భక్తుల దాహాన్ని తీర్చేందుకు నీటి అధికారుల విస్తృత ఏర్పాట్లుమొత్తం 193 కియోస్కులు ఏర్పాటు
పయనించే సూర్యుడు న్యూస్ నవంబర్ 26 తెలంగాణ స్టేట్ ఇంచార్జి శ్రీనివాస్ రెడ్డి శబరిమల యాత్రకు వచ్చే అయ్యప్ప భక్తులకు పరిశుభ్రమైన తాగునీరు నిరంతరంగా అందించేందుకు నీటిఆథారిటీ విస్తృత చర్యలు చేపట్టింది. సన్నిధానం ముందు ప్రాంతం నుండి పంబా పాపంతల్ వరకు, నీల్ క్కల్ వరకు ఆధునిక సాంకేతిక పద్ధతుల్లో తాగునీటి పంపిణీ నిర్వహించబడుతోంది.అత్యాధునిక శుద్ధీకరణ మరియు పంపిణీ వ్యవస్థ భక్తులకు పరిశుభ్రమైన నీరు సరఫరా చేయడానికి, పంబా త్రివేణి వద్ద గంటకు ముప్పై ఐదు వేల […]




