PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సీసీఐ ద్వారా పత్తిని కొనుగోలు చేయాలి.

పయనించే సూర్యుడు అక్టోబర్ 28 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఈరోజు ఏన్కూరు మార్కెట్ కేంద్రాన్ని సిపిఐ ఎంఎల్ మాస్ లైన్… అఖిలభారత ఐక్య రైతు సంఘం బృందం వెళ్లి రైతులను. కొనుగోలుదారులను. కార్మికులు కలిసి రైతాంగ సమస్యలు పై ఏన్కూరు మార్కెట్ కార్యదర్శి బి బజార్ నీ కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ ఎంఎల్ మాస్ లైన్ ఖమ్మం జిల్లా నాయకులు ఎస్కే లాల్ మియా అఖిలభారత […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి,

పయనించే సూర్యుడు అక్టోబర్ 28 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ ఏన్కూర్: అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలి, అకాల వర్షాలకు నష్టపోయిన రైతులను వెంటనే ప్రభుత్వం ఆదుకోవాలని సిపిఎం పార్టీ మండల కార్యదర్శి దొంతబోయిన నాగేశ్వరరావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక తహసీల్దార్ సిహెచ్ శేషగిరిరావు కు సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని అందజేయడం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏన్కూరు మండలంలో అకాల వర్షాల వలన

వైరల్ న్యూస్

మోకాల శాస్త్ర చికిత్స కొరకు సీఎం నిధుల ద్వారా సహాయం..

రుద్రూర్, అక్టోబర్ 27 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): రుద్రూర్ మండల కేంద్రానికి చెందిన గోలి సుబ్బా లక్ష్మీ w/o శివ కేశవరావు (శివయ్య) మోకాళ్ల నొప్పితో బాధపడుతున్న సమయంలో ఈ విషయాన్ని ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి దృష్టికి మాజీ సొసైటీ అధ్యక్షుడు పత్తిరాము తీసుకెళ్లారు. వెంటనే స్పందించి ఆ కుటుంబానికి ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి ఆపద్బాంధవుడిగా నిలిచారు. బాన్సువాడ లో సోమవారం ఆ కుటుంబానికి శాస్త్ర చికిత్స కోసం సీఎం సహాయ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చింతూరు పరిసర ప్రాంతాల్లో భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నటువంటి వ్యక్తి మృతి

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 27 చింతూరు పోలీస్ స్టేషన్ పరిధిలో గల సింగన్నగూడెం గ్రామమ దగ్గరలో గల రోడ్డు పక్కన ఒక గుర్తు తెలియని, సుమారు 50 సంవత్సరాలు వయసు గల వ్యక్తి అనారోగ్యంతో, లేవనేని స్థితిలో ఉం డగా, గ్రామస్తులు చింతూరు గవర్నమెంట్ హాస్పిటల్లో జాయిన్ చేయగా, చికిత్స పొందుతూ ది. 24. 10. 2025 తారీకు సాయంత్రం 5:45 నిమిషములకు మరణించడం జరిగింది. ఈ విషయమును

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కొత్తూరు సుబ్బరాయునికి 3.244 కేజీల వెండి వస్తువులు విరాళం”

పయనించే సూర్యుడు అక్టోబర్ 27,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న ప్రముఖ శైవక్షేత్రము లక్షలాది మంది భక్తుల ఆరాధ్య దైవము పాణ్యం మండలం ఎస్.కొత్తూరు గ్రామంలో వెలిసిన శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి 3 కేజీల 244 గ్రాముల వెండి వస్తువులు ఆదివారం వితరణ చేసినట్లు ఆలయ ఈవో యం.రామక్రిష్ణ తెలిపారు. బండి ఆత్మకూరు మండలం పార్నపల్లె గ్రామానికి చెందిన దేరెడ్డి నాగిరెడ్డి, దేరెడ్డి నాగ మునీశ్వర రెడ్డి వారి కుటుంబ సభ్యులకు స్వామివారు ఇంటి ఇలవేల్పు

Scroll to Top