PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
తెలంగాణ

బ్రాందీ షాపుల టెండర్లలో కల్లుగీత కార్మికులకు 25% కేటాయించాలి

కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిది గోపి పయనించే సూర్యుడు ఆగస్టు 26 (జనగాం ప్రతినిధి కమ్మగారి నాగన్న)తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన బ్రాందీ షాపుల టెండర్ లో గీత కార్మికులకు 25 శాతం రిజర్వేషన్ కల్పిస్తూ గౌడలకు వ్యక్తిగతంగా కాకుండా కల్లుగీత సహకార సంఘాలకు బ్రాందీ షాపులు కేటాయించాలని దీనివల్ల ఎక్కువ మంది గీత కార్మికులకు లబ్ధి చేకూరుతుందని తెలంగాణ కల్లుగీత కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి బూడిద గోపి ప్రభుత్వాన్ని డిమాండ్ […]

తెలంగాణ

గొట్టుముక్కల గ్రామంలో నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణి

ఎన్టీఆర్ జిల్లా పయనించే సూర్యుడు ప్రతి నీధి కంచికచర్ల మండలంలోని గొట్టుముక్కల గ్రామంలో సోమవారం నాడు నూతన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గ్రామ తెలుగుదేశం నాయకులతో కలిసి కంచికచర్ల మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మార్కెట్ యార్డ్ చైర్మన్ కోగంటి బాబు స్మార్ట్ రేషన్ కార్డులను లబ్ధిదారులకు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా కోగంటి మాట్లాడుతూ ఈ స్మార్ట్ రేషన్ కార్డుల ద్వారా లబ్ధిదారులకు పారదర్శకంగా, సులభంగా రేషన్ సరుకులు

తెలంగాణ

మార్స్ కంప్యూటర్స్ అధినేత అడపా దుర్గారావు ఆధ్వర్యంలో మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ

పయనించే సూర్యుడు ప్రతినిధి ఆగస్టు, 25:- ప్రత్తిపాడు నియోజవర్గం ఇంచార్జ్ ఎం. రాజశేఖర్ ) కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గం,ఏలేశ్వరంలో వినాయక చవితి సందర్భంగా మార్స్ కంప్యూటర్ అధినేత అడపా దుర్గారావు ఆధ్వర్యంలో ఉచితంగా 900 మట్టి వినాయక ప్రతిమలను భక్తులకు పంపిణీ చేశారు.13 సంవత్సరాలగా మార్స్ కంప్యూటర్స్ ఆధ్వర్యంలో ఉచితంగా మట్టి వినాయక ప్రతిమలు పంపిణీ చేపట్టిన దుర్గారావుని పలువురు అభినందించారు.ఈ సందర్భంగా దుర్గారావు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి వినాయకుడుని పూజించి వినాయక

తెలంగాణ

గణేష్ నిమజ్జనానికి డీ జే లు నిషిద్ధం, గాంధారి DJ యజమానుల బైండోవర్

పయనించే సూర్యుడు గాంధారి 26/08/25 గాంధారి మండలంలో గల DJ యజమానులు అందరిని రానున్న గణపతి ఉత్సవాల సందర్భంగా నిమజ్జనానికి DJ లు పూర్తిగా నిషిద్ధమని, అలాగే మండలంలో గల ఎనిమిది మంది డీజే యజమానులను గాంధారి తహసీల్దార్ ముందర ఒక సంవత్సరం వరకు బైండోవర్ చేయడమైనది. ఎవరైనా నిమజ్జనం దృష్ట్యా DJ లు నడిపించినట్లయితే వారి పైన కేసు చేసి డీజే ను సీజ్ చేయబడును అని గాంధారి SI ఆంజనేయులు తెలపరూ

తెలంగాణ

మురళీరాజుని మర్యాద పూర్వకంగా కలిసిన జిల్లా మహిళా విభాగం ఇంచార్జి కర్రా జయ సరిత

పయనించే సూర్యుడు ఆగస్టు, 25:- ప్రతినిధి ప్రత్తిపాడు నియోజవర్గం ఇంచార్జ్ ఎం. రాజశేఖర్ ) కాకినాడ జిల్లా మహిళా విభాగం ఇంచార్జిగా నియమితులైన కర్రా జయ సరిత ధర్మవరం గ్రామంలో ప్రత్తిపాడు నియోజకవర్గ వైయస్సార్సిపి నాయకులు,నరసాపురం పార్లమెంటు పరిశీలకులు,ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ముదునూరి మురళీ కృష్ణంరాజుని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసారు.రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న జయ సరిత కాకినాడ జిల్లా మహిళా విభాగం ఇంచార్జిగా కర్రా జయ

Scroll to Top