శాంతిరాం ఇంజనీరింగ్ కళాశాల పరిశోధకులకు జేఎన్టీయూఏ నుండి పీహెచ్.డి పట్టాలు.
పయనించే సూర్యుడు అక్టోబర్ 26,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న శాంతి రామ్ ఇంజనీరింగ్ కళాశాలకు చెందిన ఇద్దరు అధ్యాపకులు జేఎన్టీయూప్ నుంచి పీహెచ్డ్ పట్టాలు అందుకున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సుబ్రమణ్యం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కళాశాల పరిశోధకులు ఎన్. రామా దేవి, జె. డేవిడ్ సుకీర్తి, తమ వైవా%%వోస్ను విజయవంతంగా పూర్తి చేసి, జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్శిటీ, అనంతపురం నుండి డాక్టరేట్ డిగ్రీలు అందుకున్నారన్నారు. ఈ ఇద్దరు పరిశోధకులు ఈ […]




