PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు,,

పయనించే సూర్యుడు 20 తారీకు బుధవారము జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న జోగులంబ గద్వాల జిల్లాలో ఏరియా కోసం రైతన్నలు అంబేద్కర్ చివరస్త ముందు రోడ్డెక్కి ధర్నా చేయడం జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు యూరియా ఇవ్వలేని ప్రభుత్వ అధికారులు మరియు జోగులంబ జిల్లా లో రైతులకు పంట పొలాలకు హీరో లేక నాన్న కష్టాలు పడుతూ రోడ్డెక్కి ధర్నాలు చేయడం ఇలాటిది మంచిదనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కు సిగ్గుచేటు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

స్మార్ట్‌ఫోన్‌లో రీల్స్ చూడటం ఎంత డేంజరో తెలుసా? తాజా అధ్యయనంలో షాకింగ్ నిజాలు!

పయనించే సూర్యుడు న్యూస్ ఆగస్టు 20 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి మొబైల్ ఫోన్ లో గంట సేపు రీల్స్ చూస్తే కంటి అలసట ఖాయం సోషల్ మీడియా కంటెంట్‌తోనే ఎక్కువ నష్టం అని అధ్యయనం భారతీయ యువతపై ఎస్‌ఆర్‌ఎం ఇన్‌స్టిట్యూట్ పరిశోధన 83 శాతం మందిలో మానసిక, శారీరక సమస్యలు నిరంతర స్క్రీన్ మార్పులే కళ్లపై ఒత్తిడికి కారణం మీరు స్మార్ట్‌ఫోన్‌లో గంటల తరబడి సోషల్ మీడియా రీల్స్ చూస్తూ సమయం గడుపుతున్నారా? అయితే

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విండో మాజీ చైర్మన్ పత్తి రాము ఆధ్వర్యంలో నిరాశ్రయులకు అల్పాహారం అందజేత….

1) కూలిన ఇళ్లను పరిశీలిస్తున్న స్థానిక మండల నాయకులు… 2). నిరాశ్రయులకు అల్పాహారం అందజేస్తున్న దృశ్యం… రుద్రూర్, ఆగస్టు 20 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) కురిసిన వర్షాలకు రుద్రూర్ గ్రామంలో బోయి గల్లీ, చాకలి గల్లీలో నివాసపు ఇండ్లలోకి వర్షపు నీరు చేరి నిరాశ్రయులయ్యారు. బుధవారం చాకలి గల్లీ, బోయి గల్లీలో వర్షానికి కూలిన ఇండ్లను పరిశీలించారు. వీరికి విండో మాజీ చైర్మన్ పత్తి రాము, స్థానిక నాయకులు కలిసి పునరావాస కేంద్రాల్లో ఆశ్రయం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

యూరియా కోసం రోడ్డెక్కిన రైతన్నలు

పయనించే సూర్యుడు 20 తారీకు బుధవారము జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న జోగులంబ గద్వాల జిల్లాలో ఏరియా కోసం రైతన్నలు అంబేద్కర్ చివరస్త ముందు రోడ్డెక్కి ధర్నా చేయడం జరుగుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు యూరియా ఇవ్వలేని ప్రభుత్వ అధికారులు మరియు జోగులంబ జిల్లా లో రైతులకు పంట పొలాలకు హీరో లేక నాన్న కష్టాలు పడుతూ రోడ్డెక్కి ధర్నాలు చేయడం ఇలాటిది మంచిదనుకుంటే కాంగ్రెస్ ప్రభుత్వం కు సిగ్గుచేటు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

దరఖాస్తుల పరిశీలనలో వేగం పెంచాలి

షాద్ నగర్ ఎమ్మెల్యే “వీర్లపల్లి శంకర్” షాద్ నగర్ ఆర్డీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమీక్షా సమావేశానికి హాజరైన అడిషనల్ కలెక్టర్ చంద్రారెడ్డి అర్హులైన ప్రతి ఒక్కరికి రేషన్ కార్డులు ఇవ్వాలని ఆదేశాలు రెవెన్యూ సదస్సులలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలి ( పయనించే సూర్యుడు ఆగస్టు 19 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) షాద్ నగర్ నియోజక వర్గ వ్యాప్తంగా రెవెన్యూ సదస్సుల్లో వచ్చిన దరఖాస్తుల పరిష్కారంలో వేగం పెంచాలని షాద్

Scroll to Top