జడ్పీ హైస్కూల్ కు బయాలజీ సైన్స్ టీచర్ నియామకం
“స్పందన హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు చేజర్ల మండలం నాగులవెల్లటూరు జడ్పీ హైస్కూల్లో బయాలజీ సైన్స్ టీచర్ లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా. ఈ సమస్యను పరిష్కరించేందుకు మంత్రి ఆదేశాల మేరకు కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు సూచనలతో డిప్యూటీ డి.ఈ.ఓ ఎం.వి జానకిరామ్, ఎం.ఈ.ఓ డి.సి మస్తానయ్య తక్షణమే హైస్కూల్ను సందర్శించారు.విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎస్ఎంసి కమిటీ సభ్యులతో […]




