PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ‘రైతన్నా’ కార్యక్రమం ప్రారంభం: నేటి నుంచి రాష్ట్రవ్యాప్త అమలు

పయనించే సూర్యుడు న్యూస్ :నేటి నుండి రాష్ట్రవ్యాప్తంగా ”రైతన్నా.. మీకోసం” కార్యక్రమం ప్రారంభం కానుంది. మొత్తం ఏడు రోజులపాటు వివిధ రకాల కార్యక్రమాలు నిర్వహించనున్నారు వ్యవసాయ శాఖ అధికారులు. ఈ నెల 24 నుండి 29 వరకు ప్రతి రైతు ఇంటికి వ్యవసాయ అధికారులు వెళ్లనున్నారు. రైతుల సమాచారాన్ని సేకరించడంతో పాటు, వారికి పలు సూచనలు చేయనున్నారు వ్యవసాయ అధికారులు. సాంప్రదాయంగా వస్తున్న పంటలను కాకుండా.. నూతన పంటల వైపు అడుగులు వేసేలా అన్నదాతలను సిద్ధం చేయనున్నారు. […]

సినిమా-వార్తలు

అంతర్జాతీయంగా గుర్తింపు—‘మహావతార్ నరసింహా’కి ప్రత్యేక గౌరవం!

పయనించే సూర్యుడు న్యూస్ :భారతీయ యానిమేషన్ రంగానికి కొత్త దారులు చూపించి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్‌గా నిలిచిన చిత్రం ‘మహావతార్ నరసింహా’. తాజాగా ఈ సినిమా మరో ప్రతిష్ఠాత్మక గుర్తింపును పొందింది. మహావిష్ణువు అవతారమైన నరసింహుడి పురాణాన్ని ఆధారంగా చేసుకుని రూపొందించారు. ఈ చిత్రాన్ని దర్శకుడు అశ్విన్ కుమార్ అత్యున్నత సాంకేతిక ప్రమాణాలతో తెరకెక్కించారు. నరసింహుడి ఉగ్రరూపం, విజువల్ గ్రాండియర్‌తో పాటు  భావోద్వేగాలకు ప్రాధాన్యం ఇచ్చిన కథనం.. ఇవన్నీ కలిసి ఈ చిత్రాన్ని బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలబెట్టాయి.

క్రైమ్-న్యూస్

రెండు ప్రైవేట్ బస్సులు ఢీకొన్న దుర్ఘటనలో పలువురు మృతి

పయనించే సూర్యుడు న్యూస్ :ఎదురెదురుగా వస్తున్న రెండు ప్రైవేటు ట్రావెల్స్ బస్సులు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో పలువురు మృత్యువాతపడ్డారు. పదుల సంఖ్యలో ప్రయాణికులు గాయపడ్డారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు హుటాహుటినా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రజల సహాయంతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. జిల్లా కలెక్టర్‌ సహా స్థానిక అధికారులు సంఘటన స్థలంలో మకాం వేసి పనిచేస్తున్నారు. గాయపడిన వారిని సమీపంలోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.ఆగని బస్సు ప్రమాదాలు ప్రజల్ని భయాందోళనకు గురిచేస్తున్నాయి. తాజాగా తమిళనాడులో మరో

జాతీయ-వార్తలు

ముగిసిన జీ20 సదస్సు: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రస్తావించిన కీలక అంశాలు

పయనించే సూర్యుడు న్యూస్ :ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల జీ20 దేశాధినేతల సదస్సు ముగిసింది. దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌‌లో జరిగిన జీ20 సదస్సు తర్వాత మోదీ తిరిగి భారతదేశానికి పయనమయ్యారు.ఈ మేరకు జీ20 సదస్సులో తమ సమావేశాలను, ప్రపంచ నాయకులతో భేటీలను విజయవంతంగా ముగించుకుని  ప్రధాని నరేంద్ర మోదీ దక్షిణాఫ్రికాలోని జోహన్నెస్‌బర్గ్‌ నుంచి బయలుదేరినట్లు విదేశాంగ శాఖ పేర్కొంది.ప్రధాని మోదీ దక్షిణాఫ్రికాలో తన అధికారిక పర్యటనను ప్రారంభించగా.. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమ్మాన్యుయెల్ మాక్రాన్, జర్మన్ ఛాన్సలర్ ఫ్రీడ్రిచ్ మెర్జ్,

తెలంగాణ

స్నేహితులతో వెళ్లిన చివరి పర్యటనే ప్రాణాంతకం… కుటుంబంలో శోకం

పయనించే సూర్యుడు న్యూస్ :భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో ఒకే రోజు గంటల వ్యవధిలో ఇద్దరు మృతి చెందారు. ఒకే కుటుంబంలో ఇద్దరు చనిపోయిన సంఘటన తీవ్ర విషాదం నింపింది. స్నేహితులతో కలిసి పిక్‌నిక్‌కి వెళ్లి వాగులో స్నానానికి దిగి ప్రమాదవశాత్తు మునిగిపోయి గుమ్మళ్ళ యశ్వంత్(15) అనే పదవ తరగతి విద్యార్థి మృతి చెందాడు. మనవడిపై గారాబం పెంచుకున్న నాయనమ్మ మనవడి మృతదేహం చూసి రోదిస్తూ గుండెపోటుతో చనిపోవడంతో ఆ ఇంట్లో తీవ్ర విషాదం నింపింది. అశ్వారావుపేటకు

Scroll to Top