PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నూతన రేషన్ కార్డు ఇందిరమ్మ ఇండ్లు పంపిణీ కార్యక్రమం పేదల కళ్ళల్లో వెలుగు చూడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ ద్వేయం… పటేల్ రమేష్ రెడ్డి

జనం న్యూస్ ఆగస్టు 16 పెన్ పహాడ్ : పేద ప్రజల కళ్ళల్లో వెలుగు చూడాలన్నదే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్య మని రాష్ట్ర పర్యాటక చైర్మన్ పటేల్ రమేష్ రెడ్డి అన్నారు. శనివారం ఆయన మండలంలోని అన్నారం గ్రామం జె ఎస్ ఆర్ ఫంక్షన్ హాల్ లో శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డితో కలిసి లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల మంజూరి పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగాఆయన మాట్లాడుతూ, పేదలకు ఇందిరమ్మ ఇండ్లు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

తాళ్ల రాంపూర్ పాఠశాలలో కృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు జరుపుకున్నారు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టి కే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గం లో ఎర్రగట్ల మండలంలోని ఎంపీపీ ఎస్ తాళ్లరాంపూర్ పాఠశాలలో శ్రీకృష్ణ జన్మాష్టమి ఉత్సవాలు ఘనంగా జరుపుకోవడం జరిగింది ఇందులో భాగంగా ఈ వేడుకలు పూజా కార్యక్రమంతో మొదలుకొని ఉట్టి పోటీలు మరియు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు పిల్లల చేత అద్భుతంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు చిలుక స్రవంతి , ఉపాధ్యాయురాలు మౌనిక , వి.వి వనిత ఆధ్వర్యంలో నిర్వహించడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మాజీ సర్పంచ్ ఇంటికి షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్

సుమిత్రా చందు నాయక్ దంపతులను సన్మానించిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ షాద్ నగర్ ఎమ్మెల్యే వీర్ల పల్లి శంకర్ ఆశీస్సులు తీసుకున్న మాజీ సర్పంచ్ దంపతులు ( పయనించే సూర్యుడు ఆగస్టు 16 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగా రెడ్డి జిల్లా షాద్ నగర్ మున్సిపాలిటీ6 వార్డ్ టీచర్స్ కాలనీలో కాలనీ సమస్యలు తెలుసుకోవడానికి వెళ్లిన షాద్నగర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్, మాజీ సర్పంచ్ సుమిత్ర చందు నాయక్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఆదురుపల్లిలో ఘనంగా శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు

” కృష్ణుడి గోపిక వేషధారణలలో అలరించిన చిన్నారులు పయనించే సూర్యుడు ఆగస్టు 17 (ఆత్మకూరు నియోజవర్గం ప్రతినిధి మన్నేపల్లి తిరుపతయ్య) చేజర్ల మండలం ఆదురుపల్లి గ్రామంలోని శ్రీకృష్ణ మందిరంలో జన్మాష్టమి వేడుకలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఉదయం నుండి భక్తులు స్వామివారి దర్శనార్థం తరలి వచ్చి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ అర్చకులు శ్రీకృష్ణుడికి ప్రత్యేక అలంకరణలు చేసి అర్చనలు నిర్వహించగా,భక్తులు హారతులు ఇచ్చి శ్రద్ధాభక్తులతో ప్రార్థనలు చేశారు. పిల్లలు శ్రీకృష్ణుడు,గోపికల వేషధారణలో పాల్గొని భజనలు ఆలపించడంతో వేడుకలకు ప్రత్యేక

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు

( పయనించే సూర్యుడు ఆగస్టు 16 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా కొందుర్గ్ మండల కేంద్రంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం ఆవరణలో జరిగిన కృష్ణష్టమి వేడుకల్లో భాగంగా ముట్టి కొట్టే కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. దేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని ఘనంగా ఈ కార్యక్రమంలో కమిటీ చైర్మన్ కృష్ణయ్య, భరత్, పూజారి ఆధ్వర్యంలోదేవాలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో రాజేష్ పటేల్ మాజీ వైస్ ఎంపీపీ,సత్యం,

Scroll to Top