PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాల పరిశోధకులకు జేఎన్టీయూఏ నుండి పీహెచ్.డి పట్టాలు.

పయనించే సూర్యుడు అక్టోబర్ 26,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న శాంతి రామ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఇద్దరు అధ్యాపకులు జేఎన్టీయూప్ నుంచి పీహెచ్డ్ పట్టాలు అందుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్రమణ్యం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల పరిశోధకులు ఎన్. రామా దేవి, జె. డేవిడ్ సుకీర్తి, తమ వైవా%%వోస్ను విజయవంతంగా పూర్తి చేసి, జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ, అనంతపురం నుండి డాక్టరేట్ డిగ్రీలు అందుకున్నారన్నారు. ఈ ఇద్దరు పరిశోధకులు ఈ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మహానంది సన్నిధిలో జిల్లా ఎస్పీ దంపతులు”

పయనించే సూర్యుడు అక్టోబర్ 26,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న మహానంది సన్నిధిలో నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ షరాన్ దంపతులు శనివారం సాయంత్రం పూజలు నిర్వహించారు. స్వామి వారికి అభిషేకం అమ్మవారికి కుంకుమార్చన పూజ కార్యక్రమాలను నిర్వహించారు. పూజా కార్యక్రమాల కంటే ముందు ఎస్పీ దంపతులకు మహానంది ఎస్ఐ రామ్మోహన్ రెడ్డి తో పాటు ఆలయ సిబ్బంది సుబ్బారెడ్డి స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాల అనంతరం ఎస్పీ దంపతులను దుశ్యాలువతో సత్కరించి స్వామివారి మెమొంటోల్లతోపాటు తీర్థ

HOME

హైదరాబాద్‌ చాదర్ ఘాట్ విక్టరీ గ్రౌండ్స్ లో కాల్పుల ఘటన

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 26 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి హైదరాబాద్‌లో అత్యంత రద్దీగా ఉండే చాదర్ ఘాట్ విక్టరీ గ్రౌండ్స్‌లో కాల్పుల ఘటన చోటు చేసుకుంది. సెల్ ఫోన్ దొంగలపై డీసీపీ చైతన్య కాల్పులు జరిపినట్లుగా పోలీసులు ప్రకటించారు. సెల్‌ఫోన్లు స్నాచింగ్ చేసే ఇద్దరు దొంగలు విక్టరి గ్రౌండ్స్ వద్ద ఉన్నట్లుగా పోలీసులకు సమాచారం వచ్చింది. వారిని పట్టుకునేందుకు డీసీపీ చైతన్య తన సిబ్బందితో కలిసి వెళ్లారు. అక్కడ దొంగల్ని పట్టుకునే ప్రయత్నంలో

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సజ్జనార్ పోలీస్ కమిషనర్ గా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి రెచ్చిపోతున్న నాలుగో సింహం.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 26 తెలంగాణ స్టేట్ ఇన్చార్జి శ్రీనివాస్ రెడ్డి తగ్గేదే లేదంటున్న పోలీసులు…తుప్పు పట్టిన తుపాకీ దుమ్ము దులుపుతున్న రాష్ట్ర పోలీసులు…అసలైన పోలీస్ పవర్ చూపిస్తున్న ఖాకీలు..గజగజ లాడుతున్న రౌడీ ముఠాలు, దొంగలు, దోపిడిదారులు, డ్రగ్స్ మాఫియా గాళ్ళు.హైదరాబాద్లో మరోసారి కాల్పుల కలకలం! సౌత్ ఈస్ట్ డీసీపీ పై కత్తితో దాడికి యత్నించిన సెల్ ఫోన్ దొంగ…సెల్ ఫోన్ దొంగలపై కాల్పులు జరిపిన డిసిపి చైతన్య…ఒకరికి గాయం కావడంతో దగ్గరలో నాంపల్లి ఆసుపత్రికి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సహ చట్టం 2005ను అన్ని ప్రభుత్వ కార్యాలయంలో పగడ్బందీగా అమలు చేయాలి

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ రాష్ట్ర డైరెక్టర్ ఎం ఏ సలీం……ఈరోజు శనివారం రోజున నిజామాబాద్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో సమాచార హక్కు చట్టం 2005 పైన సమావేశం ఏర్పాటు చేయడం జరిగినది.ఇట్టి కార్యక్రమానికి తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ ఎంఏ సలీం ముఖ్య అతిథిగా పాల్గొని, ఈ సందర్భంగా మాట్లాడుతూ సమాచార హక్కు చట్టం-2005, అమలై 20 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భముగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు.సమాచార హక్కు చట్టం

Scroll to Top