PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక రంగాల్లో రాణించాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి విద్యార్థినిలతో కలసి భోజనం చేసిన మంత్రి జూపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర ,సాంకేతిక రంగాల్లో రాణించాలని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. లెఫ్ట్ పోచంపహాడ్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్తగా ప్రారంబించిన సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ లను ఉపయోగించుకోని భవిష్యత్ కు బాటలు వేసుకోవాలని […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇ నా యత్ నగర్ ఇందిరా మహిళ శక్తి చీరలు పంపిణీ చేసిన మానాల మోహన్ రెడ్డి

పయనించే సూర్యుడు నిజమాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఈరోజు సోమవారం రోజున కమ్మర్ పల్లి మండల ఇనాయత్ నగర లో రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినమహిళా శక్తి చీరలు పంపిణీ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి మహిళలకు చీరలు అందించడం జరిగింది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు ఇందిరా మహిళా శక్తి పేరుతో నాణ్యమైన చీరలను అందిస్తుందని, గత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వ్యవసాయ రంగానికి కూటమి ప్రభుత్వం అండ : మంత్రి ఎన్ఎండి ఫరూక్

పయనించే సూర్యుడు నవంబర్ 24,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న రైతన్నా – మీకోసం” పంచ సూత్రాలపై ఇంటింటికి తిరిగి రైతులకు అవగాహన కల్పించిన మంత్రి ఫరూక్ *నంద్యాల మండలం, పోలూరు గ్రామంలో సోమవారం రోజున వ్యవసాయ శాఖ మరియు అనుబంధ శాఖల ఆధ్వర్యంలో “రైతన్నా – మీకోసం” కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

హాస్పిటల్ లో ఉన్న సమస్యలను పరిష్కారం చేయకపోతే దశలవారీగా ఆందోళనలు ఉదృతం చేస్తాం:- సిపిఎం

పయనించే సూర్యుడు నవంబర్ 24,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న రోగుల సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలని వినతి తీసుకోవడానికి నిరాకరించిన ఆర్ఎంవోపై చర్యలు తీసుకోవాలి:- సిపిఎం. నంద్యాల జిల్లా ఏర్పాటైన నాటి నుండి నేటి వరకు నంద్యాల పట్టణంలోని జిల్లా జనరల్ ఆసుపత్రిలో సమస్యలు విలయతాండవం చేస్తున్న పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం కృషి చేయడం లేదని వెంటనే రోగుల సమస్యలను పరిష్కారం చేయాలని కోరుతూ సిపిఎం పట్టణ కమిటీ ఆధ్వర్యంలో ఆసుపత్రి ఎదుట నిరసన కార్యక్రమం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతన్న మీకోసం యాత్ర ఇంటింటికి కరపత్రం పంపిణీ

పయనించే సూర్యుడు నవంబర్ 24 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) రైతన్న పండించే ప్రతీ గింజ,ప్రతీ పంట మన రాష్ట్రానికి బలమని నమ్మే మొదటి వ్యక్తి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అందుకే వారితో కలిసి నడవడానికి,రైతు సమస్యల పరిష్కారానికి నిరంతరం అందరూ తోడుగా ఉండాలని సంకల్పించారు.అన్నదాతకు భరోసా కల్పించే ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఆదేశాల మేరకు దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి ఆత్మకూరు నియోజకవర్గం సీనియర్ నాయకుడు తాళ్లూరు గిరి

Scroll to Top