PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్

కడప జిల్లాలో మూడు రోజుల పాటు జగన్ పర్యటన!

పయనించే సూర్యుడు న్యూస్ : ఏపీ మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి కడప జిల్లాలో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ నెల 25, 26, 27 తేదీల్లో ఆయన కడప జిల్లాలో పర్యటించనున్నారు. వ్యక్తిగత కార్యక్రమాలు, ప్రజాదర్బార్‌తో పాటు పలు కీలక కార్యక్రమాల్లో జగన్ పాల్గొననున్నారు. పర్యటనలో భాగంగా.. నవంబర్ 25వ తేదీన ఆయన మధ్యాహ్నం బెంగళూరు నుంచి ప్రత్యేక వాహనంలో కడప జిల్లాలోని పులివెందులకు చేరుకుంటారు. పులివెందులకు చేరుకున్న అనంతరం […]

సినిమా-వార్తలు

ప్రముఖ బాలీవుడ్ నటుడు మృతిచెందారు: సినీ పరిశ్రమలో విషాద వాతావరణం

పయనించే సూర్యుడు న్యూస్ :బాలీవుడ్ సీనియర్ నటుడు ధర్మేంద్ర(89) కాసేపటి క్రితం కన్నుమూశారు. ఇవాళ మధ్యాహ్నం మరోసారి అనారోగ్యానికి గురైన ఆయన ఆస్పత్రికి తరలిస్తుండగా తుదిశ్వాస విడిచారు. ఆయన ముంబైలోని బ్రీచ్ కాండీ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయిన కొద్ది రోజులకే ‘షోలే’ నటుడు కన్నుమూసినట్లు వార్తలు వస్తున్నాయి.  ఆయన 300లకు పైగా సినిమాల్లో నటించారు. 1997లో ఫిలింపేర్ లైఫ్ సాఫల్య పురస్కారం, 2012లో పద్మవిభూషణ్ అందుకున్నారు.

క్రైమ్-న్యూస్

కుటుంబాన్ని కుదిపేసిన ఘటన—వీసా ఇబ్బందులతో బాధపడిన యువ డాక్టర్ మృతి

పయనించే సూర్యుడు న్యూస్ :గుంటూరుకు చెందిన డాక్టర్ రోహిణి అమెరికా J1 వీసా తిరస్కరణతో తీవ్ర మనస్తాపానికి గురై హైదరాబాద్‌లో ఆత్మహత్య చేసుకున్నారు. ఉన్నత చదువుల కోసం దరఖాస్తు చేసిన ఆమెకు వీసా నిరాకరించడంతో కలత చెంది స్లీపింగ్ టాబ్లెట్స్ వేసుకున్నారు. ఈ విషాద ఘటన వీసా నిరాకరణల మానసిక ప్రభావంపై చర్చకు దారితీస్తోంది. కుటుంబ సభ్యులు ఆమె మృతదేహాన్ని గుంటూరుకు తరలించారు.అమెరికా J1వీసా రాలేదన్న మనస్తాపంతో యువ డాక్టర్‌ సూసైడ్‌ చేసుకుంది. ఆంధ్రప్రదేశ్‌ గుంటూరుకి చెందిన

క్రైమ్-న్యూస్, వైరల్ న్యూస్

శవాలు కాలే ప్రదేశంలో ఏంట్రా ఈ చెండాలం.. ఆఖరికి శ్మశానాన్ని కూడా వదలడం లేదు ఆ పాడు పనికి.. (వీడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్:- రాష్ట్రంలో మాదక ద్రవ్యాలకు అడ్డుకట్ట వేయాలని ప్రభుత్వం అనేక విధాలుగా ప్రయత్నాలు చేస్తోంది. స్టేట్ నార్కోటిక్స్ విభాగాన్ని మరింత బలోపేతం చేసింది. గంజాయి, ఇతర మాదక ద్రవ్యాలు వాడకుండా కట్టడి చేస్తోంది. అంతేకాదు ఇష్టానుసారంగా మాదకద్రవ్యాలు అమ్మే వారిపై దృష్టి సారించింది. గతంలో మాదకద్రవ్యాలు అమ్మి.. పోలీసులకు చిక్కిన వారిపై ప్రత్యేకంగా నిఘా పెడుతోంది. రాష్ట్రంలో ఎక్కడైనా మాదకద్రవ్యాల ఆనవాళ్లు కనిపిస్తే పాత నేరస్తులను కూడా విచారిస్తోంది. ఇంత చేస్తున్నప్పటికీ మాదక ద్రవ్యాల

జాతీయ-వార్తలు

ప్రయాణికుల ప్రాణాలు త్రుటిలో రక్షణ… టేక్ఆఫ్ రన్‌వేపై ల్యాండ్ అయిన విమానం

పయనించే సూర్యుడు న్యూస్ :ఢిల్లీలోని ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయంలో ఆదివారం కాబూల్ నుండి వచ్చిన అరియానా ఆఫ్ఘన్ ఎయిర్‌లైన్స్ విమానం ఎఫ్‌జీ 311, ల్యాండింగ్ కోసం కేటాయించిన రన్‌వేకు బదులుగా టేకాఫ్‌ల కోసం నియమించబడిన రన్‌వే 29ఆర్‌పై పొరపాటున ల్యాండ్ అయింది. అదృష్టవశాత్తూ ఆ సమయంలో ఆ రన్‌వేపై ఇతర విమానాలు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై విమానయాన అధికారులు విచారణ ప్రారంభించారు.కాబూల్ నుండి అరియానా ఆఫ్ఘన్ ఎయిర్‌లైన్స్ విమానం FG 311గా

Scroll to Top