PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహిళ సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ద్వేయం

“పలు గ్రామాలలో మహిళలకు చీరలు పంపిణీ చేయడం జరిగింది” (పయనించే సూర్యుడు నవంబర్ 24 రాజేష్ దౌల్తాబాద్) దౌల్తాబాద్ మండల కేంద్రాల్లో పలు గ్రామాల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మహిళల శ్రేయస్ కోసం అత్యంత ప్రాధాన్యత ఇస్తుందని పలు గ్రామాలలో చీరలు పంపిణీ చేయడం జరిగింది. సూరంపల్లి గ్రామంలో మరియు మాందాపూర్ పలు గ్రామాలలో ఇందిరమ్మ చీరలు పంపిణీ చేయడం జరిగింది దుబ్బాక ఇన్చార్జి శ్రీనివాసరెడ్డి గారి ఆదేశాల మేరకు ఇందిరమ్మ చీరలు పంపించడం జరిగింది. వారు మాట్లాడుతూ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇరుముడితో శబరి యాత్రకు బయలుదేరిన అయ్యప్ప స్వాములు

పయనించే సూర్యుడు న్యూస్ న్యూస్ నవంబర్ 24 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి హరిహరపుత్ర అయ్యప్ప స్వామి మండల దీక్షను పూర్తిచేసుకుని కూకట్పల్లి అయ్యప్ప స్వామి దేవస్థానం లో ప్రధాన అర్చకులు యోగేశ్వర శర్మతో ఇరుముడి పట్టించుకున్న శ్రీనివాస్ రెడ్డి గురు స్వామి సన్నిధానం స్వాములు శ్రీధర్ శ్రీకాంత్ నారాయణ అభినవరెడ్డి స్వాములు శబరిమల దైవ దర్శన యాత్ర దిగ్విజయంగా పూర్తి చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వారి ఇరుముడి పూజ కార్యక్రమాన్ని అభినందించి శబరి యాత్రకు

క్రైమ్-న్యూస్

ఆస్తి కోసం కుటుంబ సభ్యులను ఏం చేశారో తెలుసా?

పయనించే సూర్యుడు న్యూస్ :నేడు మానవ సంబంధాలన్నీ.. ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నాయి. ఆస్తి తగాదాల ముందు పేగు బంధాలు చిన్నబోతున్నాయి. రక్తసంబంధాన్ని మరిచి ఆస్తికోసం తోబుట్టువులనే అంతమొందిస్తున్నారు. పేగు బంధంతో జన్మించిన తోబుట్టువుల మధ్య ప్రేమానురాగాలు కనుమరుగవుతున్నాయి. భూ వివాదంలో ఓవైపు తల్లి, కుమారుడు.. మరో వైపు కుమార్తె, ఆమె పిల్లలు.. ఈ గొడడలో సోదరుడు.. సోదరి, ఆమె కుమార్తెలపై హత్యాయత్నానికి పాల్పడ్డాడు.. ఈ ఘటన ఎక్కడ జరిగిందో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.నేడు మానవ సంబంధాలన్నీ..

జాతీయ-వార్తలు

మావోయిస్టు పార్టీ మరో లేఖ విడుదల చేసింది: ఆయుధాలు వీడతాం, అవసరమైన పని చేయాలి

పయనించే సూర్యుడు న్యూస్ :మావోయిస్టు పార్టీ మరో సంచలన లేఖ విడుదల చేసింది. తాము ఇకనుంచి ఆయుధాలు వీడేందుకు సిద్ధంగా ఉన్నట్లు మూడు రాష్ట్రాలైన  మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్ సీఎంలకు మావోయిస్టు పార్టీ ఎంఎంసీ కమిటీ జోన్ ప్రతినిధి అనంత్ ఓ లేఖ విడుదల చేశారు. ఈ లేఖను మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయి, హోం మంత్రి జయ్ శర్మ, మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్‌లకు రాస్తూ.. మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, చత్తీస్‌గఢ్

తెలంగాణ

పేరెంట్స్, బంధువులంతా ఫేక్, సోషల్ మీడియాలో కలకలం

పయనించే సూర్యుడు న్యూస్ :యువకుడికి మాయమాటలు చెప్పి వివాహం చేసుకున్న ఓ మహిళ నెల రోజులు తిరగకముందే నగలు, డబ్బుతో పరారైంది. ఈ ఘటన వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని ఓ గ్రామంలో చోటు చేసుకోగా.. ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అయితే, ఆ యువతి గతంలోనూ పలువురిని వివాహం చేసుకొని డబ్బుతో ఉడాయించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..వరంగల్ జిల్లా పర్వతగిరి మండలంలోని ఓ గ్రామానికి చెందిన యువకుడికి యువతి పరిచయమైంది. గత అక్టోబరు నెలాఖరులో వీరు

Scroll to Top