PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆపరేషన్ కగార్ హత్యాకాండను నిలిపివేయాలి

ఆదివాసీ హాక్కుల పోరాట సంఘీభావ వేదిక బహిరంగ సభను విజయవంతం చేయండి తెలంగాణ ప్రజా ఫ్రంట్ రాష్ట్రకోకన్వీనర్ మెంతిన సంజీవరావు పయనించే సూర్యుడు ఆగస్టు 21 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి : ఆదివాసి పోరాట హక్కుల సంఘీభావ ఐక్యవేదిక అధ్వర్యంలో ఈ నెల 24-08-25 తేదీన హన్మకొండ అంబేడ్కర్ భవన్ లో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది ,ఆదివాసీ హక్కులు-కార్పొరేటీకరణ కగార్ హత్యాకాండ-కాల్పుల విరమణ అంశంపై ఈ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వరదరాకమునుపే సురక్షిత ప్రాంతాలకు తరలి వెళ్ళండి. ఎస్పీ అమిత్ బర్గర్

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జి ఆగస్టు 21 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు వరదలు తమ గ్రామాలను, ఇళ్లను మంచివేయక ముందే ప్రజలు సురక్షిత ప్రాంతాలకు, రిహాబిటేషన్ సెంటర్లకు తరలి వెళ్లాలని ఎస్పీ అమిత బర్గర్ ముంపు ప్రాంత ప్రజలకు పిలుపునిచ్చారు. చింతూరు, విఆర్ పురం, కూనవరం లలో ముంపు గురయ్యే ప్రాంతాల్లో ఎస్పీ పర్యటించారు. అధికారులను ఏ ఏ గ్రామాలు ముందుగా ముంపు గురైతాయో తెలుసుకున్నారు. ఆయా గ్రామాల్లో రిహాబిటేషన్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భీంగల్ మండల లో ప్రత్యేక అధికారి డిపిఓ శ్రీనివాసరావు పర్యటించినారు

పయనించే సూర్యుడు నిజాంబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీమ్ గల్ మండల ప్రత్యేక అధికారి DPO శ్రీనివాస రావు ఈరోజు బుధవారం రోజున చేంగల్ మరియు బెజ్జోరా గ్రామంలో పర్యటించి పారిశుద్ధ్య పనులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పరిశీలించారు అనంతరం మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల స్థాయి అధికారులతో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై సమీక్ష సమావేశం నిర్వహించారు కార్యక్రమంలో ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ ఎంపీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇంటి దగ్గరికి రేషన్ పంపిణీ చేయాలి తాసిల్దార్

పయనించే సూర్యుడు ఆగస్టు 20 అన్నమయ్య జిల్లా టి సుండుపల్లి మండలం మండల పరిధిలోని తహసిల్దార్ 20వ తేదీ బుధవారం తాసిల్దార్ మహబూబ్ చాంద్ అధ్యక్షతన డీలర్ల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఆమె మాట్లాడుతూ అందరు డీలర్లు ప్రతి నెల 26 తేదీ నుండి 30 వరకు 65 సంవత్సరాల పైబడిన వయోవృద్ధులకు, దివ్యాంగులకు, మంచానికే పరిమితమై వివిధ దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు నిత్యవసర సరుకులు బియ్యం చక్కెర మొదలగునవి తప్పకుండా పంపిణీ చేయవలెనని తెలియజేశారు. సివిల్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాజీవ్ గాంధీ సేవలు చిరస్మరణీయం

షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్” ( పయనించే సూర్యుడు ఆగస్టు 20 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) మాజీ ప్రధాన మంత్రి, భారతరత్న స్వర్గీయ రాజీవ్ గాంధీ జయంతి సందర్భంగా షాద్ నగర్ మున్సిపల్ పరిధిలోని ఫరూఖ్ నగర్ క్రాస్ రోడ్ వద్ద గల రాజీవ్ గాంధీ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించిన ప్రభుత్వ రంగ సంస్థల చైర్మన్ షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… స్వర్గీయ మాజీ ప్రధాన

Scroll to Top