PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాది రైతు ప్రభుత్వం

రైతు పక్షపతిగా నిలిచిన సీఎం నారా చంద్రబాబు నాయుడు పయనించే సూర్యుడు నవంబర్ 25 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం సుండుపల్లి మండలం జి రెడ్డివారిపల్లె గ్రామపంచాయతీ నందు అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు విడుదలైన సందర్భంగా ప్రతి పల్లి లో ప్రతి రైతును కలిసి తెలుగుదేశం పార్టీ వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చేందుకు కృషి చేస్తున్నాం రైతులకు ఎంతో మేలు చేస్తుందని అన్ని పథకాల అమలు చేశారని ప్రతి రైతుకు అండగా నిలబడిందని […]

HOME

కొండారెడ్డి పల్లిలో చీరలను పంపిణి చేసిన షాద్ నగర్ మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్.

( పయనించే సూర్యుడు నవంబర్ 25 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంలో ఇంటింటికి ఇందిరమ్మ చీరలను అందించడం జరుగుతుందని మార్కెట్ కమిటీ డైరెక్టర్ కరుణాకర్ అన్నారు.ఇందిరమ్మ చీరల పంపిణిలో భాగంగా కేశంపేట మండలంలోని కొండారెడ్డి పల్లి గ్రామంలో కాంగ్రెస్ గ్రామ అధ్యక్షులు త్రిప్పి శెట్టి సుదర్శన్,సీనియర్ నాయకులు పల్లె ఆనంద్ ఆధ్వర్యంలో మహిళా స్వయం సహాయక సంఘం ద్వారా మహిళలకు చీరలను పంపిణి చేశారు.మాట్లాడుతూ..మండలంలోని ప్రతి ఇంటికి ఇందిరమ్మ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పుట్టినరోజు సందర్భంగా అగాపే ఆశ్రమంలో దుప్పట్లు పంపిణీ.

పయనించే సూర్యుడు నవంబర్ 25 శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి యాడికి మండలం, కమలపాడు రోడ్డు, రాఘవేంద్ర కాలనీ లో ఉన్న అగాపే ఆశ్రమంలో ఉమ్మడి వెంకట్రామిరెడ్డి, భార్య ప్రకాశమ్మ వారి మనవరాలు ధన్వి 2వ పుట్టినరోజు శుభ సందర్భంగా ఆశ్రమంలోని నిరాశ్రయులందరికీ వారి కూతురు కందురి కిరణ్మయి,అల్లుడు కందూరి నిఖిలేశ్వర్ రెడ్డి‌ వీరి కుటుంబము దుప్పట్లు పంపిణీ చేశారు. పుట్టినరోజుకు అందరూ కేక్ కట్ చేయడం, భోజనాల పెట్టడం ఇలా అందరూ చేస్తారు.అయితే ఇప్పుడు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గుంతనాల గ్రామంలో జరిగిన ‘రైతన్నా – మీకోసం’ కార్యక్రమం పాల్గొన్న మంత్రి ఎన్ఎండి ఫరూక్

పయనించే సూర్యుడు నవంబర్ 25, నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న నంద్యాల మండలం, గుంతనాల గ్రామంలో వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన “రైతన్నా – మీకోసం” కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి ఎన్ఎండి ఫరూక్ గ్రామంలోని రైతుల ఇంటింటికి స్వయంగా తిరిగి, “రైతన్నా – మీకోసం” పాంప్లెట్ పేపర్లను పంపిణీ చేశారు. కూటమి ప్రభుత్వం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

” మాది రైతు ప్రభుత్వం “

పయనించే సూర్యుడు నవంబర్ 25, నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న రైతు పక్షపతిగా సీఎం నారా చంద్రబాబు పనిచేస్తున్నారు. రైతుల మేలుకోసమే నంద్యాల ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి మాది మంచి రైతు ప్రభుత్వం, రాష్ట్రంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రైతు పక్షపతిగా పాలన చేస్తున్నారు, రైతల మేలుకోసం రైతన్నా.. మీ కోసం అని నంద్యాల పార్లమెంట్ సభ్యురాలు, లోక్ సభ టీడీపీ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ డాక్టర్ బైరెడ్డి శబరి అన్నారు.మంగళవారం నంద్యాల

Scroll to Top