PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏజెన్సీ చట్టాలకు విరుద్ధంగా ముంపు మండలాలకు వచ్చి స్థిరపడిన వాళ్లకి పోలవరం ప్యాకేజీ ఎందుకు?*స్థానిక ఆదివాసులకు మరియు పూర్వం నుండి ఏజెన్సీ లో ఉన్న నాన్ ట్రైబల్స్ కు మాత్రమే పోలవరం ప్యాకేజీ ఇవ్వాలి!

పయనించే సూర్యుడు రీపోటర్ జల్లి.నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి ఆగష్టు 22 ఆదివాసీలకు రక్షణ కవచమైన ఐదవ షెడ్యూల్ భూభాగంలో 1/70 చట్టం అమల్లో ఉన్నప్పటికీ మైదాన ప్రాంతాల నుండి 1970 తర్వాత ఏజెన్సీ ప్రాంతాల్లోకి వలసలు వచ్చి స్థిర నివాసాలు, అక్రమ కట్టడాలు, వ్యాపారాలు నిర్మించుకుని ఏజెన్సీ చట్టాలకు తూట్లు పొడిచిన నాన్ ట్రైబల్స్ కు పోలవరం ప్యాకేజీ ఎందుకు ఇవ్వాలి అని ఆయన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు? చట్ట విరుద్ధంగా ఏజెన్సీ ప్రాంతం లోకి చొరబడి […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

టేకులపల్లిలో రూ. 2 కోట్ల 12 లక్షల విలువైన గంజాయి పట్టివేత

ఇల్లందు డీఎస్పీ చంద్రభాను పయనించే సూర్యుడుఆగష్టు 22 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి :భద్రాద్రి కొత్తగూడెం టేకులపల్లిమండలంలోని వెంకట్యాతండా సమీపంలో రోడ్డు వద్ద వావానాలు తనిఖీలు చేస్తుండగా సీసీఎస్, టేకులపల్లి పోలిసులు సంయుక్తంగా గురువారం సాయంత్రం రూ.2కోట్ల12లక్షల 47వేల గల 424.950 కేజీల గంజాయిని లారీలో తరలిస్తుండగా పట్టుకున్నారు. ఇల్లందు డీఎస్పీ చంద్రభాను తెలిపిన వివరాల ప్రకారం….గంజాయిని కొనుగోలు చేసి ఒడిస్సా నుంచి భద్రాచలం, పాల్వంచ మీదుగా రాజస్థాన్ తరలిస్తుండగా గురువారం సిసిఎస్, టేకులపల్లి పోలీసులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సి ఎం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ నెరవేర్చాలి.ముంపు మండలాలను కలిపి రంపచోడవరం జిల్లా ఏర్పాటు చెయ్యాలి.ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జేఏసీ చింతూరు డివిజన్ చైర్మన్ జల్లి నరేష్ డిమాండ్

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగస్టు 22 అల్లూరి సీతారామరాజు జిల్లా శుక్రవారం, ఆంధ్రప్రదేశ్ ఆదివాసి జె ఎ సి చింతూరు డివిజన్ సమావేశం ఉపాధ్యక్షులు శీలం తమ్మయ్య అధ్యక్షతన అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశం లోడివిజన్ చైర్మన్ జల్లి.నరేష్ మాట్లాడుతూగతం ఈ ప్రాంత పర్యటనకు వొచ్చిన సందర్భంలో మరియు ఎన్నికల సందర్భంలో సి ఎం చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీ నెరవేర్చాలి అని, ప్రస్తుతం అల్లూరు జిల్లాలోని కొనసాగుతున్న

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా తెలుగు శ్రీనివాస్ యాదవ్ జన్మదిన వేడుకలు

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 22 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర సమితి విద్యార్ధి విభాగం అధ్యక్షులు గెల్లు శ్రీనివాస్ యాదవ్ జన్మదిన సందర్బంగా బంజారా హిల్స్ లోని బసవతారకం కాన్సర్ హాస్పిటల్ ప్రాంగణంలో క్యాన్సర్ వ్యాధి బాధితులకు మరియు వారి రెండు వందల యాబై కుటుంబాలకు ఆహారం అందించడం జరిగింది.ఈ కార్యక్రమం తెలంగాణ రాష్ట్ర జనరల్ సెక్రటరీ అశ్వంత్ కుమార్ ఆధ్వర్యంలో జరిగింది.ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ శ్రీనివాస్ ఆయురారోగ్య లతో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాజన్న సిరిసిల్ల జిల్లా పయనించే సూర్యుడు NEWS update,

పయనించే సూర్యుడు తేదీ 22 శుక్రవారం రాజన్న సిరిసిల్లా జిల్లా వేములవాడ రూరల ఎలక్ట్రానిక్ మీడియా అరుణ్ మ్యాన గణేష్ నవరాత్రి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేలా భద్రత ఏర్పాట్లు చేయాలి జిల్లాలో డి.జేలు,అధిక శబ్దాలు చేసే సౌండ్ సిస్టంలపై పూర్తి స్థాయిలో నిషేధం. జాతీయ మెగా లోక్ ఆధాలత్ పై ప్రజల్లో అవగాహన కల్పించాలి. నేర సమావేశంలో జిల్లా ఎస్పీ మహేష్ బి.గితే ఐపిఎస్ ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో పోలీస్ స్టేషన్ల యొక్క పనితీరును,కేసుల చెదనలో

Scroll to Top