PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రహదారులు బంద్ అయిన అన్ని గ్రామాలకు అన్ని రకాల నిత్యవసరాలు తక్షణమే పంపిణీ చేయాలి కూనవరం మండలం శబరి బెల్టు గ్రామాలకు విద్యుత్ ప్రత్యామ్నాయాన్ని చూపాలి

పయనించే సూర్యుడు రిపోర్టర్ జరిగినది చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 22 చింతూరు, ఆగస్టు 22: గత ఐదు రోజుల నుండి చింతూరు డివిజన్ 4 మండలాల్లో వరదల వలన రహదారులు బంద్ అయి అనేక గ్రామాల ప్రజలు నిత్యవసరాలు లేకుండా ఇబ్బందులు పడుతున్నారని తక్షణమే రహదారులు బంద్ అయినా అన్ని గ్రామాలకు నిత్యవసరాలు పంపిణీ చేయాలని మరియు చిన్న పాటి వరదలకె కూనవరం మండలంలోని శబరి బెల్టు గ్రామాలకు విద్యుత్ అంతరాయం కలుగుతున్నదని తక్షణమే దానికి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మొక్కజొన్న పంటపై శిక్షణ కార్యక్రమం

పయనించే సూర్యుడు ఆగస్టు 22 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి మండలంలోని చందన గ్రామంలో ఆత్మ వారి సౌజన్యంతో మొక్కజొన్న పంటపై శిక్షణా కార్యక్రమం నిర్వహించడం జరిగింది.ఈ కార్యక్రమంలో శ్రీ కిషోర్ కీటక సంబంధ శాస్త్రవేత్త,కృషి విజ్ఞాన కేంద్రం,రెడ్డి పల్లి వారు హాజరు అయ్యారు.వారు మాట్లాడుతూ మొక్కజొన్న పంటలో కత్తెర పురుగు నివారణకు సమగ్ర సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. వీటిలో ముఖ్యంగా, పొలం చుట్టూ కలుపు లేకుండా చూసుకోవడం, పంట మార్పిడి పాటించడం, పురుగు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కొమ్మలు తప్పనిసరి కత్తిరింపు మామిడి తోటల్లో

పయనించేసూర్యుడు ఆగస్టు 22 అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి మండలం మండల పరిధిలోని ఈడిగపల్లి సచివాలయం 2 నందు ఉద్యాన శాఖ శాస్త్రవేత్త రేణుక ప్రసాద్ రెడ్డి రైతులతో మాట్లాడుతూ..మామిడి కాయల కోత తర్వాత మామిడి తోటల్లో తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతులు కాయలు కోసిన తర్వాత ఏడు నుంచి పది రోజులు చెట్లకు విశ్రాంతినిచి,జూలై 20 లోగా కొమ్మల కత్తిరింపులు చేయాలి గుబురుగా పెరిగిన చెట్లలో సూర్యరశ్మి ,గాలి లోపలికి ప్రసరించేలా తల పైన కొమ్మలను కత్తిరించాలి,అదేవిధంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

షాద్ నగర్ లో టిడబ్ల్యూజేఎఫ్ ఆధ్వర్యంలో జర్నలిస్ట్ షోయబుల్లాఖాన్ కు ఘన నివాళి

టిడబ్ల్యూజేఎఫ్ అధ్యక్ష కార్యదర్శులు రాఘవేందర్ గౌడ్ నరేష్ నేతృత్వంలో ఘన నివాళి ( పయనించే సూర్యుడు ఆగస్టు 22 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) నిజాంపై అక్షర పోరాటం చేసి తన రెండు చేతులను పోగొట్టుకున్న మహనీయుడు, ఆదర్శాల కోసం విలువైన ప్రాణాలను అర్పించి జర్నలిస్టులకు ఆదర్శ ప్రాయుడైన షోయబుల్లాఖాన్ విగ్రహాన్ని ట్యాంకుబండు మీద ఏర్పాటు చేయాలని టిడబ్ల్యూజేఎఫ్ నాయకులు జర్నలిస్ట్ ఎండి ఖాజాపాషా (కేపీ) డిమాండ్ చేశారు. షాద్ నగర్ లో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రంపచోడవరం కేంద్రంగా కారం తమ్మన్న దొర పేరుతో ఆదివాసీ జిల్లా ఏర్పాటు చేయాలి.

రంపచోడవరం రాజమండ్రి లో కలపడాన్ని వ్యతిరేకిస్తున్నాం. పయనించే సూర్యుడు రిపోర్టర్ డివిజన్ ఇంచార్జి ఆగష్టు 22 పూర్వపు ఉభయ గోదావరి జిల్లాల ఏజెన్సీ ప్రాంతాలు, పోలవరం ముంపు మండలాలు కలిపి తొలితరం స్వతంత్ర సమరయోధుడు కారం తమ్మన్న దొర పేరుతో ఆదివాసి జిల్లాను ఏర్పాటు చేయాలని, రంపచోడవరాన్ని రాజమండ్రిలో కలపడాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నమని ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జెఎసి డిమాండ్ చేసింది. ఈరోజు ఆదివాసి జేఏసీ రాష్ట్ర కోర్ కమిటీ సభ్యులు కంగల శ్రీనివాసు అధ్యక్షతన రంపచోడవరంలో జరిగిన

Scroll to Top