PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పేదల కలలకు గృహాల శుభారంభం

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 03 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ బెండలపాడు గిరిజన గ్రామంలో చారిత్రక ఘట్టం పల్లె వీధుల్లో పండుగ వాతావరణం గృహలక్ష్ముల కన్నీళ్లలో ఆనంద ప్రతిబింబం చుండ్రుగొండ : బెండలపాడు గిరిజన గ్రామం బుధవారం చారిత్రక ఘట్టానికి వేదికైంది. పల్లె వీధుల్లో మంగళవాయుల స్వరాలు మార్మోగాయి. గృహలక్ష్ముల కన్నీళ్లలో చిరునవ్వులు మెరిశాయి. పిల్లల చేతుల్లో పూలదండలు ఊగిపోతూ, గడచిన దశాబ్దాలుగా ఎదురుచూసిన కలలు నేడు సాకారం అయ్యాయి.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్వయంగా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాజీ మంత్రి కాకాణిని కలిసిన మేకపాటి

పయనించే సూర్యుడు సెప్టెంబర్ 3 (ఆత్మకూరు నియోజకవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, మాజీ మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డిని జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆత్మకూరు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి, ఉదయగిరి నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త మేకపాటి రాజగోపాల్ రెడ్డిలు ఆత్మకూరు నియోజకవర్గ ముఖ్య నాయకులతో కలసి మర్యాదపూర్వకంగా కలిశారు.కూటమి ప్రభుత్వం అక్రమంగా కేసులు పెట్టడంతో జైలుకు వెళ్లి బెయిల్ పై తిరిగి వచ్చిన మాజీ మంత్రి కాకాణి గోవర్థన్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తాటికుంట రిజర్వాయర్ లో భార్య భర్తలు గల్లంతు..

స్వయంగా బోటులో గాలించిన గద్వాల నియోజకవర్గం ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి పయనించే సూర్యుడు తేదీ 3 సెప్టెంబర్ బుధవారము జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న.. జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గంలో మల్దకల్ మండలం తాటికుంట గ్రామంలో చేపల వేటకు వెళ్లిన భార్య భర్తలు నిన్న సాయంత్రం 4: గంటల సమయంలో భార్యాభర్తలు చేపలు వేటకి వెళ్లగా బోర్డుతో పాటు భార్యాభర్తలు గల్లంత కావడంతో.ఈరోజు గద్వాల నియోజకవర్గంలో మల్లకల్ మండలం పరిధిలో

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

విఘ్నాలు తొలగాలి.. విజయాలు అందాలి

విఘ్నేశ్వరుడి దయవల్ల ప్రజలంతా చల్లగా ఉండాలి ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి శివభారత్ యూత్ వినాయక మండపంలో ప్రత్యేక పూజలు పాల్గొన్న మున్సిపల్ మాజీ చైర్మన్ నరేందర్, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కడెంపల్లి శ్రీనివాస్ గౌడ్ ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 3 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) విగ్నేశ్వరుడి దయవల్ల ప్రజలకు ఉన్న విఘ్నాలు తొలగిపోయి ఏ పని ప్రారంభించినా విజయాలు పొందెలా ఆ భగవంతుడి ఆశీర్వాదాలు ఉండాలని కోరుతూ మహబూబ్నగర్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కొందుర్గు లో గణపతి హోమం

పాల్గొన్న కొందుర్గ్ మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ ( పయనించే సూర్యుడు సెప్టెంబర్ 3 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్) రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండల కేంద్రం లోని ఉమా మహేశ్వర కాలనీలో ఏర్పాటు చేసిన వినాయక మంటపం వద్ద కాలనీ వినాయక కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గణపతి హోమంలో కొందుర్గు మాజీ వైస్ ఎంపీపీ రాజేష్ పటేల్ పాల్గొన్నారు.స్థానిక పూజారి భరత్ పంతులు ఆధ్వర్యంలో ఈ రోజు గణపతి హోమం

Scroll to Top