PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

జడ్పీ హైస్కూల్ కు బయాలజీ సైన్స్ టీచర్ నియామకం

“స్పందన హర్షం వ్యక్తం చేసిన గ్రామస్తులు చేజర్ల మండలం నాగులవెల్లటూరు జడ్పీ హైస్కూల్‌లో బయాలజీ సైన్స్ టీచర్ లేకపోవడం వల్ల విద్యార్థులు ఇబ్బందులు పడుతున్న విషయం రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి దృష్టికి తీసుకెళ్లగా. ఈ సమస్యను పరిష్కరించేందుకు మంత్రి ఆదేశాల మేరకు కిమ్స్ హాస్పిటల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ తాళ్లూరి గిరినాయుడు సూచనలతో డిప్యూటీ డి.ఈ.ఓ ఎం.వి జానకిరామ్, ఎం.ఈ.ఓ డి.సి మస్తానయ్య తక్షణమే హైస్కూల్‌ను సందర్శించారు.విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎస్‌ఎంసి కమిటీ సభ్యులతో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హెచ్.ఐ.వి/ ఎయిడ్స్ పై అవగాహన

పయమించే సూర్యుడు ఆగస్టు 25 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) ఆంద్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశముల మేరకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ,జిల్లా ఎయిడ్స్ నివారణ మరియు నియంత్రణ విభాగం సహకారంతో ఈరోజు నవజీవన్ ఆర్గనైజేషన్ -సి.సి- పి.యు- ప్రాజెక్ట్ ఆధ్వర్యంలో ” ఇంటెన్షిఫైడ్ ఐ.ఇ.సి క్యాంపెయిన్” కార్యక్రమం ద్వారా హెచ్.ఐ.వి/ఎయిడ్స్ పై అవగాహన సదస్సును నాయుడుపేట లోని “యస్.పి.జి.యస్. ప్రభుత్వ జూనియర్ కళాశాల” నందు నిర్వహించడం జరిగింది . ఈ కార్యక్రమములో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విద్యార్థికి ఆర్థిక సహాయం

పయనించే సూర్యుడు ఆగస్టు 26 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) ఇంజనీరింగ్ విద్య అభ్యస్తిస్తున్న విద్యార్థికి ఎస్ వి పి ప్రజావైద్యశాల మేనేజింగ్ డైరెక్టర్, డాక్టర్ వింజం దొరసానమ్మ మెమోరియల్ ట్రస్టు అధినేత డాక్టర్ ప్రణీత్ ఆర్థిక సహాయం అందచేశారు. చేజర్ల మండలం చేజర్ల గ్రామానికి చెందిన వ రికూటి.శ్రీరామ్ నవీన్ ఇంజనీరింగ్ చదువుతున్నాడు. కుటుంబ ఆర్థిక పరిస్థితి సరిగా లేకపోవడంతో విషయాన్ని ఆత్మకూరుకు చెందిన బిజెపి నాయకులు నున్నా సంతోష్ కుమార్ ద్వారా తెలుసుకుని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇంటింటికి తిరిగి ఫీవర్ సర్వే చేయాలి

పయనించే సూర్యుడు ఆగస్టు 25 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి జిల్లా మలేరియా అధికారి డి ఓబుల్ సార్ ఆదేశాను ప్రకారం డాక్టర్ పరమేశ్వర్ డాక్టర్ సాయి సుమంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తాడిపత్రి మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ శ్రీనివాసులు ఈరోజు యాడికి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నందు సెక్టార్ మీటింగ్ హాజరై సెక్టార్ మీటింగ్ కి వచ్చిన సూపర్వైజర్లకు ఆరోగ్య కార్యకర్తలకు ఎంఎల్ హెచ్ పి లకు ఇప్పుడు వర్షాకాలం కావున గ్రామంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అన్నదానం చేసిన చింతా రంగస్వామి

పయనించే సూర్యుడు, ఆగష్టు 25 : శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి మండల కేంద్రంలోని కమలపాడు రోడ్డు పక్కన ఉన్న అగాపే ఆశ్రమం లోని వృద్దులకు చింతా రంగస్వామి అన్నదానం చేశారు. మండల కేంద్రంలోని ఆంత్రాల వీధిలో ఉన్న విలేఖరి చింతా రంగస్వామి , భార్య రాధిక ల కూతురు వర్ష సాయి మణి జన్మదినం సందర్భంగా ఆశ్రమం లోని వృద్దులకు అన్నదానం చేశారు. వర్ష సాయి మణి భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని,వర్ష సాయి

Scroll to Top