PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లయన్స్ క్లబ్ రుద్రూర్ ఆధ్వర్యంలో కంటి వైద్య శిబిరం ఏర్పాటు..

రుద్రూర్, నవంబర్ 22 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) : రుద్రూర్ మండల కేంద్రంలోని జెఎన్సీ కాలనీలో గల ఎస్సి కమ్యూనిటీ హాల్ లో ఎస్సి యూత్ వారి సహాకారముతో లయన్స్ క్లబ్ ఆఫ్ రుద్రూర్ ఆధ్వర్యంలో శనివారం లయన్స్ బోధన్ ఆసుపత్రి వారిచే ఉచిత కంటి వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. కంటి నిపుణులు సతీష్, వారి సిబ్బందితో 68 మంది రోగులకు కంటి పరీక్షలు నిర్వహించారు. ఇందులో 10 మంది రోగులకు మోతిబిందు […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిన ఇన్సూరెన్స్ ల అనుమతులను  రద్దు చేయాలని నవంబర్-25 న చలో కలెక్టరెట్

{పయనించే సూర్యుడు} {నవంబర్ 22మక్తల్ } మక్తల్ మండలం మాధ్వార్ గ్రామంలో తెలంగాణ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం (TUCI) గ్రామ జనరల్ బాడీ సమావేశం బాట రాజు అధ్యక్షత న కమిటీ హాల్ నందు సమావేశం జరిగింది. కార్యక్రమానికి మఖ్య వక్తగా వచ్చినటువంటి టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఎస్ కిరణ్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబరు కొడ్స్ వళ్ళ భవన

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని 78 సెంట్లు స్మశాన వాటిక భూమి మాయమవుతుoది

పయనించే సూర్యుడు నవంబర్ 22 (సూళ్లూరుపేట మండల రిపోర్టర్ దాసు) సూళ్లూరుపేట మున్సిపాలిటీ పరిధిలోని బాపూజీ కాలనీ నివాసులు అయినటువంటి SC,ST,BC కోసం స్మశాన వాటిక (బరిల్ గ్రౌండ్) సర్వే నంబర్203/2 లో 78 సెంట్లు భూమి ఉంది కానీ ఇప్పుడు ఆ స్మశాన భూమి మాయమైంది కొంతమంది భూతాపం పట్టిన వ్యక్తులు ఆక్రమించుకొని ఆ భూమి స్వభావాన్ని మార్చేశారు. బాపూజీ కాలనీలో ఎవరైనా మరణిస్తే దాదాపు 5 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి సూళ్లూరు హరిజనవాడ దగ్గర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ప్రైవేట్ కంపెనీలకు ఇచ్చిన ఇన్సూరెన్స్ ల అనుమతులను  రద్దు చేయాలని నవంబర్-25 న చలో కలెక్టరెట్

{పయనించే సూర్యుడు} {నవంబర్ 22మక్తల్ } మక్తల్ మండలం మాధ్వార్ గ్రామంలో తెలంగాణ ప్రగతిశీల భవన మరియు ఇతర నిర్మాణ కార్మిక సంఘం (TUCI) గ్రామ జనరల్ బాడీ సమావేశం బాట రాజు అధ్యక్షత న కమిటీ హాల్ నందు సమావేశం జరిగింది. కార్యక్రమానికి మఖ్య వక్తగా వచ్చినటువంటి టి యు సి ఐ జిల్లా అధ్యక్షులు ఎస్ కిరణ్ మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న నరేంద్ర మోడీ ప్రభుత్వం తెచ్చిన నాలుగు లేబరు కొడ్స్ వళ్ళ భవన

ఆంధ్రప్రదేశ్, వైరల్ న్యూస్

నీకిదేం పోయే కాలం రా సామీ..! ఫుల్లుగా మందేసి కరెంటు తీగలపై నిద్రపోయిన మందు బాబు (వీడియో చూడండి)

పయనించే సూర్యుడు న్యూస్:- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని మన్యం జిల్లాలో పాలకొండ మండలం ఎం. సింగిపురం అనే గ్రామంలో ఓ వ్యక్తి మద్యానికి బానిస అయ్యాడు. ప్రతిరోజు మద్యం తాగనిదే అతడికి పూట గడవదు. మద్యం తాగపోతే అతడు అడుగు కూడా బయటికి వేయలేడు. చేతులు వణుకుతాయి . మనిషి మొత్తం షేక్ అవుతుంటాడు. అలాంటి వ్యక్తి పీకలదాకా మద్యం తాగాడు. పైగా నూతన సంవత్సరం కావడంతో మరింతగా మద్యం తాగాడు. దీంతో అతడి శరీరం వణికి

Scroll to Top