళ్ తో పాటు హిందూ ఆర్థిక సంస్థల వారు పాల్గొన్నారు.

Scroll to Top