PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇటీవల కురిసిన వర్షాలకు దెబ్బతిన్న ఇళ్ళను పరిశీలిస్తున్న జనసేన నేత రామ శ్రీనివాస్

పయనించే సూర్యుడు అక్టోబర్25 అన్నమయ్య జిల్లా టి.సుండుపల్లి మండలం మరియు మేజర్ గ్రామపంచాయతీ పరిధిలోని రాజంపేట రోడ్డుపై ఉన్న అఖంపల్లెలో జనసేన సీనియర్ నేత రామ శ్రీనివాస్ స్థానికులు మరియు మిత్రబృందంతో కలిసి పర్యటించారు. ఆ కాలనిలో సుమారు 30 కుటుంబాలు నివాసిస్తుంటారు. ఇటీవల కురిసిన అకాల వర్షాల కారణంగా రాజంపేట అసెంబ్లీ మరియు పార్లమెంట్ నియోజకవర్గం జనసేనపార్టీ నాయకులు రామ శ్రీనివాస్ మాట్లాడుతూ భాదితులకు సత్వరమే అన్నిరకాలుగా ఆదుకోవాలని సంబంధిత శాఖ ప్రభుత్వ అధికారులకు తెలిపారు.అక్కడ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పశువుల ఉచిత గర్భకోశ వ్యాధుల చికిత్సకు విశేష స్పందన: పశువైద్యాధికారిని డాక్టర్ సాయి హరిణి.”

పయనించే సూర్యుడు అక్టోబర్ 25,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న గడివేముల పశువైద్యశాలలో రాష్ట్రీయ గోకుల్ మిషన్ ఆధ్వర్యంలో డాక్టర్ సాయి హరిణి ఉచిత గర్భకోశ శిక్షణా శిబిరం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ఉపసంచారకులు డా.శ్రీనివాసరావు, నంద్యాల డివిజన్ పశుగణాభివృద్ధి సంస్థ ఉపసంచారకులు డా.రాజశేఖర్,సహాయసంచారకులు డా. కమలాకర్లు ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో 40 మంది రైతులకు చెందిన 10 ఆవులకు, 36 గేదెలకు పరీక్షలు నిర్వహించి,23 లేగదూడలకు నట్టల నివారణ మందులు తాపించి,16 పశువులకు సాధారణ కేసులకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో అరుదైన ఘటన

5 కేజీల బాల భీముడికి, భద్రాచలం ఏరియా ఆసుపత్రిలో జన్మనిచ్చిన తల్లి రాణి పయనించే సూర్యుడు అక్టోబర్ 25 (పొనకంటి ఉపేందర్ రావు ) భద్రాద్రి కొత్తగూడెం : భద్రాచలం ఏరియా ఆసుపత్రి సూపరిండెంట్, మరియు వైద్యులుభద్రాద్రి కొత్తగూడెం జిల్లా, భద్రాచలం ఏరియా ప్రభుత్వ ఆసుపత్రిలో మధ్యాహ్నం అడుగైన ఘటన చోటు చేసుకుంది, మణుగూరు పట్టణానికి చెందిన, జోగునూరు బాబు, అతని భార్య అయిన జోగునూరు రాణి కి పురిటి నొప్పులు రావడంతో, మణుగూరు ఏరియా ఆసుపత్రికి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

నకిలీ పురుగుల మందుల తయారీ కేంద్రం పై దాడి..

పయనించే సూర్యుడు తేదీ 25 అక్టోబర్ శనివారం జోగులాంబ గద్వాల జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా ఇన్ఛార్జి బోయ కిష్టన్న. జోగులాంబ గద్వాల జిల్లా ఐజ మండలం పులికల్ గ్రామంలో ఎలాంటి అనుమతులు లేకుండా నిబంధనలకు విరుద్ధంగా పురుగుల మందు తయారు చేస్తున్న ఐ కేంద్రంపై ఐజ పోలీసులు మరియు మండల అగ్రికల్చర్ ఏఈఓ జనార్దన్ రావు తనిఖీ చేపట్టారు పట్టణ ఎస్సై శ్రీనివాసరావు ఐజ ఆలస్యంగా తెలుగులోకి రావడంతో సమాచారం మేరకు స్థానిక పట్టణ ఎస్ ఐ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మండేపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమి ఆక్రమణపై గ్రామస్థుల నిరసన రెవెన్యూ అధికారులు దిగి పరిశీలన

రాత్రిపూట 5 ఎకరాల ప్రభుత్వ భూమిని దున్ని చెట్లు నాటిన ఘటన. భూమి ప్రభుత్వానికి చెందాలి లేదా గ్రామాభివృద్ధికి వినియోగించాలి అని డిమాండ్. ఆర్‌ఐ దినేష్‌, జిపిఓ వేణు పరిశీలన జరిపి నివేదిక సిద్ధం చేస్తున్నారు. భూమికి పత్రాలు ఉంటే రాత్రిపూట పనులు ఎందుకు?” 377 సర్వే నంబరులో 360 ఎకరాలు ఇప్పటికే ప్రభుత్వ అధీనంలో; మిగిలినది పశువుల మేతకు ఉపయోగపడుతుంది. భూమిని క్రీడా ప్రాంగణం లేదా ప్రజల అవసరాలకు కేటాయించాలని విజ్ఞప్తి. పయనించే సూర్యుడు, అక్టోబర్

Scroll to Top