PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సాయిబాబాకు ప్రత్యేక పూజలు.

పయనించే సూర్యుడు న్యూస్ అక్టోబర్ 23(శర్మాస్ వలి మండల రిపోర్టర్ యాడికి) యాడికి కార్తీక గురువారం సందర్భంగా శ్రీ సాయిబాబా దేవస్థానంలో దాదాపుగా 500 మందికి వనభోజనాలు గంగవరం చంద్రయ్య శెట్టి కుమారుడు గుణ ఆధ్వర్యంలో నిర్వహించారు కార్తీకమాసం ఉదయమే రావి మద్ది ఉసిరి టెంకాయ బిల్వ అశ్వర్థ మొదలైన చెట్లకు ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం సాయిబాబా భక్తులందరికీ భోజనాలు ఏర్పాటు చేయడం జరిగింది.

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికైన విఐపి పబ్లిక్ స్కూల్ విద్యార్థి

14 సం, విభాగంలో లాంగ్ జంప్ పోటీలకు ఎంపికైన సాయి వర్షిత్ అభినందించిన బాబు నాయక్ మరియు స్కూల్ ప్రిన్సిపాల్ వెంకటకృష్ణ ( పయనించే సూర్యుడు అక్టోబర్ 23 షాద్ నగర్ నియోజకవర్గం ఇన్చార్జ్ నరేందర్ నాయక్ ) రంగారెడ్డి జిల్లా కేశంపేట్ మండల పరిధిలోని ఇప్పలపల్లి గ్రామం లోని విఐపి పబ్లిక్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న సాయి వర్షిత్ ఎస్ జి ఎఫ్ రాష్ట్రస్థాయి లాంగ్ జంప్ అండర్ 14 సం, ల పోటీలకు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రజక ఆకాంక్ష సభ-3ను విజయవంతం చేయండి

పయనించే సూర్యుడు అక్టోబర్ 23,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న ఆంధ్రప్రదేశ్ రజక సమాజ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న “రజక ఆకాంక్ష సభలు” ఆంధ్రప్రదేశ్ రజక కార్పొరేషన్ చైర్పర్సన్ శ్రీమతి సావిత్రి ఆధ్వర్యంలో విజయవంతంగా కొనసాగుతున్నాయి. రాజమండ్రి, విశాఖపట్నం వంటి ప్రాంతాల్లో ఈ సభలు ఇప్పటికే విజయవంతంగా పూర్తయిన విషయం తెలిసిందే,ఈ సందర్భంగా టిడిపి రాష్ట్ర కార్యదర్శి జిల్లెల్ల శ్రీరాములు,నంద్యాల జిల్లా రజక సేవా సంఘం గౌరవ అధ్యక్షులు జూటూరు వెంకటేశ్వర్లు, రైల్వే శ్రీనివాసులు,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ నంద్యాలలో కోటి సంతకాల సేకరణ ఉద్యమం ప్రారంభం”

పయనించే సూర్యుడు అక్టోబర్ 23,నంద్యాల జిల్లా రిపోర్టర్ జి. పెద్దన్న వైఎస్ఆర్సిపి ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి పేద, మధ్యతరగతి విద్యార్థులకు వైద్య విద్యను చేరువ చేసేందుకు రాష్ట్రంలో 17 కొత్త మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేసేందుకు శ్రీకారం చుట్టి అందులో భాగంగా తొలిదశలో ఐదు మెడికల్ కళాశాలలను విజయవంతంగా ప్రారంభించి నేటికీ ఆ కళాశాలలో వైద్య విద్య కొనసాగుతున్నది. ఈ నేపథ్యంలో కూటమి ప్రభుత్వం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గత

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

మావోయిస్టుల భారత్ బంద్ లో భాగంగా చింతూరు పోలీస్ విస్తృతంగా వాహన తనిఖీలు.

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి.నరేష్ చింతూరు ఇంచార్జ్ అక్టోబర్ 23 అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండల కేంద్రంలో శుక్రవారం మావోయిస్టులు భారత్ బంద్ కు పిలుపునిచ్చారు. ఈ నేపథ్యంలో జిల్లా ఎస్పీ అమిత్ బర్దర్, ఎడిషనల్ ఎస్పీ( ఆపరేషన్ ) జగదీష్ హడహళ్లి , సీఐ గోపాలకృష్ణ ఆదేశాల మేరకు చింతూరు పోలీసులు అప్రమత్తమయ్యారు. చింతూరు మీదుగా వెళ్లే ప్రతి ఆర్టీసీ బస్సులను, మ్యాజిక్కులను, ద్విచక్ర వాహనదారులను, వివిధ వాహనాలను క్షుణ్ణంగా తనిఖీ నిర్వహిస్తున్నారు. చింతూరు

Scroll to Top