PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
జాతీయ-వార్తలు, వైరల్ న్యూస్

పవిత్ర నదిలో మహిళ అసభ్యకర వ్యవహారం.. ఇలాంటి వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ (విడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్:- ప్రస్తుతం సోషల్ మీడియాకు ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. చిన్నపిల్లల నుంచి పెద్దల దాకా ప్రతి ఒక్కరు సోషల్ మీడియాను ఎక్కువగా వినియోగిస్తున్నారు. కాస్త ఖాళీ సమయం దొరికిన సోషల్ మీడియాలో మునిగి తేలుతుంటారు. ఈ క్రమంలోనే నిత్యం సోషల్ మీడియాలో వేలాది వీడియోలు హల్చల్ చేస్తూ ఉంటాయి. ఈ సోషల్ మీడియా కారణంగా సెలబ్రిటీలే కాదు సామాన్య ప్రజలు కూడా పాపులర్ అవ్వడానికి వివిధ రకాల ప్రయత్నాలు చేస్తున్నారు. కొన్నిసార్లు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాధిత కుటుంబాన్ని పరామర్శించిన జిల్లా కమిటీ కార్యదర్శి వి ప్రభాకర్

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తొగర్ల చిరంజీవులు రిటైర్డ్ ఐఏఎస్… తల్లి గారైన క్రీస్తు శేషులు శ్రీమతి మల్లు బాయి గారు 26 నవంబర్ రోజున మరణించింది చిరంజీవులు కుటుంబాన్నిR. లింబాద్రి , ఉన్నత విద్య మండలి మాజీ చైర్పర్సన్ మరియు.CPIML మాస్ లైన్.. నిజాంబాద్ రూరల్ కామారెడ్డి సంయుక్త జిల్లా కమిటీ కార్యదర్శి..వి. ప్రభాకర్..AIUKS. రాష్ట్ర కార్యదర్శి. B. దేవా రాములు… మల్లు బాయి చిత్రపటానికి నివాళులర్పించారు…

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జిల్లా కలెక్టర్ శ్రీ నిశాంత్ కుమార్ కి వినత పత్రాన్ని అందజేసిన జనసేన నేత రామా శ్రీనివాస్

పయనించే సూర్యుడు నవంబర్ 29 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లె మండలం టి.సుండుపల్లి మరియు వీరబల్లి మండలాల ప్రజలు విజ్ఞప్తి కొరకు రాజంపేట రెవిన్యూ డివిజన్ నుండి తొలగించి రాయచోటి రెవిన్యూ డివిజన్ లోకి మార్చాలని ప్రజలందరి తరపున రాజంపేట అసెంబ్లీ మరియు పార్లమెంట్ నియోజకవర్గం జనసేన పార్టీ సీనియర్ నాయకులు రామ శ్రీనివాస్ అన్నమయ్య జిల్లా కలెక్టర్ కి విన్నపము తెలియజేశారు.ఈ సందర్భంగా జనసేన సీనియర్ నేత రామా శ్రీనివాస్ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలోని ప్రస్తుతం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఓటు హక్కు వినియోగించుకోవాలి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీమ్ గల్ మండలం లోని ముచు కూర్ గ్రామం లో జి పి ఎన్నికల సందర్బంగా పోలీస్ శాఖ వారిచే శాంతి భద్రత లు ఎన్నికలు ప్రశాంతంగా జరిగే విధంగా సహకారం అందించుటకు గ్రామస్థులతో ఏర్పాటు చేసిన సమావేశం లో స్థానిక ఎస్ ఐ సందీప్ తో కలసి ఎంపీడీఓ సంతోష్ కుమార్ పాల్గొన్నారు..అనంతరం ముచు కూరు, పల్లికొండ,

ఆంధ్రప్రదేశ్, జాతీయ-వార్తలు, తెలంగాణ

దిత్వా తుపాన్‌ కారణంగా మున్సిపల్ కమిషనర్ ప్రజల అప్రమత్తగా ఉండాలని సూచించాడు

పయనించే సూర్యుడు నవంబర్ 29 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) ప్రస్తుతము బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం తీవ్ర తుఫానుగా మారి సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో అధిక వర్షపాతం నమోదు కావచ్చునని వాతావరణ శాఖ వారు హెచ్చరించియున్నారు. అందుపై సూళ్లూరుపేట పురపాలక సంఘం పరిధిలో నివసించుచున్న ప్రజలు అప్రమత్తంగా ఉండవలెనని ముఖ్యముగా లోతట్టు ప్రాంతాల్లో నివసించుచున్న ప్రజలు అత్యవసర పరిస్థితులలో తప్ప బయటికి వెళ్ళరాదని తెలియజేయడమైనది. సూళ్లూరుపేట పట్టణ ప్రజలు అత్యవసర పరిస్థితులలో పురపాలక సంఘం

Scroll to Top