PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
తెలంగాణ

ఇందిరమ్మ ఇళ్లను క్యాప్సిరింగ్ చేసిన హౌసింగ్ A.E. టి. సుప్రియ..

పయనించే సూర్యుడు ఆగస్టు 25, (చింతకాని మండలం రిపోర్టర్. వేర్పుల కోటేశ్వరరావు) చింతకాని మండలంలో సుమారుగా 521 ఇందిరమ్మ ఇళ్లను ప్రభుత్వం లబ్ధిదారులకు అందించడం జరిగింది. ఆ లబ్ధిదారుల యొక్క ఇళ్ల నిర్మాణం బేస్మెంట్ వరకు అయిపోయి బిల్లుల కోసం ఎదురు చూస్తున్న వారి ఇళ్ల దగ్గర కు వచ్చి క్యాప్స్ రింగ్ చేసి ఆధార్ చూసి లబ్ధిదారులకు పలు సూచనలు చేశారు. ఆధార్ కార్డులో ఆంధ్రప్రదేశ్ అని ఉంటే డబ్బులు పడటం లేట్ అవుతుందని తక్షణమే […]

తెలంగాణ

సేనతో సేనాని” పోస్టర్లు ఆవిష్కరణ

పయనించే సూర్యుడు -రాజంపేట న్యూస్ ఆగష్టు 25 : ఈనెల 28 29 30వ తేదీలలో విశాఖపట్నంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించబోవు “సేనతో సేనాని” కార్యక్రమాల పోస్టర్లను జనసేన నాయకులు యల్లటూరు శివరామరాజు యల్లటూరు భవన్ నందు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కార్యక్రమం ద్వారా జనసేన పార్టీని గ్రామస్థాయి వరకు బలోపేతం చేయడమే ప్రధాన లక్ష్యమని తెలిపారు. అలాగే ప్రతి ఇంటికి పార్టీ సిద్ధాంతాలను చేరవేయడం, ప్రజా సమస్యలను నేరుగా తెలుసుకొని

తెలంగాణ

తొలగించిన పెన్షన్లను పునరుద్ధరించాలి

పయనించే సూర్యుడు -రాజంపేట న్యూస్ ఆగష్టు 25 : తొలగించిన వికలాంగుల పెన్షన్లు త్వరగా పునరుద్ధరించాలని విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం అధ్యక్షులు అబ్దుల్ ఖాదర్ డిమాండ్ చేశారు. సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం ఆధ్వర్యంలో రాజంపేట, పుల్లంపేట, పెనగలూరు, నందలూరు మండలాల్లో తొలగించిన పెన్షన్లను వెంటనే పునరుద్దచాలని కోరుతూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా రాజంపేట విభిన్న ప్రతిభావంతుల సేవా సంఘం అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్

తెలంగాణ

సెప్టెంబర్ 8 నుంచి రాయికల్ మండల పాఠశాలల క్రీడలు

పయనించే సూర్యుడు న్యూస్ రాయికల్ మండల్ ఆగస్టు 25 మామిడిపెల్లి లక్ష్మణ్ రాయికల్ మండల పాఠశాలల క్రీడలు సెప్టెంబర్ 8వ తేదీ నుంచి ప్రారంభమవనున్నాయి. ఈ మేరకు సోమవారం రాయికల్ ఎం ఆర్ సి0లో మండల విద్యాధికారి రాఘవులు అధ్యక్షతన మండల వ్యాయామ ఉపాధ్యాయుల సమావేశం జరిగింది.క్రీడల షెడ్యూల్‌ను ఖరారు చేస్తూ, సెప్టెంబర్ 8న అండర్-14, అండర్-17 బాలికలకు కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ పోటీలు, 9న అండర్-14, అండర్-17 బాలురకు కబడ్డీ, ఖో-ఖో, వాలీబాల్ పోటీలు, 10న

తెలంగాణ

పంచాయతీ కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తున్న కార్యదర్శి?

ఉదయం 6 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు విరామం లేని పని! భోజనం చేసే పరిస్థితి కూడా లేదంటున్న కార్మికులు! కన్నాయిగూడెం గ్రామ కార్యదర్శి వింత పోకడలు? చర్యలు తీసుకోవాలంటున్న కార్మికులు! పయనించే సూర్యుడు ఆగస్టు 26 భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండల రిపోర్టర్ :మండల పరిధిలోని కన్నాయిగూడెం గ్రామ పంచాయతీ కార్యదర్శి పంచాయతీ కార్మికులతో వెట్టిచాకిరి చేయిస్తూ కనీస గౌరవ మర్యాదలు కూడా లేకుండా ప్రవర్తిస్తున్నారని, కనీసం జీతాలు కూడా చేసే

Scroll to Top