PS Telugu News
Epaper

🔥 వైరల్ & క్రైమ్ తాజా వార్తలు

🔥 వైరల్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20

🚨 క్రైమ్ న్యూస్

1
2
3
4
5
6
7
8
9
10
11
12
13
14
15
16
17
18
19
20
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

రాధాకృష్ణపై కేసు పెట్టి అరెస్ట్ చేయాలి సూళ్లూరుపేటలో వైసీపీ ఆగ్రహం

పయనించేసూర్యుడు ఏప్రిల్ 10 ( సూళ్లూరుపేట నియోజకవర్గం రిపోర్టర్ దాసు ) తిరుపతి జిల్లా సూళ్లూరుపేట వైఎస్ఆర్సిపి నాయకులు ఏవీఎస్ రాధాకృష్ణన్ చేసిన వ్యాఖ్యలపై సూళ్లూరుపేటలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన వ్యాఖ్యలు సమాజాన్ని తప్పుదారి పట్టించేలా ఉన్నాయని మండిపడ్డారు. వెంటనే కేసు నమోదు చేసి రాధాకృష్ణను అరెస్ట్ చేయాలని గట్టిగా డిమాండ్ చేశారు. వివాదాస్పద వ్యాఖ్యలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని స్పష్టం చేశారు. మండల అధ్యక్షుడు అల్లూరు అనిల్ […]

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఇంద్రమ్మ ఇళ్ల స్లాబ్ ఝరి బి గ్రామం లో వేయడం జరిగింది

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి నిర్మల్ జిల్లా తానూర్ మండలం లోని ఝరి బి గ్రామం ఉండేపోళ్ళ యోగితా ఇంద్రమ్మ ఇళ్ల స్లాబ్ ఈరోజు వేయడం జరిగింది. ఇందిరమ్మ ఇళ్ల మంజూరుకు కృషి చేసినటువంటి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మంత్రివర్యులు జూపల్లి కృష్ణారావు , నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వేడమ బొజ్జు పటేల్ , ముధోల్ ఎమ్మెల్యే రామారావు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

ఘనంగా ఎన్ ఎస్ యు ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

పయనించే సూర్యుడు నిజామాబాద్ జిల్లా స్టాపర్ గంగాధర్ బాల్కొండ నియోజకవర్గం లో ఎన్ ఎస్ యు ఐ (నేషనల్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ ఇండియా) 56వ వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని భీమ్‌గల్‌ పట్టణంలోని బస్టాండ్ వద్ద ఎన్‌ఎస్‌యుఐ నిజామాబాద్ జిల్లా ఉపాధ్యక్షుడు సయ్యద్ రెహమాన్ ఆధ్వర్యంలో ఎన్.ఎస్.యు.ఐ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా భీమ్‌గల్‌ మున్సిపల్ చైర్ పర్సన్ బొదిరే. నాగమణి,మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బొదిరె.స్వామి,జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

పోలీస్ స్టేషన్‌కు రావాల్సిన అవసరం లేదు – ఇంటి వద్దే ఎఫ్ఐఆర్ నమోదు”జిల్లా ఎస్పీ కె.నరసింహ ఐపిఎస్

పయనించే సూర్యుడు న్యూస్ ఏప్రిల్ 10 తెలంగాణ స్టేట్ ఇంచార్జ్ శ్రీనివాస్ రెడ్డి సూర్యాపేట జిల్లా ప్రజలకు జిల్లా ఎస్పీ కె. నరసింహ ఐపీఎస్ తెలియజేయునది ఏమనగా, బాధితులకు సౌలభ్యం కల్పించే విధంగా తెలంగాణ పోలీస్ “ఇంటి వద్ద ఎఫ్ఐఆర్ నమోదు” విధానాన్ని అమలు చేస్తున్నది.ప్రత్యేకంగా మహిళలు, పిల్లలు మరియు బలహీన పరిస్థితుల్లో ఉన్న బాధితులకు ఇది ఎంతో ఉపయుక్తంగా ఉంటుంది.లైంగిక నేరాలు, హత్యాయత్నం, గాయపరిచే ఘటనలు, దొంగతనం, దోపిడీ, చోరీ వంటి ఆస్తి సంబంధిత, పోక్సో,

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ

అంగన్వాడి టీచర్లకు మొబైల్ ఫోన్లు అందజేసిన ఎమ్మెల్యే రామారావు పటేల్

పయనించే సూర్యుడు నిర్మల్ జిల్లా బ్యూరో కలివెలుగుల చక్రపాణి భైంసా పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా *ముధోల్ శాసనసభ్యులు శ్రీ పవార్ రామారావు పటేల్ * చేతుల మీదుగా అంగన్‌వాడీ సిబ్బందికి మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, పోషణ అభియాన్ కార్యక్రమం ద్వారా గర్భిణీలు, బాలింతలు మరియు చిన్నారుల ఆరోగ్య స్థితిని మెరుగుపరచడం ప్రధాన లక్ష్యమని తెలిపారు.అంగన్‌వాడీ సిబ్బందికి అందించిన మొబైల్ ఫోన్ల ద్వారా పోషణ మరియు

Scroll to Top