PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మట్టి వినాయక విగ్రహాల పంపిణీలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఘోరముగా విఫలం . కార్పొరేటర్ మాధవరం రోజా దేవి రంగారావు

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 26 తెలంగాణ స్టేట్ ఇన్చారి శ్రీనివాస్ రెడ్డి శేరిలింగంపల్లి నియోజకవర్గం వివేకానందనగర్ డివిజన్ కార్పొరేటర్ మాధవరం రోజాదేవి రంగరావు మాట్లాడుతూ వినాయక చవితి సందర్భంగా పర్యావరణ హితమైన మట్టి విగ్రహాల పంపిణీకి గతంలో కేసీఆర్ ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యతనిచ్చిందని ప్రతి డివిజన్‌కు కనీసం 1000నుండి 2000 వరకు మట్టి వినాయక విగ్రహాలు అందజేయడం ద్వారా ప్రజలలో పర్యావరణ అవగాహన పెంపొందించారని కానీ ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఈ మంచి సంప్రదాయాన్ని పూర్తిగా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

న్యాయవాది తన్నీరు శ్రీకాంత్ పై దాడి చేసిన దుండగులను తక్షణమే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలి : తెల్ల హరికృష్ణ

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 26 తెలంగాణ సేటించారి శ్రీనివాస్ రెడ్డి కూకట్ పల్లి బార్ అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు, న్యాయవాది తన్నీరు శ్రీకాంత్ ఫై అమానుషంగా దాడి చేసి తీవ్రంగా గాయపరచిన దుండగులను వెంటనే అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని తెలంగాణ రాష్ట్ర బీసీ నాయకులు జర్నలిస్టు తెల్ల హరికృష్ణ డిమాండ్ చేశారు. ఒక కేసులో కోర్టు ఉత్తర్వులను అమలుపరిచే పనిలో భాగంగా వారెంట్ ఎగ్జిక్యూట్ చేయడానికి బేలీఫ్ తో వెళ్లిన శ్రీకాంత్ పై ప్రత్యర్ధులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అక్రమ కట్టడాలకు సంబంధించి వివరాలు కోసం దరఖాస్తు చేస్తే సకాలంలో సమాచారం ఇవ్వని రెవెన్యూ అధికారులు.

ఆర్టిఐ చట్టాన్ని నీరుగారిస్తున్న అధికారులపై ఆర్టిఐ కమిషన్ ఫిర్యాదు చేస్తాం – కుంజ శ్రీను పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 26 అక్రమ కట్టడాలకు సంబంధించిన వివరాలు ధ్రువీకరించి ఇవ్వాలని సహ చట్టం కింద దరఖాస్తు చేస్తే 30 రోజులు దాటిన రెవిన్యూ, పంచాయతీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని, ఉద్దేశ పూర్వకంగానే సమాచారం ఇవ్వడం లేదని ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మందలో ఒకరిగా మిగిలిపోతారా..?వందలో ఒకరిగా వెలిగిపోతారా. రవీందర్ గౌడ్

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి మొదటిది ఈజీయే! రెండో కోవలో చేరాలనుకుంటేనే..భిన్న ఆలోచనలను మనసులో మొలకెత్తించాలి!విలక్షణ నిర్ణయాలను ఆచరణలో ఉరకలెత్తించాలి.!!సమస్యలూ,సవాళ్లూ, అవరోధాలూ,అవకాశాలూ అందరికీ సమానమే. చూసే దృక్కోణం,స్పందించే విధానమే వేరు కాబట్టి మనం ఎప్పుడూ విభిన్న ఆలోచనలతో విలక్షణ పంథా అవలంబించే సృజనశీలిగా మారాలే కానీ, సాదాసీదాగా రొటీన్ దారిలో నడిచే గుంపులో ఒకరిలా మిగిలిపోకుండా చూసుకోవాలి లేకపోతే ఇప్పుడున్న వేగవంతమైన కాలంలో కనుమరుగైపోడం ఖాయం..తస్మాత్ జాగ్రత్త. జీవితాన్ని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కొత్తగూడెం జిల్లాలో దారుణంభార్యకు తిండి పెట్టకుండా.. విగతజీవిలా మార్చి హతమార్చిన భర్త

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి ఖమ్మం జిల్లా కల్లూరు మండలం విశ్వన్నాథపురం గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్న 33 అనే మహిళకు, ఖాన్‌ఖాన్‌పేట గ్రామానికి చెందిన పూల నరేష్ బాబుకు 2015లో వివాహం జరగగా, మూడేళ్ల నుండి అశ్వారావుపేటలో నివాసం ఉంటున్న దంపతులు శనివారం లక్ష్మీప్రసన్న మెట్ల మీద నుండి కిందపడిపోయిందని, ఆసుపత్రికి తీసుకొచ్చామని అత్తమామలకు ఫోన్ చేసి చెప్పిన నరేష్ బాబు ఆసుపత్రికి వెళ్లి ఎముకలు తేలి, దీనస్థితిలో

Scroll to Top