PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, క్రైమ్-న్యూస్

పెళ్లి కార్యక్రమం ముగించుకుని వస్తుండగా ప్రమాదం

పయనించే సూర్యుడు న్యూస్ :అన్నమయ్య జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి అనంతపురం ప్రధాన రహదారిపై ములకలచెరువు మండలం, వేపూరి కోట సమీపంలో ఓ కారు లారీని ఢీకొట్టింది. ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహానలు పోస్ట్‌మార్టం నిమిత్తం హాస్పిటల్‌కు తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకన్న పోలీసులు.. పొగమంచు కారణంగా ప్రమాదం జరిగి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు.పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం.. […]

తెలంగాణ

హీటర్ పేలి డ్రైవర్ సజీవదహనం

పయనించే సూర్యుడు న్యూస్ :హైదరాబాద్‌ శివార్లలోని శామీర్‌పేట వద్ద ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై కారు ప్రమాదం జరిగింది. రన్నింగ్‌ కారులో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో డ్రైవర్‌ సజీవ దహనమయ్యాడు. కారు శామీర్‌పేట నుంచి ఘట్‌కేసర్‌ వైపు వెళ్తుంగా ప్రమాదం జరిగింది. శామీర్‌పేట ఔటర్‌ రింగ్‌ రోడ్డుపై కారు దగ్ధమైన ఘటనలో కీలక విషయాలు వెలుగులోకొచ్చాయి. డ్రైవర్‌ హీటర్‌ ఆన్‌ చేసుకుని పడుకోవడం వల్లే ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. హీటర్‌ ఎక్కువసేపు ఆన్‌లో ఉండటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయని…

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భారత రాజ్యాంగ నిర్మాతకు ఘన నివాళి బొగ్గుల కాలనీ యూత్

పయనించే సూర్యుడు నవంబర్ 26(సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని సూళ్లూరు బొగ్గుల కాలనీ యూత్ అసోసియేషన్ లో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి ఘన నివాళి అర్పించారు ప్రజలందరికీ న్యాయం స్వేచ్ఛ సమానత్వం అందించిన సందర్భంగా దేశ ప్రజలందరు భారత నిర్మాత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి దేశ ప్రజలందరు ఘనంగా నివా ళి అర్పిస్తున్నారు బొగ్గుల కాలనీ యూత్ అసోసియేషన్ లో చెoగల్ రాయులు రాజా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బైకుల పైన దొంగలు తిరుగుతున్నారు జాగ్రత్త

పయనించే సూర్యుడు నవంబర్ 26 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట పట్టణంలోని సూళ్లూరులో కరెంట్ ఆఫీస్ దగ్గర నుండి బొగ్గులు కాలనీకి నడిచి వెళ్తున్న మన్నారు మంగమ్మ అనే వృద్ధ మహిళ మెడలో బంగారు గొలుసును గుర్తుతెలియని వ్యక్తులు బైక్ పై వచ్చి లాక్కు వెళ్లడం జరిగింది అక్కడ కు సమీపంలో ఉన్న సీసీ కెమెరాలను పోలీసులు పరిశీలించడం జరిగింది ఇద్దరూ గుర్తు తెలియని యువకులు నంబర్ ప్లేట్ లేని KTM బైక్ పై వచ్చి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శబరిమల యాత్రికులకు పసందైన భోజనం.మారిన మెనూ

పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 26 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి శబరిమల అయ్యప్ప భక్తులకు ట్రావెన్‌కోర్ దేవస్వం బోర్డు టిడిబి శుభవార్త అందించింది. ఆలయంలో అందిస్తున్న అన్నదానం మెనూను పూర్తిగా మార్పు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇప్పటివరకు మధ్యాహ్న భోజనంలో అందిస్తున్న వెజ్ పులావ్ , సాంబార్ స్థానంలో ఇకపై అప్పడాలు , పాయసంతో కూడిన పూర్తిస్థాయి కేరళ సంప్రదాయ భోజనం (సద్య) వడ్డించనున్నట్లు తెలిపింది. మంగళవారం జరిగిన బోర్డు సమావేశం అనంతరం కొత్త అధ్యక్షుడు

Scroll to Top