PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పట్టణ శివారులో పందుల సంచారాన్ని అరికట్టక ఆలస్యం వహిస్తున్న సూళ్లూరుపేట మున్సిపల్ అధికారులు?

పయనించే సూర్యుడు అక్టోబర్ 29 ( సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు ) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలో బొగ్గులు కాలనీ ఎస్సీలను చిన్నచూపు చూస్తున్నారా అధికారులకి ఎన్నిసార్లు విన్నపించిన మా గోడు వినిపించట్లేదా మేము ఆరోగ్యం పాడై చనిపోతే తప్ప మా గోడు అధికారులకు వినిపించదా మా భార్య పిల్లలు అనారోగ్యం పాలై హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్న మమ్మల్ని ఆదుకునే నాధుడే లేడా మమ్మల్ని బొగ్గులు కాలనీలో ఉండమంటారా లేక ఖాళీ చేసి ఎక్కడికైనా వెళ్ళమంటారా దీనికైనా […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దు: జిల్లా కలెక్టర్ రాజకుమారి గణియా

పయనించే సూర్యుడు అక్టోబర్ 29,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో “మొంథా” తుఫాను కారణంగా నంద్యాల జిల్లాలో విస్తృతంగా వర్షాలు కురుస్తున్నాయని ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ జి. రాజకుమారి మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలెవరు అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుండి బయటకు రావద్దని విజ్ఞప్తి చేశారు. నంద్యాల జిల్లా వ్యాప్తంగా సరాసరి సగటు వర్షపాతం మూడు సెంటీమీటర్లు నమోదయిందని కలెక్టర్ తెలిపారు. అత్యధికంగా రుద్రవరం మండలంలో 5

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బత్తలవల్లం చెక్ పోస్ట్ నుండి మత్తేరిమిట్ట వెళ్ళు మార్గాన్ని నిలిపిపేసిన అధికారులు.

పయనించే సూర్యుడు న్యూస్(అక్టోబర్.29/10/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ యుగంధర్ తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం శ్రీసిటీ పరిధిలోని బత్తలవల్లం టూ మాత్తేరిమిట్ట రోడ్డు తుపాన్ ప్రభావంతో కురుస్తున్న వర్షానికి వరద ఉధృతి పెరగడంతో రహదారిపై నీరు ఉదృతంగా ప్రవహించడంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.సమాచారం అందుకున్న అధికారులు శ్రీ సిటీ డిఎస్పి బి.శ్రీనివాసులు, సిఐ యం. శ్రీనివాసులు,ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి,మండల స్పెషల్ ఆఫీసర్ శైలజ, ఎంఆర్ఒ సుధీర్ రెడ్డి, ఎంపిడిఒ విజయలక్ష్మి,డ్యూప్యూటీ ఎంపిడిఓ శివకుమార్, సెక్రటరీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వరద నష్ట పరిహారం వెంటనే ఇచ్చి ప్రతి కుటుంబానికి తక్షణ సహాయంగా 10000 ఇవ్వాలి.

చినార్కూర్ లో అంగన్వాడి కొత్త భవనం మంజూరు చేయాలని సబ్ కలెక్టర్ కి వినతి. ప్రజలందరూ ఈ తుపాను పట్ల అప్రమత్తంగా ఉండాలని సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్ సూచన… పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ కూనవరం,అక్టోబర్28() మొంథా తుఫాన్ పరిశీలన కొరకు కూనవరం మండల పర్యటనలో భాగంగా చినార్కూర్ వచ్చిన సబ్ కలెక్టర్ శుభం నొక్వాల్ ని ఆదివాసీ నాయకులు,మరియు కూటమి నాయకులు ఆధ్వర్యంలో సబ్ కలెక్టర్ ని కలిసి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తడిసిన ధాన్యానికి నష్టపరిహారం చెల్లించాలి…

రుద్రూర్, అక్టోబర్ 29 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) తుఫాను ప్రభావంతో తెలంగాణలో కురుస్తున్న అకాల వర్షాలకు రుద్రూర్ మండలంలో రైతులు ఆరుగాలం కష్టించి పండించిన వరి ధాన్యం తడిసి ముద్దయింది. బుధవారం రుద్రూర్ మండల బిజెపి నాయకులు రైతుల కల్లాల వద్దకు వెళ్లి వారిని పరామర్శించారు. ఈ సందర్బంగా బిజెపి మండల అధ్యక్షులు ఆలపాటి హరికృష్ణ మాట్లాడుతూ.. తడిసిన ధాన్యానికి ప్రభుత్వం వెంటనే రైతులకు నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రుద్రూర్ మండల

Scroll to Top