PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

శ్రీశ్రీశ్రీ స్వయంభు కృష్ణ స్వామి వారి బ్రహ్మోత్సవాలలో పాల్గొన్న మాజీ జెడ్పి చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సరితమ్మ..

పయనించే సూర్యుడు తేదీ 18 తారీకు సోమవారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న, జోగులాంబ గద్వాల జిల్లా మల్దకల్ మండలం సద్దనోన్ పల్లి గ్రామంలో శ్రీ శ్రీ శ్రీ కృష్ణ స్వామి వారి బ్రహ్మోత్సవాలు పాల్గొన్న జోగులాంబ గద్వాల జిల్లా మాజీ జడ్పీ చైర్ పర్సన్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి సరితమ్మ శ్రీశ్రీశ్రీ స్వయంభు కృష్ణ స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి వారి రథోత్సవ కార్యక్రమంలో పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పోలవరం ప్యాకేజీ తీసుకున్న భూములను ప్రభుత్వం జప్తు చేసుకొని స్థానిక ఆదివాసులకు అప్పజెప్పాలి –

ఈ భూములపై జరుగుతున్న వివదానికి ప్రభుత్వమే బాధ్యత వహించాలి. 5వ షెడ్యూల్ ప్రాంతం లో గిరిజనేతరులకు అన్ని రకాల హక్కులు తొలగించాలి. ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర కార్యదర్శి కుంజా అనిల్ డిమాండ్. పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ ఆగష్టు 18 అల్లూరి సీతారామరాజు జిల్లా కూనవరం మండలం పోలవరం ప్రాజెక్ట్ పరివాహక ప్రాంతంలో ప్రభుత్వ అధీనంలో ఉన్న ప్రభుత్వ, ప్యాకేజి తీసుకున్న భూములను ఆదివాసులకే అప్పజెప్పాలని,ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమం మరియు ప్రత్యేక పూజలు…

// పయనించే సూర్యుడు// ఆగస్టు //18మక్తల్ నారాయణ పేట్ జిల్లా మక్తల్ మండలం లోని పంచదేవ్ పహాడ్ గ్రామం లో ఈ రోజు నాభి శిల బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమంలో పాల్గొన్న తెలంగాణ రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి కి శాలువాతో సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు మరియు మండల అధ్యక్షుడు గణేష్ కట్టా సురేష్ మరియు కాంగ్రెస్ నాయకుల పాల్గొన్నారు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బి కొండయ్య మరియు మండల కార్య దర్శి నాగప్ప మరియు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ 375 వ జయంతి వేడుకలు…

సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలు జరుపుకుంటున్న గౌడ కులస్తులు.. : రుద్రూర్ మండల కేంద్రంలోని కల్లు డిపోలో గౌడ కులస్తుల ఆధ్వర్యంలో సోమవారం సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ జయంతి వేడుకలను ఘనంగా జరుపుకున్నారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ గౌడ్, విట్టల్ గౌడ్ గౌడ్, ప్రవీణ్ గౌడ్, రమణ గౌడ్, సతీష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

40మంది నిరాశ్రయిలకు తాత్కాలిక షెల్టర్ ఏర్పాటు చేసిన గ్రామ మాజీ సర్పంచ్..

నిరాశ్రయిలను తాత్కాలిక షెల్టర్ లో ఉంచిన దృశ్యం.. రుద్రూర్, ఆగస్టు 18 ( పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి): రుద్రూర్ మండల కేంద్రంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నివాస గృహాలు నీటిలో మునిగి దాదాపు 40మంది నిరాశ్రయిలను బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, రుద్రూర్ గ్రామ మాజీ సర్పంచ్ ఇందూరు చంద్రశేఖర్ ఆధ్వర్యంలో పునరావాసం కేంద్రం కింద స్థానిక జిల్లా పరిషత్ పాఠశాల బాలికల హైస్కూల్ యందు వారికి తాత్కాలిక షెల్టర్ ఏర్పాటుచేసి వారికి ఉదయం

Scroll to Top