PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహిళా అభివృద్ధి ఆదర్శనం గా నిలిచిన పలు గ్రామాలు

గేదెలను పరిశీలించిన టీం అధికారి విమల పయనించే సూర్యుడు నవంబర్ 24 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) స్ఫూర్తిగా నిలిచిన పొదుపుసంఘాలు మహిళాభివృద్ధి ఆదర్శం తీసుకున్న యూనిట్లను దుర్వినియోగం చేయకుండా సద్వినియోగం చేసుకొని తద్వారా కుటుంబ ఆర్ధిక పరిస్థితులు మెరుగు పరుచుకొని అందరికి ఆదర్శంగా ఆ పొదుపు సంఘాలు నిలిచాయని సెర్ప్ అసెట్ వెరిఫికేషన్ వృత్తి క్యాటలిస్ట్ మానేజ్మెంట్ టీం అధికారి విమల పేర్కొన్నారు. సోమవారం ఆమె చేజర్ల మండలం లోని యనమదల , తూర్పుకంభంపాడు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇందిరమ్మ ఇండ్లు పథకంతో సొంత ఇంటి కల నెరవేర్చింది

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గంలో భీంగల్ మండల కేంద్రంలో ఈ రోజు సోమవారం రోజున భీంగల్ మండలం ముచుకూరు లింగాపూర్ గ్రామాల్లో ఇందిరమ్మ ఇండ్ల గృహప్రవేశంకు హాజరు కావడం జరిగింది ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా సొంత ఇంటి కల నెరవేరిందని ఈ సందర్భంగా ఇంటి యజమానులు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ నరసయ్య ఎంపీడీవో గంగుల సంతోష్ కుమార్ ఏపీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మరమ్మతుల కోసం 33 కేవీ లైన్ నిలిపివేత – విద్యుత్ సరఫరాలో అంతరాయం

పయనించే సూర్యుడు, నవంబర్ 23( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేష్ రేపు మంగళవారం 33 కేవీ లైన్ మైంటెనెన్స్ పనుల కారణంగా 33/11 కేవీ నేరాల్ల, కట్కుర్ మరియు అంకిరెడ్డిపల్లి సబ్‌స్టేషన్ పరిధిలోని గ్రామాలకు విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండనున్నట్లు విద్యుత్ శాఖ అధికారులు వెల్లడించారు.ఉదయం 10:30 గంటల నుండి మధ్యాహ్నం 02:00 గంటల వరకు విద్యుత్ నిలిపివేయనున్నట్లు తెలిపారు. మైంటెనెన్స్ పనులను సురక్షితంగా పూర్తి చేయడానికి వినియోగదారులు సహకరించాలని విద్యుత్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాధిత కుటుంబానికి అండగా నిలిచిన మన మోహన్ రావు పాటిల్

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో ముధోల్ నియోజకవర్గo కలివెలుగుల చక్రపాణి. తానూర్ మండల కేంద్రానికి చెందిన కిల్లేవార్ సిద్ధేశ్వర్ అనే వ్యక్తికి చెందిన ఇల్లు ఇటీవల షార్ట్ సర్క్యూట్కు గురై నిత్యావసర సరుకులు, ఇతర సామాగ్రి పూర్తిగా కాలిపోయింది.ఈ విషయం తెలుసుకున్న మోహన్ రావు పాటిల్ ప్రజా ట్రస్ట్ చైర్మన్ భోస్లే మోహన్ రావు పాటిల్ బాధిత కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందజేశారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతన్న సేవలో కూటమి ప్రభుత్వం

పయనించే సూర్యుడు నవంబర్ 24 అన్నమయ్య జిల్లా సుండుపల్లి మండలం సుండుపల్లి మండలం మంచిరెడ్డిగారిపల్లి గ్రామపంచాయతీ నందు అన్నదాత సుఖీభవ రెండో విడత డబ్బులు విడుదలైన సందర్భంగా ప్రతి పల్లి లో ప్రతి రైతును కలిసి తెలుగుదేశం పార్టీ రైతులకు ఎంతో మేలు చేస్తుందని అన్ని పథకాల అమలు చేశారని ప్రతి రైతుకు అండగా నిలబడిందని రైతులకు వివరించడం జరిగినది ఈ కార్యక్రమంలో సుండుపల్లి మండల క్లస్టర్ కన్వీనర్ ఎల్.వి.రమణ, సుండుపల్లి మండల ఎస్సీ సెల్ అధ్యక్షులు

Scroll to Top