PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కర్నూలు జిల్లా లో బస్సు మృతులకు 5లక్షలు, క్షతగాత్రులకు రెండు లక్షలు నష్టపరిహారం”

పయనించే సూర్యుడు అక్టోబర్ 24 నంద్యాల జిల్లా రిపోర్టర్ జి పెద్దన్న కర్నూలు జిల్లాలో జరిగిన బస్సు ప్రమాద ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తెలిపారు. శుక్రవారం డిజిపి హరీష్ కుమార్ గుప్త రవాణా శాఖ మంత్రితో కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ప్రమాదంపై 16 బృందాలతో అన్ని కోణాల్లో సమగ్ర దర్యాప్తు చేస్తున్నాము. ప్రమాదంలో 19 మంది ప్రాణాలు కోల్పోయారు. అందులో ఏపీ నుంచి ఆరుగురు, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నియమించాలని కోరిన నూనెపల్లె ప్రజలు

పయనించే సూర్యుడు అక్టోబర్ 24 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న యుద్ధ ప్రాతిపదికన నూనెపల్లె ప్రాంతంలో రైల్వే అండర్ గ్రౌండ్ బ్రిడ్జి నియమించాలని ఈ విషయమై ఈరోజు నంద్యాల పార్లమెంటు సభ్యురాలు డాక్టర్ శబరితో నూనె పల్లె ప్రజలు కలిసి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. అలాగే ఆమె కూడా స్పందించి ఈ విషయంలో కచ్చితంగా నేను రైల్వే బోర్డు మీటింగ్లో చర్చిస్తానని ఈ నిర్మాణం ఆలస్యం కాకుండా కృషి చేస్తానని ఆమె హామీ ఇవ్వడం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గిరిజన స్టూడెంట్స్ ఫెడరేషన్రాష్ట్ర అధ్యక్షుడు రాజీనామా

పయనించే సూర్యుడు అక్టోబర్24 అన్నమయ్య జిల్లా టీ సుండుపల్లి మండలం పూజారిరెడ్డిశేఖర్, గిరిజన స్టూడెంట్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్షునిగా సేవలందించిగర్వంగా ఈ సంస్థ కోసం నా శక్తి పరిమితి వరకు కృషి చేశానని. గిరిజన విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం సమాజంలో వారి ఆహ్వానం మేరకు చేయకూడిన పనులు చాలా ఉన్నాయి.ఈ సందర్భంలో, నాపై ఉన్న బాధ్యతల నుంచి తప్పుకోవాలని నిర్ణయించుకోవడం జరిగిందని ఇంతవరకు నాకు అందిన అనుభవాలు, నేర్పిన పాఠాలు నా జీవితానికి అమూల్యమైనవి అని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రమాద ఘటనపై పూర్తిస్థాయి విచారణ – మంత్రి ఫరూక్.”

పయనించే సూర్యుడు అక్టోబర్ 24 నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న కర్నూలు జిల్లా ఉలిందకొండ, చిన్న టేకూరు వద్ద ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు దగ్ధమైన ఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ఎండీ ఫరూక్.కావేరి ట్రావెల్స్ బస్సు దుర్ఘటన లో ప్రయాణికుల సజీవ దహనం చోటు చేసుకోవడం అత్యంత దురదృష్టకరం.మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేసిన మంత్రి ఫరూక్.ప్రమాదం నుండి బయటపడిన ప్రయాణికులకు అవసరమైన వైద్య

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఈనెల 28వ తేదీ వైయస్సార్సీపి ప్రజా ఉద్యమ ర్యాలీ “

పయనించే సూర్యుడు అక్టోబర్ 24, నంద్యాల జిల్లా రిపోర్టరు జి పెద్దన్న ఈనెల 28వ తేది ప్రజా ఉద్యమం ర్యాలీని విజయవంతం చేయాలని పిలుపునిచ్చిన ఎమ్మెల్సీ ఇసాక్ బాషా, మున్సిపల్ చైర్ పర్సన్ మా బున్నీ సా, వైసీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ పి.పి నాగిరెడ్డి,రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచిన పిలుపు మేరకు ఈ నెల 28వ తేదీ నంద్యాల

Scroll to Top