PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆపదలో ఆపద్బాంధవుడిలా ముదునూరి మురళీకృష్ణంరాజు

గుల్లా కరుణ,చల్లా సూర్యకాంతంలను పరామర్శించి 5 వేల చొప్పున సహాయం పయనించే సూర్యుడు ప్రతినిధి ప్రత్తిపాడు నియోజవర్గం ఇంచార్జ్ ఎం. రాజశేఖర్ ) ఆగస్టు, 22:- నియోజకవర్గంలో కష్టాల్లో ఉన్న ఎవరికైనా సహాయం చేయడమే ఎంఎంఆర్ చారిటబుల్ ట్రస్ట్ లక్ష్యమని అధినేత ముదునూరి మురళీకృష్ణంరాజు న్నారు.శంఖవరం మండలం అన్నవరం గ్రామానికి చెందిన వైస్సార్సీపీ నాయకులు గుల్లా ఆనంద్ భార్య కరుణకి,చల్లా సూర్యకాంతంలకు ఇటీవల పెరాలసిస్ రావడంతో వారిని పలకరించి యోగక్షేమాలు అడిగి తెలుసుకుని ఒక్కొక్క కుటుంబానికి 5 […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సంతాపూర్ లో ఘనంగా లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవం

నరసింహస్వామి ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి ఎమ్మెల్సీ నాగరకుంట నవీన్ రెడ్డి లక్ష్మీ నరసింహస్వామి ఆశీస్సులతో ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో ఉండాలని ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి అన్నారు. కేశంపేట మండలం సంతాపూర్ గ్రామ పరిధిలో ఉన్న శ్రీశ్రీశ్రీ పానకాల లక్ష్మీనరసింహస్వామి కళ్యాణ మహోత్సవంలో ఎమ్మెల్సీ నవీన్ రెడ్డి పాల్గొన్నారు.నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం అనంతరం ఏర్పాటు చేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన ఎమ్మెల్సి నవీన్ రెడ్డి మాట్లాడుతూ ఇలాంటి పవిత్రమైన సందర్భాలలో పాల్గొనడం ఎంతో అనందదాయకమన్నారు.ఈ వేడుకలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పనుల జాతర కార్యక్రమాన్ని ప్రారంభించిన ఎంపీఓ జయంత్ రెడ్డి

వివిధ పనులను ప్రారంభించిన ఎంపీఓ ( పయనించే సూర్యుడు ఆగస్టు 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా ఫరూక్నగర్ మండల పరిధిలోని కడియాల కుంట తండాలో పనుల జాతర కార్యక్రమాన్ని ఫరూక్నగర్ ఎంపీఓ జయంత్ రెడ్డి ప్రారంభించారు. వివిధ అభివృద్ధి పనులను శంకుస్థాపన చేశారు. అదేవిధంగా ఉపాధి హామీ పథకంలో వందరోజులు పని పూర్తి చేసుకున్న కూలీలను సన్మానించడం జరిగింది. వీరితోపాటు గ్రామపంచాయతీ కార్మికులను కూడా ఘనంగా సన్మానించడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇల్లందు నియోజకవర్గంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య సుడిగాలి పర్యేటన

పయనించే సూర్యుడు ఆగస్టు 22 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు:ప్రజా ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పనుల జాతర లో భాగంగా ఐదు మండలాలలో అభివ్రృధ్ధి పనులకు శంకుస్ధాపన,ఫ్రారంభోత్సవాలు…మంగళ హరతుల నడుమ స్వాగతం పలికిన పల్లె ప్రజానికం ప్రజల వద్దకే పాలనను అందించడమే ప్రజా ప్రభుత్వ ధ్యేయం-ఎమ్మెల్యే కోరం కనకయ్య తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివ్రృధ్ధిని పరుగులు పెట్టించాలనే సంకల్పంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న పనుల జాతరకార్యక్రమంలో భాగంగా కామేపల్లి,గార్ల,బయ్యారం,ఇల్లందు,టేకులపల్లి మండలాలోని పలు గ్రామ పంచాయితిలలో నిర్మాణ పూర్తి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ మండల్ గోన్ గోపుల గ్రామంలో నూతన అంగన్వాడి భవనానికి భూమి పూజ

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో భీంగల్ మండల్ లో ఈరోజు శుక్రవారం రోజున తెలంగాణ ప్రజా ప్రభుత్వము చేపట్టినటువంటి పనుల జాతరలో భాగంగా భీంగల్ మండల్ లో గోనుగుప్ల గ్రామంలో నూతన అంగన్వాడి భవనానికి భూమి పూజ నిర్వహించడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మండల అధికారులు ఎంపీడీవో సంతోష్ కుమార్ ఎం ఆర్ ఓ షబ్బీర్ ఏపీవో పీజీ కార్యదర్శి శ్రీనివాస్ డిసిసి కార్యదర్శి

Scroll to Top