PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలి

“బీఎస్పీ దుబ్బాక నియోజవర్గం అధ్యక్షులు సుద్దాల రాజు” (పయనించే సూర్యుడు అక్టోబర్ 28 రాజేష్) ఈరోజు దుబ్బాక నియోజకవర్గం పరిధిలో బిఎస్పి ఆధ్వర్యంలో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని చాకలి ఐలమ్మ విగ్రహం వద్ద బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో వాల్పోస్టర్లను విడుదల చేయడం జరిగింది. నవంబరు 1 న హైదరాబాదులో పార్కు వద్ద జరిగే బీసీలకు 42% రిజర్వేషన్లపై జరిగే మహా ధర్నాను విజయవంతం చేయాలని వారు కోరారు . జనాభా ప్రకారం రిజర్వేషన్లు పెంచే […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నూతన మండల కమిటీ ఎన్నుకోవడం జరిగింది

“మండల అధ్యక్షులు శేరిపల్లి రాజు” (పయనించే సూర్యుడు అక్టోబర్ 28 రాజేష్) ఈరోజు దౌల్తాబాద్ మండలం కేంద్రంలో VHPS మండల కమిటీ ఈరోజు జిల్లా ఉపాధ్యక్షులు అరికెల సత్తయ్య ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. ఇందులో అధ్యక్షులుగా ముబారస్పూర్ గ్రామానికి చెందిన శేరిపల్లి రాజును ఏకగ్రీవం ఎన్నుకోవడం జరిగింది. మరియు ఉపాధ్యక్షులుగా మాచినపల్లి యాదగిరి. సలహాదారులుగా. పిట్ల మహిపాల్. ప్రధాన కార్యదర్శిగా గాజుల లింగం. జనరల్ సెక్రటరీ. జనగామ స్వామి. కార్యదర్శి పట్టాభిషాను వీరందరినీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రంపచోడవరం, పోలవరం నియోజక వర్గాలను కలిపి, రంపచోడవరం కేంద్రంగా, కారం తమన్నా దొర జిల్లా ప్రకటించాలి.

ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ డిమాండ్ పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 28 అల్లూరి సీతారామరాజు జిల్లా, చింతూరులో ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ డివిజన్ సమావేశ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశాన్ని ఉద్దేశించి చింతూరు డివిజన్ జేఏసీ చైర్మన్ జల్లి నరేష్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త జిల్లాల ప్రకటన లో రంపచోడవరం, చింతూరు, పోలవరం ఏజెన్సీ ప్రాంతాలను కలుపుకొని రంపచోడవరం కేంద్రంగా జిల్లా ఏర్పాటు చేయడం వల్ల ఈ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మారుమూల గ్రామాలకు బస్సు సౌకర్యం కల్పించాలి

ఆర్టీసీ అధికారులకు వినతి పత్రం అందజేత (పయనించే సూర్యుడు అక్టోబర్ 28 రాజేష్) సిద్దిపేట జిల్లా మిర్దొడ్డి మండలం తొగుట మండల గ్రామాలకు అనుసంధానంగా ఉన్న దుబ్బాక నుండి మిరుదొడ్డి వయా అందె, గుడి కందుల, లింగంపేట, తొగుట కానుగల్, గ్రామాలకు మీదుగా వెళ్లాల్సిన బస్సు, జూబ్లీ సికింద్రాబాద్ బస్సు గత పది సంవత్సరాల కాలంతో పాటు దుబ్బాక నుండి సికింద్రాబాద్కు సికింద్రాబాద్ నుండి దుబ్బాకకు వచ్చే బస్సు ఈ మధ్యకాలంలో ఆగిపోవడం చాలా బాధాకరమని అన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తడిసిన ధాన్యం ను ప్రభుత్వమే కొనుగోలు చేయాలిపత్తి, మెుక్కజోన్న, వరి కి మద్దతు ధరను ప్రకటించాలి

అఖిల భారత రైతు కూలీ సంఘం పయనించే సూర్యుడు అక్టోబర్ 28 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి : మంగళవారం రైతు పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, తడిసిన ధాన్యం ను ప్రభుత్వమే కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈరోజు టేకులపల్లి మండల కేంద్రంలో అఖిల భారత రైతు కూలీ సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి , సీనియర్ అసిస్టెంట్ కు వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ

Scroll to Top