PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్

పిన్నెల్లి బ్రదర్స్‌కు సుప్రీం షాక్—కోర్టు నిర్ణయంతో రాజకీయ వేడి

పయనించే సూర్యుడు న్యూస్ :పల్నాడు జిల్లా గుండ్లపాడు జంట హత్యల ఘటనలో వైసిపి పల్నాడు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, అతని సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డిలకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. జంట హత్యకేసులో సుప్రీంకోర్టు వీరికి మధ్యంతర బెయిల్ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే, తాజాగా… ఆ మధ్యంతర బెయిల్ ను సుప్రీంకోర్టు రద్దు చేసింది. పిన్నెల్లి సోదరులు దాఖలు చేసిన రెండు పిటిషన్లను కొట్టివేసింది. వారికి ముందస్తు బెయిల్ కు అర్హత లేదని జస్టిస్ […]

సినిమా-వార్తలు

మెగా, పవర్‌స్టార్‌ల తర్వాత ఎన్టీఆర్—టాలీవుడ్‌లో హాట్ టాక్‌గా మారిన భారీ డీల్!

పయనించే సూర్యుడు న్యూస్ :భారీ నిర్మాణ సంస్థలకు హీరోల డేట్లు దక్కించుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. కోట్లకు కోట్ల అడ్వాన్స్ ఇచ్చి కూర్చుంటారు. హీరోలు డేట్లు ఎప్పుడు ఇస్తే అప్పుడే సినిమాని తీస్తుంటారు. ఇప్పుడే చేయాలి.. అప్పుడే చేయాలనే నియమం ఏమీ పెట్టుకోరు. కాకపోతే హీరోకి భారీ మొత్తంలో అడ్వాన్స్ ఇచ్చి ఓ మాట తీసుకుంటారంతే. అలా హీరోకి కథ నచ్చినప్పుడు, డేట్లు వీలైనప్పుడు సినిమాని పట్టాలెక్కిస్తుంటారు. అలా ఇప్పుడు సౌత్‌లో కేవీఎన్ ప్రొడక్షన్స్ చేస్తున్నది

జాతీయ-వార్తలు

భారత్-రష్యా సంబంధాల్లో కీలక అడుగు—పుతిన్ పర్యటన షెడ్యూల్ ఖరారు!

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆహ్వానం మేరకు, రష్యన్ ఫెడరేషన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ 23వ భారతదేశం- రష్యా వార్షిక శిఖరాగ్ర సమావేశానికి రానున్నారు. ఈ పర్యటనలో భాగంగా డిసెంబర్ 4-5 వరకు ఆయన భారతదేశంలో పర్యటించనున్నారని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఈ సందర్భంగా ప్రధాని మోదీ-పుతిన్‌ రెండు దేశాల మధ్య ద్వైపాక్షి సంబంధాలపై చర్చిస్తారని తెలిపారు. అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రష్యా నాయకుడిని రాష్ట్రపతి భవన్‌కు స్వాగతించి, ఆయన గౌరవార్థం విందు

తెలంగాణ

సర్పంచ్ ఎన్నికలపై ఘాటైన స్పష్టం—హైకోర్టు వ్యాఖ్యలతో రాజకీయాల్లో చర్చలు వేడి!

పయనించే సూర్యుడు న్యూస్ :సర్పంచ్ ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో గ్రామాల్లో సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో రిజర్వేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తూ అత్యంత వెనుకబడిన కులాల ప్రతినిధులు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. జీవో 46పై స్టే ఇవ్వాలని కోరారు. అయితే, ఎన్నికల ప్రక్రియ మొదలైనందున.. స్టే విధించడానికి హైకోర్టు నిరాకరించింది. ఈ విషయంపై కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కాగా, డిసెంబర్ 11, 14, 17 తేదీల్లో పోలింగ్ జరగనుంది.గ్రామ పంచాయతీ

ఆంధ్రప్రదేశ్

శ్రీవారి దర్శనానికి భారీ క్యూ—నిమిషానికి ప్రవేశం ఎంతమంది?

పయనించే సూర్యుడు న్యూస్ :ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు టీటీడీ ఆధ్వర్యంలో నడిచే ఆస్పత్రుల్లో వైద్య సేవలు అందించడానికి డాక్టర్లకు అవకాశం కల్పించాలని ఆదేశించారు. పుట్టపర్తి సత్యసాయి ఆస్పత్రుల తరహాలో ‘శ్రీవారి సేవకులు’గా వైద్య నిపుణులను ఆహ్వానించాలని సూచించారు. టీటీడీ ఆధ్యాత్మిక వైభవాన్ని ప్రపంచానికి చాటేలా, అన్నదానం, విద్య, వైద్య రంగాల్లో చిరునామాగా మారాలని అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.తిరుమలలో సామాన్య భక్తులకు వేగంగా దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీకి

Scroll to Top