PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లక్కి ట్రావెల్స్ బస్సు దగ్థం ప్రయాణికులు సురక్షితం

పయని0చే సూర్యుడు అక్టోబర్ 23 ( సూళ్లూరుపేట మ0డల రిపోర్టర్‌ ) లంచాల మత్తులో ఫిట్నెస్ లేని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులు నెల్లూరు నుండి బె0గళూరు వైపు వెళుతున్న లక్కి ట్రావెల్స్ బస్సు పెళ్లకూరు దగ్గర దగ్థ0 అయినది పెళ్లకూరు దగ్గరికి రాగానే బస్సు రిపేర్ వచ్చి ఆగిపోయింది బస్సులో ఉన్న డ్రైవర్స్ బస్సు దిగి చెక్ చేస్తుండగా బస్సులోంచి పొగలు చెలరేగాయి అది గమనించిన ప్యాసింజర్స్ హడావుడిగా బస్సు దిగేశారు దిగిన పది నిమిషాలకు బస్సులో […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

వైద్య విద్యార్థుల అభివృద్ధికి అవసరమైన సదుపాయాలు కల్పించాలి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

పయనించే సూర్యుడు అక్టోబర్ 23 (పొనకంటి ఉపేందర్ రావు ) భద్రాద్రి కొత్తగూడెం జిల్లావైద్య విద్యార్థుల అభివృద్ధికి అవసరమైన అన్ని సదుపాయాలు కల్పించాలి అని జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కొత్తగూడెం ప్రభుత్వ వైద్య కళాశాలను సందర్శించి, కళాశాల అన్ని విభాగాలు, వసతులు, నిర్మాణ పనుల పురోగతిని పరిశీలించారు.ఈ పరిశీలనలో భాగంగా కలెక్టర్ కలెక్టర్ కొత్తగా నిర్మాణంలో ఉన్న హాస్టల్ వసతి భవనాన్ని పరిశీలించి, నాణ్యతా ప్రమాణాలతో త్వరితగతిన పూర్తి

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రైతుల పొట్టగొట్టడం సిగ్గు చేటు…

రుద్రూర్, అక్టోబర్ 23 (పయనించే సూర్యుడు, రుద్రూర్ మండల ప్రతినిధి) రైతులు పండించిన పంటకు రైస్ మిల్లర్లు ఇష్టానుసారంగా తరుగు పేరుతో నిలువునా దోచుకుంటున్నారని, రైతులు ఎండనకవాననక రైతు తాము పండించిన పంటకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించిందని సంతోషించాలో, అధిక తరుగుతో మోసం చేస్తున్న రైస్ మిల్లర్లను పట్టించుకోని అధికారులను చూసి రైతులు తమ బాధను ఎవరికి చెప్పుకోవాలో అయోమయంలో ఉన్నారని భారతీయ జనతా పార్టీ జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్ ఆరోపించారు. రైస్

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కోటకొండ దగ్గరఘోర యాక్సిడెంట్

// పయనించే సూర్యుడు న్యూస్// అక్టోబర్ 23// నారాయణపేట జిల్లా బ్యూరో// నారాయణపేట మండలం కోటకొండ గ్రామం సమీపంలో బ్రిడ్జి దగ్గర దామరగిద్ద మండలం కంసాన్పల్లి గ్రామానికి చెందిన యువకులుగా గుర్తింపు, శేఖర్ గౌడ్, శ్రీనివాస్ , బాలు, తీవ్ర గాయాలై కాళ్లు చేతులు విరిగినట్టుగా బాలు అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందినట్టుగా 8 గంటల ప్రాంతంలో వర్షం వచ్చే సమయంలో లో జరిగిన సంఘటన , సంఘటన స్థలానికి చేరుకున్న కానిస్టేబుళ్లు ఆనంద్ అంజి,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

సీసీఐ ఆధ్వర్యంలో పత్తి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి వాకిటి శ్రీహరి

// పయనించే సూర్యుడు// న్యూస్ అక్టోబర్ 23// నారాయణపేట జిల్లా బ్యూరో // నారాయణపేట జిల్లా ధన్వాడ మండలం లింగంపల్లి గ్రామంలోని భాగ్యలక్ష్మి కాటన్ మిల్‌లో సీసీఐ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర మంత్రి వాకిటి శ్రీహరి ఈరోజు ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి, జిల్లా కలెక్టర్, ప్రజాప్రతినిధులు మరియు రైతులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ రైతుల సంక్షేమం దృష్ట్యా పత్తి కొనుగోలు కేంద్రాలను సకాలంలో

Scroll to Top