మండపల్లి గ్రామంలో ఇసుక వాహనాలపై గ్రామస్తుల ఆగ్రహం – వేబిళ్లు నిలిపివేయాలని డిమాండ్
పయనించే సూర్యుడు, అక్టోబర్ 25( రాజన్న సిరిసిల్ల జిల్లా బ్యూరో ఇన్చార్జి )చెరుకుపల్లి రాకేశ్ తంగళ్ళపల్లి మండల కేంద్రంలో మండేపల్లి గ్రామంలో ఇసుక రవాణా విషయంలో గ్రామస్తులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. తరచుగా జరుగుతున్న ఇసుక రవాణా ఘటనలపై అసంతృప్తి వ్యక్తం చేసిన ప్రజలు, గ్రామంలోని అన్ని మార్గాల్లో ట్రాక్టర్లను ఆపి ధర్నా నిర్వహించారు. గ్రామ పరిసరాల్లో ఇసుక తవ్వకాలు, రవాణా కొనసాగుతుండటంతో పర్యావరణానికి నష్టం, మరియు అనేక సంఘటనలు జరుగుతున్నాయని దృష్టిలో పెట్టుకొని నిన్నటి […]




