విద్యార్థులు చదువుతో పాటు సాంకేతిక రంగాల్లో రాణించాలి : మంత్రి జూపల్లి కృష్ణారావు
పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి విద్యార్థినిలతో కలసి భోజనం చేసిన మంత్రి జూపల్లి ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు మారుతున్న కాలానికి అనుగుణంగా శాస్త్ర ,సాంకేతిక రంగాల్లో రాణించాలని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పిలుపునిచ్చారు. లెఫ్ట్ పోచంపహాడ్ బాలికల రెసిడెన్షియల్ పాఠశాలలో సైన్స్ ల్యాబ్ ను మంత్రి ప్రారంభించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కొత్తగా ప్రారంబించిన సైన్స్ ల్యాబ్, కంప్యూటర్ లను ఉపయోగించుకోని భవిష్యత్ కు బాటలు వేసుకోవాలని […]




