PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మార్కెటింగ్ శాఖ అడిషనల్ సెక్రటరిని మర్యాద పూర్వకంగా కలిసిన ఎమ్మెల్యే కోరం

పయనించే సూర్యుడుఆగస్టు 21 (పొనకంటి ఉపేందర్ రావు ) ఇల్లందు:మార్కెటింగ్ శాఖ అడిషనల్ సెక్రెటరి జి.లక్ష్మీ ని హైదరాబాద్ బి.ఆర్కే భవన్ నందు మర్యాద పూర్వకంగా కలిసి ఇల్లందు వ్వవసాయ మార్కెట్ పరిధిలో గల టేకులపల్లి కోనుగోలు కేంద్రంలో నూతన వసుతుల కల్పనకు సంబంధించి,నిర్మాణాలకు అనుమతి ఇవ్వాలస్సిందిగా కోరిన ఇల్లందు నియోజకవర్గ శాసన సభ్యులు కోరం కనకయ్య వారి వెంట పాల్గోన్న ఇల్లందు మార్కెట్ కమిటి చైర్మెన్ బానోత్ రాంబాబు కొండాయిగూడెం సొసైటి చైర్మెన్ ధనియాకుల హనుమంతరావు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వివాహానికి హాజరైన బిజెపి వద్ది రాజశేఖర్

పయనించే సూర్యుడు ఆగస్టు 21 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి మండలంలోని కోన రామలింగేశ్వర స్వామి దేవస్థానము నందు బిజెపి గోపాల్ కుమారుని వివాహానికి హాజరైన మండల కన్వీనర్ వద్ది రాజశేఖర్. జిల్లా ఓబీసీ మోర్చా కార్యదర్శి మురళీకృష్ణ . నరసింహ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యూరియా నిల్వచేసి బ్లాక్ లో అమ్మితే కఠిన చర్యలు తప్పవు. ఏ.డి.ఏ చందులాల్

పయనించే సూర్యుడు ఆగష్టు 21(పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి, మండ లంలోని కోయగూడెం, టేకులపల్లి లోని ఎరువుల షాపులను గురువారం ఇల్లందు ఏడిఏ జి. లాల్ చంద్, ఏ.ఎం.ఓ ఎన్ .అన్నపూర్ణ, తనీఖీ చేయడం జరిగినది. అనంతరం ఎరువుల డీలర్లకు సమావేశం నిర్వహించి మాట్లాడుతూ. యూరియా నిలువ చేసి ఎక్కువ రేటుకు విక్రయిస్తే చర్యలు తీసుకుంటా మని హెచ్చరించడం జరిగింది, ఇక నుండి ప్రైవేట్ డీలర్లకు యూరియా వస్తే ఆ స్టాకును సంబంధిత వ్యవసాయ అధికారులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వివాహానికి హాజరైన మండల కన్వీనర్ సంజీవ రాయుడు

పయనించే సూర్యుడు ఆగస్టు 21 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి మండలం రామరాజుపల్లి గ్రామం లో వీర బ్రహ్మేంద్ర స్వామి వారి గుడి లో జరుగుతున్న నగరూరు రంగనాయకులు, నగరూరు చెన్నమ్మ ల కుమారుడు నగరూరు భాస్కర్ వివాహానికి YSRCP యాడికి మండల కన్వీనర్ & తూట్రాళ్లపల్లి గ్రామ సర్పంచ్ M. సంజీవ రాయుడు గారు హాజరు అయి నూతన వధూవరులను ఆశీర్వదించారు. కార్యక్రమం లో S. అశోక్, S. దేవేంద్ర, M. నాగేష్,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గణేష్ ఉత్సవాలు ప్రశాంతంగా జరుపుకోవాలని-జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 22 సూర్యాపేట జిల్లా ప్రతినిధి: గణేష్ ఉత్సవాలు ప్రశాంత వాతావరణంలో జరుపుకోవాలని జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ గణేష్ కమిటీలను కోరారు. గురువారం కలెక్టరేట్ కార్యాలయంలోని సమావేశం మందిరంలో జిల్లా ఎస్పీ కె నర్సింహతో కలిసి జిల్లా కలెక్టర్ తేజస్ నంద్ లాల్ పవార్ శాంతి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గణేష్ నవరాత్రులు లలో ఎలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని,మండపాల్లో షార్ట్

Scroll to Top