PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నామినేషన్ ల కేంద్రాలను తనిఖీ చేసిన ఎస్సై…

రుద్రూర్, నవంబర్ 27 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): సర్పంచ్ ఎన్నికలలో భాగంగా రుద్రూర్, అక్బర్ నగర్, సులేమాన్ నగర్, రాయకూర్ గ్రామాలల్లో ఏర్పాటు చేసిన నామినేషన్ ల కేంద్రాలను గురువారం ఎస్సై సాయన్న తనిఖీ నిర్వహించారు. నామినేషన్ల ప్రక్రియ సజావుగా కొనసాగిందని తెలిపారు. ఎస్సై వెంట ఎంపీడీవో బాల గంగాధర్, ఆర్ ఓ శ్రీనివాస్, గ్రామ పంచాయతీ సెక్రటరీ ప్రేమ్ దాస్ తదితరులు ఉన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తెలంగాణ దళిత పరిరక్షణ సమితి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా ఎర్ర వినయ్ నియామకం

పయనించే సూర్యుడు, నవంబర్ 27( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్ తెలంగాణ దళిత పరిరక్షణ సమితి రాజన్న సిరిసిల్ల జిల్లా అధ్యక్షుడిగా ఎర్ర వినయ్‌ను రాష్ట్ర అధ్యక్షులు సంపత్ ప్రకటించారు. ఈ సందర్భంగా వినయ్‌కు నియామక పత్రాన్ని టిడిపిఎస్ నేతలు అందజేశారు.తనను జిల్లా అధ్యక్షుడిగా నియమించిన రాష్ట్ర నాయకులకు సహకారం అందించినందుకు వినయ్ కృతజ్ఞతలు తెలిపారు. భవిష్యత్తులో దళితుల హక్కులు, సంక్షేమం, సమాజాభివృద్ధి కోసం కట్టుబడి పనిచేస్తానని ఆశ్వాసం ఇచ్చారు.ఈ కార్యక్రమంలో సిద్ధిపేట

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దౌల్తాబాద్ రాయపోల్ మండలాలలో ఆయా క్లస్టర్ లో నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కె హైమావతి

(పయనించే సూర్యుడు నవంబర్ 27 రాజేష్ దౌల్తాబాద్) ఈరోజు రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికలు 2025 మొదటి విడత నామినేషన్ ప్రక్రియలో భాగంగా దౌల్తాబాద్ రాయపోల్ మండలాలలో ఆయా క్లస్టర్లలో నామినేషన్ ప్రక్రియను పరిశీలించిన జిల్లా కలెక్టర్ కే హైమావతి. దౌల్తాబాద్ మండల కేంద్రంలోని గ్రామపంచాయతీ కార్యాలయంలో నామినేషన్ ప్రక్రియను జిల్లా కలెక్టర్ కె .హైమావతి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. దౌల్తాబాద్ మండలంలో నాలుగు క్లస్టర్ ఏర్పాటు చేసి గ్రామపంచాయతీ నామినేషన్ స్వీకరణ శేషామని ఈ దౌల్తాబాద్ క్లస్టర్లో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గ్రామాల అభివృద్ధి కోసం బండి సంజయ్

ప్రతినిధులను గెలిపించాలి తంగళ్లపల్లి మండల కేంద్రంలోని బీజేపీ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్‌లో బీజేపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి మాట్లాడుతూ గ్రామాల అభివృద్ధి కోసం ఫండ్స్ తెచ్చే నాయకులకే ప్రజలు పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.రాష్ట్ర ప్రభుత్వం అప్పుల ఊబిలో మునిగిపోయిందని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి మరి గ్రామాలను ఎలా అభివృద్ధి చేస్తారో స్పష్టంగా చెప్పాలని డిమాండ్ చేశారు. ఒక ఎమ్మెల్యేకు ఫండ్స్ రాలేని పరిస్థితిని గ్రామాల ప్రజలు గమనించాలని సూచించారు.గ్రామాల అభివృద్ధి

క్రైమ్-న్యూస్, వైరల్ న్యూస్

రోడ్డుపైనే అందరిముందు పోలీసును చెప్పుతో కొట్టిన మహిళ.. ఎందుకో తెలుసా ..! (వీడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్:- ప్రస్తుతం ఉన్న సోషల్ మీడియా కారణంగా ఎక్కడ ఏం జరిగినా అది క్షణాల్లో వైరల్ అవుతుంది. ఇక ఆ వీడియో పై నెటిజన్లు కూడా వివిధ రకాలుగా స్పందిస్తూ ఉంటారు. నిత్యం సోషల్ మీడియాలో వేలాది వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా సోషల్ మీడియాలో వీడియో ఒకటి వైరల్ అవుతుంది. ఆ వీడియోలో ఓ మహిళ ట్రాఫిక్ పోలీసును చెప్పుతో కొట్టింది. ఆమె అలా ఎందుకు కొట్టిందో అక్కడున్నవారికి ఏమీ అర్థం

Scroll to Top