PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

భార్య తన ప్రియుడుతో కలిసి భర్త ను హత్య.

పయనించే సూర్యుడు గాంధారి 23/10/25 భార్య తన ప్రియుడుతో కలిసి భర్త హత్య అరెస్ట్ మరియు రిమాండ్ కు తరలిపు స్తానికుల సహాయం ఏర్పాటు చేసిన CCTV కెమరాలే కేసు ఛేదనలో కీలకం జిల్లా ఎస్పి శ్రీ యం రాజేష్ చద్ర ఐపిఎస్ తేదీ 16.10.2025 నాడు పిర్యాదుదారుడు ములకలపల్లి నాగరాజు తండ్రి ముత్తయ్య, వయస్సు 43 సం లు, వృత్తి గాంధారి (గ్రామ పంచాయతీ సెక్రటరీ), నివాసం గాంధారి గ్రామం గారు తేదీ 16.10.2025 నాడు […]

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్

మా గ్రామానికి గ్రావెల్ రోడ్డు వేయాలి కుమ్మూరు పంచాయతీ మామిళ్ళగూడెం గ్రామస్తులు

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ చింతూరు డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 22 అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం కుమ్మూరు పంచాయతీ మామిళ్ళగూడెం గ్రామంలో గోడత గుంపు అనే వీధిలో గత ఎనిమిది సంవత్సరాల క్రితం ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా మట్టి రోడ్డు పోయడం జరిగింది. ఆ మట్టి రోడ్లో వర్షాకాలంలో మొత్తం బురద మాయం అవ్వడం వలన గ్రామస్తులు తిరగడానికి కూడా వీలు లేకుండా ఉంది, ఆ గుంపులో 22 కుటుంబాలు ఆ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

కొమరం స్ఫూర్తితో ఉద్యమంఆదివాసి అమరవీరుల పోరాట ఫలితమే రాజ్యాంగంలో ఆదివాసులకు హక్కులు-చట్టాలు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజా శ్రీను

పయనించే సూర్యుడు రీపోట్టర్ జల్లి నరేష్ డివిజన్ ఇంచార్జ్ అక్టోబర్ 22 అల్లూరి సీతారామరాజు జిల్లా బుధవారం నాడు ఆదివాసి సంక్షేమ పరిషత్ ఆధ్వర్యంలో దేవీపట్నం మండలం ఇందుకూరు గ్రామం నందు ఆదివాసి పోరాట అమరవీరుడు కొమరం భీమ్ 124వ వర్ధంతిని ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో ఆదివాసి సంక్షేమ పరిషత్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుంజ శ్రీను మాట్లాడుతూ భూమి నీరు అడివి అందులోని సంపద పూర్తిగా ఆదివాసీలే అనుభవించాలని అవన్నీ

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

లైవ్‌హుడ్ యూనిట్ల ఏర్పాటు ద్వారా రైతులకు ఆర్థిక లాభాలు సాధించాలి…

జిల్లా వ్యాప్తంగా మోడల్ యూనిట్లను స్థాపించాలి… ప్రతి మహిళ స్వయం సహాయక సంఘాలలో సభ్యురాలు అయి ఉండాలి… రుణ బకాయిలను ప్రణాళికాబద్ధంగా వసూలు చేయాలి.. సమీక్ష సమావేశంలో జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్. పయనించే సూర్యుడు అక్టోబర్ 22 (పొనకంటి ఉపేందర్ రావు ) భద్రాద్రి కొత్తగూడెం:జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ అధ్యక్షతన బుధవారం ఐ డి ఓ సి కార్యాలయం సమావేశ మందిరం లో జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని ఏపీ ఎంలు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పత్రిక మిత్రులకు…సహ చట్ట పరిరక్షణ కమిటీ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షులుగా భీంగల్ భీంగల్ వాసి గంగాధర్ నియామకం..

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా బ్యూరో టికే గంగాధర్ తెలంగాణ నిజాంబాద్ జిల్లా నిజామాబాద్ జిల్లా సమాచార హక్కు చట్టం పరిరక్షణ కమిటీ జిల్లా ఉపాధ్యక్షులుగా భీమ్ గలవాసి తాటికొండ గంగాధర్ ను తెలంగాణ రాష్ట్ర డైరెక్టర్ మాజీ ద్వీతీయ న్యాయమూర్తి ఏం ఏ సలీం నియమించారు నియమించారు.ఈ సందర్భంగా తాటికొండ గంగాధర మాట్లాడుతూ తమపై పూర్తి విశ్వాసంతో ఇచ్చిన పదవికి పూర్తిగా న్యాయం చేస్తానని తెలియజేస్తూ, ఇట్టి పదవికి సహకరించిన నిజామాబాద్ జిల్లా సలహాదారులు (మీడియా

Scroll to Top