PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బయో వ్యర్థాల నిర్వహణ సమర్థవంతంగా నిర్వహించాలి – జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్

పయనించే సూర్యుడు అక్టోబర్ 24 (పొనకంటిఉపేందర్ రావు ) భద్రాద్రికొత్తగూడెం:శుక్రవారంజిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ఆసుపత్రుల్లో బయోవ్యర్థాలనిర్వహణసమర్థవంతంగా చేపట్టాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఆసుపత్రుల్లో బయో వ్యర్థాల మేనేజ్‌మెంట్‌పై జిల్లా స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, రోగుల ఆరోగ్య భద్రత మరియు పర్యావరణ పరిరక్షణ కోసం ఆసుపత్రుల్లో బయో వ్యర్థాల సక్రమ నిర్వహణ అత్యంత కీలకమని అన్నారు.ఆసుపత్రుల్లో ఉత్పత్తి అయ్యే వ్యర్థాలను వర్గీకరించి, […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా విద్యార్థులకు వ్యాసరచన పోటీలు.*

పయనించే సూర్యుడు రిపోర్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 24 అల్లూరి సీతరామరాజు జిల్లా చింతూరు మండలం లో అమర వీరుల సంస్మరణ వారోత్సవాలను పురస్కరించుకొని చింతూరులోని జిల్లా పరిషత్ హై స్కూల్ నందు విద్యార్థులకు లైంగిక వేధింపులనుండి మహిళల, పిల్లల రక్షణలో విద్యార్థుల పాత్ర అనే అంశం పై వ్యాస రచన పోటీలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానిక ఎస్ఐ పి రమేష్ మాట్లాడుతూ పోలీసుల సేవ పై అవగాహన కల్పించారు.పోలీస్ అమర

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

గిట్లుంటే…రావా మరి… రోగాలు పడకేసిన పారిశుధ్యం అస్తవ్యస్తంగా డ్రైనేజీలు..

పయనించే సూర్యుడు అక్టోబర్ 24 ఖమ్మం జిల్లా బ్యూరో గుగులోత్ భావుసింగ్ నాయక్ మండల కేంద్రమైన ఏన్కూరులో డ్రైనేజీ వ్యవస్థ సరిగా లేకపోవడంతో చినుకు పడడంతో మురుగునీరు అంతా రోడ్డుపై ప్రవహించి వాహనదారులకు ప్రయాణికులకు తీవ్ర ఇక్కట్లు ఏర్పడుతున్నాయి. మండల కేంద్రంలోని డ్రైనేజీలన్ని పూడిపోయి దుర్గంధం వెల్ల జల్లుతున్నాయి తున్నాయి. పారిశుద్ధ్యం కోసం ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన పొడి చెత్త తడి చెత్తను వేరు చేసే ట్రాక్టర్ల లో వేయాలని ప్రచారం చేస్తున్నప్పటికీ కొన్ని కొన్ని

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

బాపనమ్మ మరియు తనకు పుట్టిన బిడ్డ మృతి కి కారుకులైన రంపచోడవరం ఏరియా ఆసుపత్రి డాక్టర్లపై క్రిమినల్ కేసులు వేయాలి.

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 24 శుక్రవారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ మరియు కోటం బాపనమ్మ @ కోసు బాపనమ్మ బంధువుల ఆధ్వర్యంలో రంపచోడవరం ఐటీడీఏ నందు శాంతియుత నిరసన తెలియజేసి మాతా శిశు మరణాలకు కారుకులైన రంపచోడవరం ఏరియా ఆసుపత్రి డాక్టర్లపై క్రిమినల్ కేసులు వేయాలని సరైన పరివేక్షణ చేయని వైద్య అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని కోరుతూ ప్రాజెక్టు అధికారి వారికి వినతి పత్రం అందజేయడం

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

చలో బీసీల గర్జన కరపత్రం విడుదల

{పయనించే సూర్యుడు} {అక్టోబర్ 24} మక్తల్ పంచాదేవపహాడ్ గ్రామం మక్తల్ మండలం నారాయణపేట జిల్లా పరిధిలోని పంచాదేవ్ పహాడ్ గ్రామపంచాయతీ మక్తల్ మండలం నారాయణపేట జిల్లా పరిధిలోని పంచాదేవపహాడ్ గ్రామపంచాయతీ శుక్రవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో చలో బీసీల గర్జన కార పత్రం విడుదల చేయడం జరిగిందిఈ కార్యక్రమంలో బీసీల గర్జన సభ కార్యనిర్వాహకులు ఓబ్లపూర్ తిమ్మప్ప మాట్లాడుతూ బీసీల జనాభా ఆధారంగా 42% వెంటనే అమలు పరచాలి అని అన్నారు బీసీల జనాభా 55%ఉన్న

Scroll to Top