PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దౌల్తాబాద్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 16 సీసీ కెమెరాలు ప్రారంభించిన పోలీస్ కమిషనర్ డాక్టర్ బి. అనురాధ, ఐపీఎస్ మేడమ్ గారు

(సూర్యుడు సెప్టెంబర్ 2 రాజేష్) నేరాలను నియంత్రించడంలో, నిందితులను గుర్తించడంలో సీసీ కెమెరాల కీలక పాత్ర వహిస్తాయి సీసీ కెమెరాల ఏర్పాటుతో నేరాలను అరికట్టవచ్చు నేరరహిత సమాజానికి సీసీ కెమెరాలు చాలా ముఖ్యం ఒక్క సీసీ కెమెరా 100 మంది పోలీసులతో సమానం ప్రజలకు భద్రత, సెన్సాఫ్ ఆఫ్ సెక్యూరిటీ కలిగించడంలో సీసీ కెమెరాలు చాలా ముఖ్యం నేరాలను నియంత్రించడంలో మరియు నేరస్తులను పట్టుకోవడంలో సీసీ కెమెరాలు కీలకపాత్ర వహిస్తాయి సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన వ్యాపారస్తులను […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వైఎస్ఆర్ పరిపాలన చరిత్ర మర్చిపోదు.

వైఎస్ఆర్ వర్ధిత సందర్భంగా పూలమాలలు వేసి నీవాళ్ళ అర్పించిన.. పయనించే సూర్యుడు. తేదీ 2 తారీకు సెప్టెంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికనిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న. జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గంలో వైఎస్ఆర్ సర్కిల్ నందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధిత సందర్భంగా మాజీ జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గం ఇన్చార్జి సరితా తిరుపతయ్య ఆదేశానుసారం జోగులంబ గద్వాల జిల్లా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వైఎస్ఆర్ పరిపాలన చరిత్ర మర్చిపోదు.

వైఎస్ఆర్ వర్ధిత సందర్భంగా పూలమాలలు వేసి నీవాళ్ళ అర్పించిన.. పయనించే సూర్యుడు. తేదీ 2 తారీకు సెప్టెంబర్ మంగళవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికనిక్ మీడియా ఇన్చార్జి బోయ కిష్టన్న. జోగులాంబ గద్వాల జిల్లా నియోజకవర్గంలో వైఎస్ఆర్ సర్కిల్ నందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ దివంగత ముఖ్యమంత్రి మహానేత డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి వర్ధిత సందర్భంగా మాజీ జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ గద్వాల నియోజకవర్గం ఇన్చార్జి సరితా తిరుపతయ్య ఆదేశానుసారం జోగులంబ గద్వాల జిల్లా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కాళేశ్వరం ప్రాజెక్టు పై అసత్య ఆరోపణ చేస్తూప్రభుత్వం సిబిఐ కి అప్పగించడం దుర్మార్గ చర్య

టేకులపల్లిలో బి ఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రధాన రహదారిపై రాస్తారోకో పయనించే సూర్యుడు సెప్టెంబర్ 2 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి: కాలేశ్వరం ప్రాజెక్టు పై అసత్య ఆరోపణలు చేస్తూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర దర్యాప్తు సంస్థ సి.బి.ఐ కి అప్పగించటం దుర్మార్గపు చర్య అని టేకులపల్లి మండల బి ఆర్ ఎస్ పార్టీ అధ్యక్ష, కార్యదర్శులు బొమ్మేర్ల వరప్రసాద్ గౌడ్, బోడ బాలు నాయక్ లు విమర్శించారు, జిల్లా అధ్యక్షులు రేగా కాంతారావు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీమ్గల్ పట్టణ కేంద్రంలో అకాల వర్షాలకు రోడ్లు మరియు నష్టపోయిన పంటలను పరిశీలించిన ఎంపీ ధర్మపురి అరవింద్

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండల కేంద్రంలో నిజామాబాద్ పార్లమెంట్ సభ్యులు శ్రీ ధర్మపురి అరవింద్ మరియు బాల్కొండ ఇన్చార్జ్ డాక్టర్ ఏలేటి మల్లికార్జున్ రెడ్డి సోమవారం రోజు భీంగల్ పట్టణ కేంద్రంలో గల అకాల వర్షాలకు ముంపు గురైన వ్యవసాయ క్షేత్రాలను అలాగే ధ్వంసం అయిన రోడ్లను పరిశీలించి నష్టపోయిన రైతుల తో మాట్లాడి వారికి న్యాయం జరిగే విధంగా ప్రభుత్వాన్ని

Scroll to Top