PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆర్ అండ్ బి అధికారుల నిర్లక్ష్యానికి నిండు ప్రాణం బలి

రోడ్లు రవాణా మార్గమా? ప్రమాద మార్గమా? ఆర్ అండ్ బి అధికారుల పనితీరు దున్నపోతు మీద వర్షం కురిసినట్టుగానే ఉంది ఏన్కూరు మండలంలో ఆర్ అండ్ బి అధికారులు ఉన్నారా లేరా అనే సందేహాలు మండల ప్రజలకు వస్తున్నాయి నెల జీతాలు కే పరిమితమైన ఆర్ అండ్ బి అధికారులు కాంట్రాక్టర్ ఇచ్చే కాసులకు కక్కుర్తి పడి నాసిరకపు రోడ్లను నిర్మిస్తున్న పట్టించుకోని ఆర్ అండ్ బి ప్రభుత్వ యంత్రాంగం ఆర్ అండ్ బి అధికారుల పనితీరు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఏన్కూర్‌లో నూతన ఎం.పి.డి.ఓగా పల్లి భాగ్యశ్రీ బాధ్యతలు స్వీకరణ

పయనించే సూర్యుడు అక్టోబర్ 28 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్ మండలానికి నూతన ఎం.పి.డి.ఓగా పల్లి భాగ్యశ్రీ బాధ్యతలు స్వీకరించారు. గ్రూప్–1లో ప్రతిభతో ఎంపికై, గతంలో వరంగల్ కమిషనరేట్‌లో ఎస్‌హెచ్‌ఓగా సేవలందించిన ఆమె, ప్రభుత్వ శిక్షణ పూర్తి చేసిన అనంతరం ఏన్కూర్ మండలానికి నియమితులయ్యారు.సోమవారం అధికారికంగా పదవిలో చేరిన భాగ్యశ్రీకి మాజీ ఎం.పి.డి.ఓ రంజిత్ కుమార్, ఎంపీ ఓ జీవీఎస్ నారాయణ, సూపరింటెండెంట్ తుమ్మలపల్లి కృష్ణ, గ్రామపంచాయతీ కార్యదర్శులు మరియు సిబ్బంది శాలువాతో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వైద్య సిబ్బందికి మెడిటేషన్ పై అవగాహన సదస్సు

పయనించే సూర్యుడు అక్టోబర్ 27 (పొనకంటి ఉపేందర్ రావు ) టేకులపల్లి: సోమవారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సులానగర్ లో శ్రీ రామచంద్ర మిషన్ వారు వైద్య సిబ్బంది మరియు ఆశా కార్యకర్తలకు మెడిటేషన్ పై అవగాహన కల్పించారు ఈ సందర్భంగా వైద్యాధికారి డాక్టర్ కందుల దినేష్ మాట్లాడుతూ మనస్సు శరీరం ఆలోచనలు శ్వాస వీటన్నిటిని ఒకచోట కేంద్రీకరించి ఉంచే ప్రక్రియను ధ్యానం లేదా మెడిటేషన్ అంటారు అని, మన జీవితం ఆరోగ్యకరంగా ఎటువంటి మానసిక ఒత్తిడి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తాగునీరు క్లోరినేషన్తో పాటు ఎప్పటికప్పుడు టెస్టింగ్ చేయించాలిఅధికారుల సమీక్షలో తుఫాను మండల ప్రత్యేక అధికారి విజయ్ భరత్ రెడ్డి

పయనించే సూర్యుడు న్యూస్(అక్టోబర్.27/10/2025) తిరుపతి జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ముంతా తుఫాన్ నేపథ్యంలో ప్రతి పంచాయతీలోనూ తాగునీరు క్లోరినేషన్తో పాటు ఎప్పటికప్పుడు టెస్టింగ్ కూడా చేయించాలని ఏపీఐఐసీ జోనల్ మేనేజర్, తుఫాను మండల ప్రత్యేక అధికారి విజయ్ భరత్ రెడ్డి కోరారు.తుఫాను ప్రభావాన్ని సమిష్టిగా ఎదుర్కొనేందుకు తీసుకోవాల్సిన ముందస్తు జాగ్రత్తలపై సోమవారం మండల పరిషత్ కార్యాలయంలో ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించి పలు సూచనలు చేశారు.ఈ సందర్భంగా విజయ్ భరత్ రెడ్డి మాట్లాడుతూ రానున్న రెండు రోజుల్లో

వైరల్ న్యూస్

రక్తదానం చేసిన ఆళ్లగడ్డ డీఎస్పీ ప్రమోద్.

పయనించే సూర్యుడు అక్టోబర్ 27, నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న ఆళ్లగడ్డ, పోలీసు అమరవీరుల సంస్మరణ వారోత్సవాలు విజయవంతంగా నిర్వహించాలన్న నంద్యాల జిల్లా ఎస్పీ శ్రీ సునీల్ షెరాన్‌ ఆదేశాలమేరకు ఆళ్లగడ్డ సబ్ డివిజన్ డీయస్ఫీ కే.ప్రమోద్ ఆధ్వర్యంలో ఆళ్లగడ్డ పట్టణంలోని మహాలక్ష్మి ఫంక్షన్ హాల్‌లో సోమవారం నిర్వహించిన ” *మెగా రక్షదాన శిబిరం ” ప్రజలందరి సహకారంతో విజయవంతం చేశారు.ఈ కార్యక్రమంలో ముందుగా ఆళ్లగడ్డ డిఎస్పి కే.ప్రమోద్ రక్తదానం చేసి పలువురికి ఆదర్శంగా నిలిచారు.అనంతరం

Scroll to Top