PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇందిరమ్మ ఇండ్లకు భూమి పూజ

(సూర్యుడు సెప్టెంబర్ 4 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ మండలం మమ్మద్ షాపూర్ లో ఈరోజు ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పొయ్యడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇందిరమ్మ ఇండ్లు పేదలకు వరమని ప్రజలు కోరుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు. గ్రామ విలేజి అధ్యక్షులు అన్నారెడ్డి సంపత్ రెడ్డి . పంచాయతీ సెక్రెటరీ మౌనిక. ఇందిరమ్మ కమిటీ సభ్యులు చంద్రారెడ్డి. డి మల్లేశం. జంగం రాములు. ముత్యాలు రామచంద్రయ్య. బుచ్చిరెడ్డి. గ్రామ ప్రజలు గ్రామ కార్మికులు పాల్గొనడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ యందు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఈనెల 12వ తేదీ ప్రవేశం పొందే అవకాశం కలదు

పయనం చే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ నందు Dr. B. R. అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ దూరవిద్య యందు 2025 -2026 సంవత్సరానికి డిగ్రీ ప్రవేశాలు పొందెందుకు ఈ నెల 12 వ తేది వరకు ఎలాంటి అపరాద రుసుము లేకుండా డిగ్రీ (బి.ఏ., బి. కామ్.మరియు బి. యస్సి.) ల యందు ప్రవేశం పొందె అవకాశం కలదు

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

గిరిజనయేతరులకు పోలవరం ప్యాకేజీ ఇవ్వొద్దు పోలవరం ప్యాకేజీ కోసమే చాలామంది నాన్ ట్రైబల్స్ ముంపు మండలాలకు వలస వచ్చారు.

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లు నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ సెప్టెంబర్ 4 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం లో గురువారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్(274/16) ఆధ్వర్యంలో పోలవరం ముంపు ప్రాంతంలోని వలస వచ్చిన నాన్ ట్రైబల్స్ కు ఎటువంటి పరిహారం ఇవ్వద్దని కోరుతూ చింతూరు ఐటీడీఏ పీవో గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను మాట్లాడుతూ చింతూరు ఐటీడీఏ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మార్కండేయ ఆలయ ధ్వజస్తంభం నిర్మాణానికి 1.6 విరాళం

పయనించే సూర్యుడు గాంధారి 05/09/25 కామారెడ్డి జిల్లా గాంధారి మండలకేంద్రంలో శ్రీ శివ భక్త మార్కండేయ మందిరం కొరకు ధ్వజస్తంభం దాతగా సామల పంచాక్షరీ ఆలయంలో పంతులు చేతుల మీదుగా ప్రత్యేక పూజలు అర్చనలు చేయించి ధ్వజస్తంభం కొరకు 1,60000 రూపాయలు విరాళం ఇచ్చినారు. కుల సంఘం అధ్యక్షుడు బండి రాజు తెలిపారు. వారికి వారి కుటుంబానికి శ్రీ శివ భక్తమార్కండేయని ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని తెలిపారు. ఆలయానికి ధ్వజస్తంభం వెన్నుముక లాంటిది. ఇది దేవాలయ ప్రాంగణంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గణపయ్య సన్నదానంలో అన్నదాన కార్యక్రమం

పయనించే సూర్యుడు గాంధారి 05/09/25 పద్మశాలి సంఘం ఆధ్వర్యంలో గాంధారి మండలంలో పద్మశాలి కుల సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన వినాయకుడి మండపం వద్ద బుధవారం అన్నదాన కార్యక్రమం నిర్వహించరు. ఈ కార్యక్రమంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. అన్న ప్రసాద వితరణ జరిగిందని కుల సభ్యులు తెలిపారు. ముఖ్యఅతిథిగా స్థానిక ఎస్సై ఆంజనేయులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, బిఆర్ఎస్ నాయకులు విడిసి కమిటీ సభ్యులు, తాజా మాజీ సర్పంచ్ సంజువ్ యాదవ్, ఈ

Scroll to Top