PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రంపచోడవరం జిల్లా సాధన కోసం జరిగే సమావేశానికి ప్రజలందరూ తరలి రండి.

ఈ నెల 31వ తేదీన పరగసాని పాడు,డి.రావి లంక,బోడి గూడెం కమ్యూనిటీ హాల్ నందు జరిగే సమావేశానికి తరలిరండి. రంపచోడవరం జిల్లా సాధన కమిటీ.ఏపీ ఆదివాసీ జేఏసీ. పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ దేవీపట్నం, ఆగస్టు 28. రంపచోడవరం కేంద్రంగా కారం తమన్న దొర పేరుతో జిల్లా ప్రకటించాలని రంపచోడవరం జిల్లా సాధన కమిటీ సమావేశం ఈనెల 31వ తేదీన మధ్యాహ్నం రెండు గంటల నుండి సాయంత్రం ఐదు గంటల వరకు అల్లూరి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజా ప్రభుత్వంలో పేద నిరుపేదలకు చేయుట..

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ సరిత కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి.. పయనించే సూర్యుడు తేదీ.28 గురువారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్చార్జి. బోయ కిష్టన్న గద్వాల నియోజకవర్గం పరిధిలోని ధరూర్ మండలం నెట్టెంపాడు గ్రామానికి చెందిన పార్వతి 60000/- గట్టు మండలం ఆరగిద్ద బోయ గోపాల్ 35000/- ఇందువాసి గ్రామం నెక్కి నర్సింహులు 14000/- కేటి దొడ్డి మండలం మైలగడ్డ అంకిత 10000/- పాతపాలెం కృష్ణయ్య 60000/-

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇబ్రం శేఖర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగానియమితులు అయినా సందర్బంగా మక్తల్ అసెంబ్లీ కార్యాలయంలో సంబరాలు

పయనంంచే సూర్యుడు న్యూస్ ఆగస్టు 29 గురువారం ఉదయం 10 గంటల ప్రాంతంలో బహుజన సమాజ్ పార్టీ మక్తల్ అసెంబ్లీ పార్టీ కార్యాలయంలో అసెంబ్లీ కమిటీ ఆధ్వర్యంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించడం జరిగింది ఇబ్రం శేఖర్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులుగా నియమితులైన సందర్భంగా సంబరాలు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా తెలంగాణ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు జుట్ల నరేందర్ పాల్గొనడం జరిగింది ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి కెవి నరసింహ మాట్లాడుతూ భారతదేశంలోనే అన్ని రాష్ట్రాలకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రజా ప్రభుత్వంలో పేద నిరుపేదలకు చేయుట..

సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను అందజేసిన మాజీ జెడ్పి చైర్ పర్సన్ సరిత కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి.. పయనించే సూర్యుడు తేదీ.28 గురువారం జోగులంబ గద్వాల జిల్లా ఎలక్ట్రికల్ మీడియా ఇన్చార్జి. బోయ కిష్టన్న గద్వాల నియోజకవర్గం పరిధిలోని ధరూర్ మండలం నెట్టెంపాడు గ్రామానికి చెందిన పార్వతి 60000/- గట్టు మండలం ఆరగిద్ద బోయ గోపాల్ 35000/- ఇందువాసి గ్రామం నెక్కి నర్సింహులు 14000/- కేటి దొడ్డి మండలం మైలగడ్డ అంకిత 10000/- పాతపాలెం కృష్ణయ్య 60000/-

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దౌల్తాబాద్ మండల పరిధిలో సూరంపల్లి దొమ్మాట గాజులపల్లి గ్రామాల చెరువులను పరిశీలించిన ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి

ఈరోజు దౌల్తాబాద్ మండల పరిధిలో ఈరోజు ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి రోడ్డును పరిశీలించడం జరిగింది. గత రెండు రోజుల నుండి విస్తృతంగా పడడంతో వాగులు వంకలు, చెరువులో అలుగులు పోవడంతో రోడ్లపై నుండి వర్షం నీరు పోవడంతో రోడ్లన్నీ ఎక్కడికి అక్కడ కొన్ని పరిశీలిస్తున్న ఎమ్మెల్యే ప్రభాకర్ రెడ్డి. ముఖ్యంగా రైతులు వ్యవసాయ పొలాలకు వెళ్లే ముందు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అవసరమైతే తప్ప బయటకు రావద్దని తెలియజేశారు. మృత్యుకారులు వేటకు వెళ్లే ముందు తగిన జాగ్రత్తలు

Scroll to Top